అన్వేషించండి

Viral News: ఓ దీవిలో ఒక్కడే 32 ఏళ్లు హాయిగా ఉన్నాడు - జనాల్లోకి తీసుకొస్తే చనిపోయాడు - ఓ ఇటాలియన్ విషాదగాథ

Italian Man: ఆయనకు మనుషులు అంటే పడదు. ఓ దీవిలో 32 ఏళ్లు ఒంటరిగా బతికాడు.అయితే వయసు పైబడిందని బలవంతంగా దీవి నుంచి తెచ్చారు. కానీ చనిపోయారు.

Italian Man Who Lived Alone On Island For 32 Years Dies 3 Years After Returning To Civilisation: ఒంటరిగా జీవించడానికి అలవాటు పడ్డాడు. డబ్బే అవసరం లేని ప్రపంచం సృష్టించుకున్నాడు. మరో వ్యక్తి సాయం కానీ..తోడు కానీ ఉండాల్సిన అవసరం లేకుండా 32 ఏళ్లు జీవించాడు. అతని వయసు పైబడిందన్న కారణంగా అధికారులు ఆయనను దీవి నుంచి జన జీవనంలోకి తీసుకు వచ్చారు. అది ఆయన మరణానికి కారణం అయింది.  

ఇటాలియన్ 'రాబిన్సన్ క్రూసో' అని మీడియా మౌరో మొరాండిను పిలుస్తుంది. అతను  మధ్యధరా సముద్రంలోని సార్డానియా అనే ఇటాలియన్ ద్వీపం సమీపంలోని బుడెల్లి అనే మరో చిన్న  ద్వీపంలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నిర్మించిన ఓ పాడుబడిన ఇంట్లో నివసించేవాడు.

Also Read : Los Angeles Wildfire : లాస్ ఏంజిల్స్ అగ్ని ప్రమాదం - ఆ రాష్ట్రాల బడ్జెట్ కంటే విలువైన ఆస్తి నష్టం

ఆయన ఇలా ఒంటరిగా నివసించడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. డబ్బు సంపాదించడం..వాటితో వినియోగవస్తువులను కొనడం ఇదంతా ఆయనకు నచ్చలేదు. ప్రకృతిలో లభించేవాటిని సేకరించుకుని బతకాలని నిర్ణయించుకుని సరైన చోటు వెదుక్కుటూ బయలుదేరాడు. అలా బుడెల్లి ద్వీపానికి చేరుకున్నాడు. ఆ ద్వీపం సంరక్షణకు అప్పటికే ఓ వ్యక్తి ఉండేవాడు.అయితే అతను  పదవీ విరమణకు దగ్గరగా ఉండటం...తనకు ఆ ద్వీపంలో జీవనం నచ్చడంతో  మొరాండి ఆ బాధ్యతను తీసుకుని అక్కడే ఉండిపోయాడు. 

మొరాండి 32 సంవత్సరాల పాటు ద్వీపాన్ని పరిశుభ్రంగా ఉంచాడు. ఆ ద్వీపానికి కొంత మంది పర్యాటకులు వస్తూంటారు.  వారిలో పర్యావరణం గురించి పర్యాటకులలో అవగాహన పెంచడానికి ప్రయత్నించేవాడు. 2021లో ఇటలీ అధికారులు ఈ ద్వీపాన్ని ప్రకృతి వనంగా గుర్తించడంతో అక్కడి నుంచి ఆయనను ఖాళీచేయించారు. అప్పటికీ మరాండీ వయసు కూడా అయిపోయింది.   తరవాత సార్డినియాలోని లా మద్దెలెనాలోని ఒక చిన్న అపార్ట్మెంట్లో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.

Also Read: Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం, తొలిరోజే జనసంద్రంగా మారిన త్రివేణి సంగమం

దీవిలో అతను అందమైన ద్వీపంలో పగడపు, గ్రానైట్ చిప్పలతో నిర్మించిన ఇంట్లో ఒంటరిగా మూడు దశాబ్దాలు గడిపాడు.  తాత్కాలిక సౌరశక్తి వ్యవస్థను ఉపయోగించి తన ఇంటిని సాధారణ పొయ్యితో వెచ్చగా ఉంచుకునేవాడు. కొత్త జీవితంలో ఆయన పెద్దగా ఇమడలేకపోయారు. బయటకు వచ్చిన మూడేళ్లకు చనిపోయారు.   

