అన్వేషించండి

Sri Lanka Revokes Emergency: శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత - పరిస్థితులు దిగజారడంతో రాత్రికి రాత్రే అధ్యక్షుడు కీలక ప్రకటన

Sri Lanka Revokes Emergency:

Sri Lanka President Gotabaya Rajapaksa Revokes State Of Emergency: శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని రద్దు చేశారు. దేశంలో ఎమర్జెన్సీ రద్దు నిర్ణయం ఏప్రిల్ 5 అర్ధరాత్రి నుంచే అమలులోకి రానుంది. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మంగళవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా, నిత్వావసర వస్తువుల ధరలు పెరగడం, ఆసుపత్రుల్లో ఔషధాల కొరత, పెట్రోల్ బంకుల దగ్గర పడిగాపులు కాస్తుండటం, విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో ఏప్రిల్‌ 1 నుంచి అత్యవసర పరిస్థితి (Emergency In Sri Lanka)ని విధించారు.

సోదరుడ్ని తప్పించి మంత్రి పదవి.. కానీ !
శ్రీలంక సంక్షోభం మరింత ముదురుతుండగా బాధ్యతలు చేపట్టిన ఆర్థిక మంత్రి అలీ సర్బీ 24 గంటలు గడవకముందే పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ప్రజలు మంగళవారం నాడు సైతం ఆందోళన చేపట్టారు. ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో కొందరు సభ్యులు ప్రత్యేక కూటమిగా ఏర్పడాలని భావించారు. దాదాపు 50 మంది చట్ట సభ్యులు అధికార పక్ష కూటమిని వీడటంతో ప్రభుత్వం మైనార్జీ అయి, ప్రభుత్వం సైతం సంక్షోభంలో పడింది. వాస్తవానికి మంత్రుల రాజీనామాలతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. అధికార కూటమి ఎస్ఎల్‌పీపీలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న తన సోదరుడు బాసిల్ రాజపక్సను ఆర్థిక మంత్రి పదవి నుంచి తప్పించి.. ఆ బాధ్యతలు అలీ సర్బీకి అప్పగించారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. కానీ ఒక్కరోజు వ్యవధిలోనే ఆయన సైతం పదవికి రాజీనామా చేయడంతో పరిస్థితులను చక్కబెట్టేందుకు ఎమర్జెన్సీ ఎత్తివేయడమే సరైన నిర్ణయమని భావించి రాత్రికి రాత్రే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.

మైనార్టీలో శ్రీలంక ప్రభుత్వం !
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించుకోవడానికి శ్రీలంక అధ్యక్షుడు గొటబయా రాజపక్స పిలుపునిచ్చారు. అన్ని పార్టీల నాయకులు తమ మంత్రిత్వ శాఖలో చేరాలని, తద్వారా సంక్షోభం పరిష్కరానికి దిశగా అడుగులు వేద్దామన్నారు. కానీ అధికార పార్టీ సభ్యులే వేరు కుంపటి పెట్టుకోవడంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. శ్రీలంక పార్లమెంట్‌లో మొత్తం 225 సీట్లు ఉన్నాయి. అధికారం చేపట్టాలంటే సాధారణ మెజార్టీ 113 మంది సభ్యులు కావాలి. గత ఎన్నికల్లో ఎస్‌ఎల్‌పీపీ కూటమి 150 స్థానాలు నెగ్గి అధికారం చేపట్టింది. కానీ ప్రస్తుత సంక్షోభ సమయంలో 40 నుంచి 50 మంది సభ్యులు అధికార కూటమిని వీడారని సమాచారం. దాంతో ప్రధాని మహింద రాజపక్స ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. తమకు మెజార్జీ ఉందని అధికార కూటమి నేతలు వాదిస్తున్నారు. 

Also Read: Sri Lanka Economic Crisis: సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా- విపక్షాలకు అధ్యక్షుడి బంపర్ ఆఫర్

Also Read: Sri Lanka PM Resigns: ప్రధాని రాజపక్సా రాజీనామా చేయలేదు - క్లారిటీ ఇచ్చిన పీఎంవో 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget