అన్వేషించండి
రిషబ్ శెట్టికి దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు, పునీత్ రాజ్ కుమార్ కు అంకితమిచ్చిన ‘కాంతార’ నటుడు
‘కాంతార’ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టికి అరుదైన గౌరవం లభించింది. ‘దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘ది మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్’ అవార్డును అందుకున్నారు.
Photo@Rishab Shetty/Instagram
1/7

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకు సినిమా ‘కాంతార’. రూ. 15 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళు చేసింది. ఈ చిత్రంలో నటించి, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టికి అరుదైన గౌరవం దక్కింది. Photo Credit: Rishab Shetty/Instagram
2/7

సినీ రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రిషబ్ అందుకున్నారు. Photo Credit: Rishab Shetty/Instagram
Published at : 21 Feb 2023 07:45 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