అయితే దీవి నుంచి ఖాళీ చేయించకపోయినా ఆయన చనిపోయేవారని.. అప్పటికే  ఆయన ఆరోగ్యం క్షీణించిందని అధికారవర్గాలు చెబుతున్నాయి.  దీవి నుంచి తిరిగి జన జీవన స్రవంతిలోకి తీసుకు వచ్చిన తర్వాత ఆయనకు ఉండటానికి ఇల్లు లేదు. కానీ ప్రభుత్వమే సకూర్చింది.                                                                                          

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు షాక్ - బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన ఏసీబీ కోర్టు
ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు షాక్ - బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన ఏసీబీ కోర్టు
Telangana News: రోహిణ్ రెడ్డి, సుమంత్ గన్నులతో బెదిరించారు - కేసు నమోదు చేయాలి - పోలీసులకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
రోహిణ్ రెడ్డి, సుమంత్ గన్నులతో బెదిరించారు - కేసు నమోదు చేయాలి - పోలీసులకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
NRI arrest in US: అమెరికాలో భార్యపై వేధింపులు -  కాలిఫోర్నియాలో తిరుపతి NRI జెస్వంత్  అరెస్టు
అమెరికాలో భార్యపై వేధింపులు - కాలిఫోర్నియాలో తిరుపతి NRI జెస్వంత్ అరెస్టు
Chiranjeevi: పర్మిషన్ లేకుండా 'మెగాస్టార్' ట్యాగ్ వాడొద్దు - చిరంజీవి పర్సనాలిటీ రైట్స్‌కు కోర్టు రక్షణ
పర్మిషన్ లేకుండా 'మెగాస్టార్' ట్యాగ్ వాడొద్దు - చిరంజీవి పర్సనాలిటీ రైట్స్‌కు కోర్టు రక్షణ
Advertisement

వీడియోలు

Vizag Google Data Centre Controversy | వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ పై ప్రశ్నలకు సమాధానాలేవి..? | ABP
Aus vs Ind 2nd ODI Highlights | రెండు వికెట్ల తేడాతో భారత్ పై రెండో వన్డేలోనూ నెగ్గిన ఆసీస్ | ABP Desam
Netaji Subhash Chandra Bose | నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ చరిత్ర | ABP Desam
కోహ్లీ భయ్యా.. ఏమైందయ్యా..? అన్నీ గుడ్లు, గుండు సున్నాలు పెడుతున్నావ్!
గిల్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చిన పాకిస్తాన్ ఫ్యాన్‌.. ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు షాక్ - బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన ఏసీబీ కోర్టు
ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు షాక్ - బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన ఏసీబీ కోర్టు
Telangana News: రోహిణ్ రెడ్డి, సుమంత్ గన్నులతో బెదిరించారు - కేసు నమోదు చేయాలి - పోలీసులకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
రోహిణ్ రెడ్డి, సుమంత్ గన్నులతో బెదిరించారు - కేసు నమోదు చేయాలి - పోలీసులకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
NRI arrest in US: అమెరికాలో భార్యపై వేధింపులు -  కాలిఫోర్నియాలో తిరుపతి NRI జెస్వంత్  అరెస్టు
అమెరికాలో భార్యపై వేధింపులు - కాలిఫోర్నియాలో తిరుపతి NRI జెస్వంత్ అరెస్టు
Chiranjeevi: పర్మిషన్ లేకుండా 'మెగాస్టార్' ట్యాగ్ వాడొద్దు - చిరంజీవి పర్సనాలిటీ రైట్స్‌కు కోర్టు రక్షణ
పర్మిషన్ లేకుండా 'మెగాస్టార్' ట్యాగ్ వాడొద్దు - చిరంజీవి పర్సనాలిటీ రైట్స్‌కు కోర్టు రక్షణ
TFJA New Committee: టీఎఫ్‌జేఏ నూతన కార్యవర్గం... అధ్యక్షుడిగా వైజే రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నిక
టీఎఫ్‌జేఏ నూతన కార్యవర్గం... అధ్యక్షుడిగా వైజే రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నిక
Electricity Bill: ఇంటిలోని ఈ 5 వస్తువుల వల్లే ఎక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది!
ఇంటిలోని ఈ 5 వస్తువుల వల్లే ఎక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది!
పోలీసులు, అంబులెన్స్ కు ఫోన్ చేయకుండా.. జనాలు ఫోన్లో వీడియో తీస్తున్నారు:  కర్నూలు ప్రమాదంపై ప్రత్యక్షసాక్షి
పోలీసులు, అంబులెన్స్ కు ఫోన్ చేయకుండా.. జనాలు ఫోన్లో వీడియో తీస్తున్నారు: ప్రత్యక్షసాక్షి
Kurnool Bus Mishap Exgratia: కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
Embed widget