అన్వేషించండి

రిషబ్ శెట్టికి దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు, పునీత్ రాజ్ కుమార్ కు అంకితమిచ్చిన ‘కాంతార’ నటుడు

‘కాంతార’ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టికి అరుదైన గౌరవం లభించింది. ‘దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘ది మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్’ అవార్డును అందుకున్నారు.

‘కాంతార’ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టికి అరుదైన గౌరవం లభించింది. ‘దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘ది మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్’ అవార్డును అందుకున్నారు.

Photo@Rishab Shetty/Instagram

1/7
చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకు సినిమా ‘కాంతార’. రూ. 15 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళు చేసింది. ఈ చిత్రంలో నటించి, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టికి అరుదైన గౌరవం దక్కింది. Photo Credit: Rishab Shetty/Instagram
చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకు సినిమా ‘కాంతార’. రూ. 15 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళు చేసింది. ఈ చిత్రంలో నటించి, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టికి అరుదైన గౌరవం దక్కింది. Photo Credit: Rishab Shetty/Instagram
2/7
సినీ రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రిషబ్ అందుకున్నారు. Photo Credit: Rishab Shetty/Instagram
సినీ రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రిషబ్ అందుకున్నారు. Photo Credit: Rishab Shetty/Instagram
3/7
ముంబైలో జరిగిన దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రిషబ్  2023 సంవత్సరానికి గానూ రిషబ్ శెట్టికి ఈ అవార్డు అందించారు. ఈ విషయాన్ని ఆయన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. Photo Credit: Rishab Shetty/Instagram
ముంబైలో జరిగిన దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రిషబ్ 2023 సంవత్సరానికి గానూ రిషబ్ శెట్టికి ఈ అవార్డు అందించారు. ఈ విషయాన్ని ఆయన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. Photo Credit: Rishab Shetty/Instagram
4/7
‘కాంతార’ ఘన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ఆయన  కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డుతో తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ పురస్కారం దక్కడం గౌరవంగా భావిస్తున్నానన్న ఆయన.. తనను నమ్మి అవకాశం ఇచ్చిన హోంబాలే ఫిల్మ్స్ కు, విజయ్ కిరగందూర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తన భార్య ప్రగతి శెట్టికి, మద్దతు ఇచ్చిన కాంతారావు బృందానికి, సాంకేతిక నిపుణులకు రిషబ్ శెట్టి ధన్యవాదాలు తెలిపారు. Photo Credit: Rishab Shetty/Instagram
‘కాంతార’ ఘన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డుతో తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ పురస్కారం దక్కడం గౌరవంగా భావిస్తున్నానన్న ఆయన.. తనను నమ్మి అవకాశం ఇచ్చిన హోంబాలే ఫిల్మ్స్ కు, విజయ్ కిరగందూర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తన భార్య ప్రగతి శెట్టికి, మద్దతు ఇచ్చిన కాంతారావు బృందానికి, సాంకేతిక నిపుణులకు రిషబ్ శెట్టి ధన్యవాదాలు తెలిపారు. Photo Credit: Rishab Shetty/Instagram
5/7
ఈ అవార్డును దివంగత కన్నడ స్టార్‌ నటుడు పునీత్ రాజ్‌కుమార్, లెజెండరీ డైరెక్టర్‌ ఎస్‌కె భగవాన్‌లకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. Photo Credit: Rishab Shetty/Instagram
ఈ అవార్డును దివంగత కన్నడ స్టార్‌ నటుడు పునీత్ రాజ్‌కుమార్, లెజెండరీ డైరెక్టర్‌ ఎస్‌కె భగవాన్‌లకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. Photo Credit: Rishab Shetty/Instagram
6/7
ఈ సందర్భంగా హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ రిషబ్‌ శెట్టికి అభినందనలు తెలిపింది. ఆయన హార్డ్‌ వర్క్‌, అంకితభావం అద్భుతంగా ఫలించాయని తెలిపింది. ఈ డ్రీమ్‌ రన్‌ కొనసాగాలని, మరెన్నో విజయాలు సాధించానలి కోరుకుంటున్నట్లు ట్వీట్‌ చేసింది. మరోవైపు  హోంబలే ఫిల్మ్స్‌ ‘కాంతార’ ప్రీక్వెల్‌ను  చిత్రీకరిస్తున్నది.Photo Credit: Rishab Shetty/Instagram
ఈ సందర్భంగా హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ రిషబ్‌ శెట్టికి అభినందనలు తెలిపింది. ఆయన హార్డ్‌ వర్క్‌, అంకితభావం అద్భుతంగా ఫలించాయని తెలిపింది. ఈ డ్రీమ్‌ రన్‌ కొనసాగాలని, మరెన్నో విజయాలు సాధించానలి కోరుకుంటున్నట్లు ట్వీట్‌ చేసింది. మరోవైపు హోంబలే ఫిల్మ్స్‌ ‘కాంతార’ ప్రీక్వెల్‌ను చిత్రీకరిస్తున్నది.Photo Credit: Rishab Shetty/Instagram
7/7
రిషబ్ ఇటీవల బెంగళూరులోని రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి డిన్నర్ చేశారు. దేశంలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని మోదీతో పంచుకున్నట్లు తెలిపారు. సినీ ఇండస్ట్రీకి చెందిన కొన్ని డిమాండ్లను కూడా ప్రధాని నోట్ చేసుకున్నట్లు వెల్లడించారు. కన్నడ  సంస్కృతికి ప్రాతినిధ్యం వహించే ‘కాంతార’ మూవీని తీసినందుకు తమను అభినందించినట్లు చెప్పారు.Photo Credit: Rishab Shetty/Instagram
రిషబ్ ఇటీవల బెంగళూరులోని రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి డిన్నర్ చేశారు. దేశంలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని మోదీతో పంచుకున్నట్లు తెలిపారు. సినీ ఇండస్ట్రీకి చెందిన కొన్ని డిమాండ్లను కూడా ప్రధాని నోట్ చేసుకున్నట్లు వెల్లడించారు. కన్నడ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించే ‘కాంతార’ మూవీని తీసినందుకు తమను అభినందించినట్లు చెప్పారు.Photo Credit: Rishab Shetty/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
Embed widget