ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలు అంశాలపై చర్చించేందుకు ఏపీ సీఎం జగన్ ఒడిశా పర్యటనకు వెళ్లారు.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో సమావేశం అయ్యారు.
వంశధార నదిపై నేరడి వద్ద ఆనకట్ట నిర్మాణంపై చర్చించినట్టు తెలుస్తోంది.
జంఝావతి ప్రాజెక్టు అంశాలపై నెలకొన్న వివాదాలపైనా చర్చించినట్టు సమాచారం.
దశాబ్దాలుగా కొనసాగుతున్న జలవివాదం పరిష్కారమయ్యేలే సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.
ఒడిశా సీఎంతో నవీన్ పట్నాయక్ తో సీఎం జగన్ సమావేశమయ్యారు.
CM Jagan News: ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ సతీమణి పార్థివ దేహానికి సీఎం జగన్ నివాళులు
Yuvagalam Padayatra: నెల్లూరు నుంచే సీఎం జగన్ పతనం మొదలైంది: లోకేష్
Antarvedi News: అంగరంగ వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణం
Jagan In Investers Meet: పెట్టుబడులకు ఏపీ బెస్ట్ ప్లేస్ - ఇన్వెస్టర్లకు సీఎం జగన్ ఆహ్వానం
కూలీలతో మాటామంతీ- కురబ కులస్తుల సమస్యలపై చర్చ- ఐదో రోజు ఉత్సాహంగా లోకేష్ పాదయాత్ర
Governor Delhi Tour : దిల్లీ వెళ్లనున్న గవర్నర్ తమిళి సై, అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం!
Nara Lokesh Padayatra: నాడు ముద్దులు, నేడు గుద్దులు - సీఎం జగన్ వైఖరి అదే: నారా లోకేష్ సెటైర్లు
NTR 32 Exclusive : ట్రెండింగ్లో ఎన్టీఆర్ 32 - తమిళ దర్శకుడితో కాదు, తెలుగోడితోనే!
Pervez Musharraf Profile: ముషారఫ్ పాక్ నుంచి ఎందుకు పారిపోయారు? భుట్టోను హత్య చేయించారా?