అన్వేషించండి
Ram Mandir: అయోధ్య రాముడి కోసం అరుదైన కానుకలు - విదేశాల నుంచి కూడా
Ram Mandir: అయోధ్య రాముడి కోసం దేశ విదేశాల నుంచి అరుదైన కానుకలు అందాయి.
![Ram Mandir: అయోధ్య రాముడి కోసం దేశ విదేశాల నుంచి అరుదైన కానుకలు అందాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/12/73761546f6c5fbec063c64613ca93dc11705056303418517_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అయోధ్య రాముడి కోసం దేశ విదేశాల నుంచి అరుదైన కానుకలు అందాయి.
1/8
![సూరత్కి చెందిన ఓ వజ్రాల వ్యాపారి రామ మందిరం థీమ్తో ఓ నెక్లెస్ తయారు చేశారు. 5 వేల అమెరికన్ వజ్రాలతో తయారు చేసిన ఈ నెక్లెస్ని రామ మందిరానికి కానుకగా అందించారు. 35 రోజుల పాటు శ్రమించి 40 మంది కళాకారులు దీన్ని తయారు చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/12/128318eeb658ef22a72e4e0ecf78a40e52658.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సూరత్కి చెందిన ఓ వజ్రాల వ్యాపారి రామ మందిరం థీమ్తో ఓ నెక్లెస్ తయారు చేశారు. 5 వేల అమెరికన్ వజ్రాలతో తయారు చేసిన ఈ నెక్లెస్ని రామ మందిరానికి కానుకగా అందించారు. 35 రోజుల పాటు శ్రమించి 40 మంది కళాకారులు దీన్ని తయారు చేశారు.
2/8
![యూపీలో ఎతా జిల్లా గంటల తయారీకి చాలా ఫేమస్. అయోధ్య రాముడి ఆలయానికీ ఇక్కడే భారీ గంటను తయారు చేశారు. 2,100 కిలోల బరువు, ఆరడుగులు ఎత్తున్న ఈ గంట తయారీకి రూ.21 లక్షలు ఖర్చయ్యాయి. ఈ గంటను ఆలయానికి కానుకగా ఇచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/12/7722d4c29ea57f0f6bb56affca9fa52ed6088.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యూపీలో ఎతా జిల్లా గంటల తయారీకి చాలా ఫేమస్. అయోధ్య రాముడి ఆలయానికీ ఇక్కడే భారీ గంటను తయారు చేశారు. 2,100 కిలోల బరువు, ఆరడుగులు ఎత్తున్న ఈ గంట తయారీకి రూ.21 లక్షలు ఖర్చయ్యాయి. ఈ గంటను ఆలయానికి కానుకగా ఇచ్చారు.
3/8
![ఓ కూరగాయల వ్యాపారి అరుదైన భారీ గడియారాన్ని అయోధ్యకి కానుకగా ఇచ్చాడు. ఇందులో ఒకేసారి 8 దేశాల టైమింగ్స్ని చూసుకోవచ్చు. ఈ గడియారాన్ని తయారు చేసేందుకు రూ.3 వేలు ఖర్చైందట.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/12/b9f584137a15355aa16717fa5da968d7a1ad4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఓ కూరగాయల వ్యాపారి అరుదైన భారీ గడియారాన్ని అయోధ్యకి కానుకగా ఇచ్చాడు. ఇందులో ఒకేసారి 8 దేశాల టైమింగ్స్ని చూసుకోవచ్చు. ఈ గడియారాన్ని తయారు చేసేందుకు రూ.3 వేలు ఖర్చైందట.
4/8
![యూపీలోని అలీగఢ్ని లాక్ సిటీగా పిలుస్తారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ జంట 400 కిలోల తాళాన్ని తయారు చేశారు. అయోధ్య ఆలయానికి కానుకగా ఇచ్చారు. నాలుగున్నర అడుగుల పొడవున్న ఈ తాళం తయారీకి రూ.2 లక్షలు ఖర్చయ్యాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/12/448d44537e72e9c7d3c2e0326fc437fa43e9f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
యూపీలోని అలీగఢ్ని లాక్ సిటీగా పిలుస్తారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ జంట 400 కిలోల తాళాన్ని తయారు చేశారు. అయోధ్య ఆలయానికి కానుకగా ఇచ్చారు. నాలుగున్నర అడుగుల పొడవున్న ఈ తాళం తయారీకి రూ.2 లక్షలు ఖర్చయ్యాయి.
5/8
![నేపాల్ వాసులూ అయోధ్య ఉత్సవంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పైగా సీతమ్మవారు నేపాల్లోనే పుట్టారని విశ్వసిస్తారు. అందుకే అక్కడి ప్రజలు ఈ ఉత్సవానికి దాదాపు 1,100 బుట్టలు కానుకగా అందించి భక్తి చాటుకున్నారు.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
నేపాల్ వాసులూ అయోధ్య ఉత్సవంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పైగా సీతమ్మవారు నేపాల్లోనే పుట్టారని విశ్వసిస్తారు. అందుకే అక్కడి ప్రజలు ఈ ఉత్సవానికి దాదాపు 1,100 బుట్టలు కానుకగా అందించి భక్తి చాటుకున్నారు.
6/8
![గుజరాత్లోని వడోదరకు చెందిన రామ భక్తులు అయోధ్య రాముడి కోసం 108 అడుగులు అగరుబత్తిని తయారు చేశారు. ఓ రైతు ఈ దీన్ని తయారు చేయించాడు. 3,500 కిలోల బరువున్న ఈ అగరుబత్తిని అయోధ్యకు కానుకగా అందించాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/12/8a9e38f3395cd59d70c4a67b2283932555917.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుజరాత్లోని వడోదరకు చెందిన రామ భక్తులు అయోధ్య రాముడి కోసం 108 అడుగులు అగరుబత్తిని తయారు చేశారు. ఓ రైతు ఈ దీన్ని తయారు చేయించాడు. 3,500 కిలోల బరువున్న ఈ అగరుబత్తిని అయోధ్యకు కానుకగా అందించాడు.
7/8
![పట్నాకి చెందిన మహావీర్ టెంపుల్ ట్రస్ట్ అయోధ్య రాముడి కోసం బంగారు విల్లు, బాణం తయారు చేయించింది. వీటిని కానుకగా అందజేయనుంది. అంతే కాదు. ఆలయ నిర్మాణం కోసం రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/12/9cb9da8728c284e4371f04faa3c3d5d881d26.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పట్నాకి చెందిన మహావీర్ టెంపుల్ ట్రస్ట్ అయోధ్య రాముడి కోసం బంగారు విల్లు, బాణం తయారు చేయించింది. వీటిని కానుకగా అందజేయనుంది. అంతే కాదు. ఆలయ నిర్మాణం కోసం రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చింది.
8/8
![వీటితో పాటు థాయ్లాండ్ మట్టితో పాటు నీళ్లను కానుకగా పంపింది. శ్రీలంక అశోక్ వాటిక రాయిని కానుకగా ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/12/ba8223fdc321fb5904bdbe48ee94afbf40844.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వీటితో పాటు థాయ్లాండ్ మట్టితో పాటు నీళ్లను కానుకగా పంపింది. శ్రీలంక అశోక్ వాటిక రాయిని కానుకగా ఇచ్చింది.
Published at : 12 Jan 2024 04:16 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
హైదరాబాద్
ఇండియా
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion