ఏపీలోని తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద నూతనంగా గోశాల ఏర్పాటు చేశారు.
తాడేపల్లిలోని గోశాలను సీఎం వైఎస్ జగన్ సోమవారం సందర్శించారు.
ఏపీ సీఎం జగన్ వెంట ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్లి ఆ గోశాలను సందర్శించారు..
సీఎం నివాసం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ గోశాలలో ఆరు రకాల దేశీ ఆవులున్నాయి.
గోశాలలో పుంగనూరు, కాంక్రిజ్, కపిల, గిర్, తార్ పార్కర్, సాయివాలా.. ఆరు రకాల దేశీ అవులు ఉన్నాయి.
పర్యావరణ హితంగా, శోభితంగా గోశాలను వెదురు, రాయి వాడి చక్కగా నిర్మించారు. సీఎం వైఎస్ జగన్ సోమవారం ఈ గోశాలను సందర్శించారు.
దేశీ ఆవులు చాలా ఆరోగ్యంగా, చూడ ముచ్చటగా ఉన్నాయి.
తాడేపల్లిలోని గోశాలను సందర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
కుటుంబ సభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన అనురాధ
AP MLC Elections: ఇంటి నుంచి ఎమ్మెల్యేలతో బయల్దేరి వెళ్లి ఓటు వేసిన చంద్రబాబు
AP MLC Elections: మొదటి ఓటు వేసిన సీఎం జగన్ - ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియ
Chandrababu Ugadi: ఉగాది వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు
AP CM Jagan Ugadi: ఉగాది వేడుకల్లో సతీ సమేతంగా సీఎం జగన్
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల