అన్వేషించండి
YS Jagan: తాడేపల్లిలో గోశాలను సందర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

గోశాలను సందర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
1/8

ఏపీలోని తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద నూతనంగా గోశాల ఏర్పాటు చేశారు.
2/8

తాడేపల్లిలోని గోశాలను సీఎం వైఎస్ జగన్ సోమవారం సందర్శించారు.
3/8

ఏపీ సీఎం జగన్ వెంట ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్లి ఆ గోశాలను సందర్శించారు..
4/8

సీఎం నివాసం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ గోశాలలో ఆరు రకాల దేశీ ఆవులున్నాయి.
5/8

గోశాలలో పుంగనూరు, కాంక్రిజ్, కపిల, గిర్, తార్ పార్కర్, సాయివాలా.. ఆరు రకాల దేశీ అవులు ఉన్నాయి.
6/8

పర్యావరణ హితంగా, శోభితంగా గోశాలను వెదురు, రాయి వాడి చక్కగా నిర్మించారు. సీఎం వైఎస్ జగన్ సోమవారం ఈ గోశాలను సందర్శించారు.
7/8

దేశీ ఆవులు చాలా ఆరోగ్యంగా, చూడ ముచ్చటగా ఉన్నాయి.
8/8

తాడేపల్లిలోని గోశాలను సందర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
Published at : 30 Nov 2021 08:40 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
బిజినెస్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion