అన్వేషించండి
Manasichi Choodu: మనసిచ్చి చూడు భాను-ఆది లేటెస్ట్ ఫొటోస్ వైరల్
image credit: Keerthi Keshav Bhat/Instagram
1/9

మనసిచ్చి చూడు సీరియల్ లో భాను-ఆదిగా నటిస్తోన్నకీర్తికేశవ్ భట్-మహేశ్ బాబు కాలిదాసు నటన పరంగా ఫుల్ మార్క్స్ కొట్టేశారు. అత్యంత ఆదరణ పొందుతున్న ఈ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైంది కీర్తి కేశవ్ భట్.
2/9

కారు ప్రమాదంలో తల్లిదండ్రులను,అన్నయ్యను కోల్పోయిన ఈమె తనకు తాను సర్దిచెప్పుకుని చదువు పూర్తిచేసి నటనపై ఆసక్తితో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. రెండు సినిమాలు,మూడు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ లో హిమగా మెప్పిస్తోంది.
Published at : 02 May 2022 03:08 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















