అన్వేషించండి

Twitter Moves Court : ప్రభుత్వం చెప్పినట్లు చేయలేం - కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ పిటిషన్ !

ప్రభుత్వం ఆదేశించిన ఖాతాలను బ్లాక్ చేయలేమని ట్విట్టర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.

 

Twitter Moves Court :  కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలపై మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వారం రోజుల కిందటే ట్విట్టర్‌కు కేంద్రం తుది నోటీసులు జారీ చేసింది. గతంలో ఐటీ శాఖ జారీ చేసిన అన్ని నిబంధనలను అమలు చేసేందుకు ట్విట్టర్‌కు జులై 4 వరకు గడువు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ గతంలో జారీచేసిన నిబంధనలు పాటించే విషయంలో ట్విట్టర్‌కు ఇదే చివరి నోటీస్‌ అని, వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది.  ఐటీ నిబంధనలు అమలు చేయకుంటే చర్యలు తప్పవని నోటీస్‌లో హెచ్చరించారు. జులై తరువాత ట్విట్టర్‌లో పెట్టే అన్ని పోస్టుకుల ఆ సంస్థదే బాధ్యత అని స్పష్టం చేశారు. జూన్‌ 27న ప్రభుత్వం ఈ నోటీస్‌ జారీ చేసింది. ట్విట్టర్‌కు గతంలో ప్రభుత్వం ఇదే విషయంలో నోటీస్‌ జారీ చేసింది. 

తుది నోటీసుగా కేంద్రం చెప్పడంతో ట్విట్టర్ ఉన్నపళంగా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. గత ఏడాదిగా కేంద్రం అనేక ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేయాలని కోరుతూ వస్తోంది. ప్రత్యేక సిక్ దేశం, రైతుల ఆందోళనలు, కరోనా వైరస్, ఇతర సున్నితమైన అంశాలపై తప్పుడు సమాచారం, మిస్ లీడింగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్న ఖాతాలపై నిషేధం విధించాలని కేంద్రం కోరుతోంది. అయితే ట్విట్టర్ వాటిని బ్లాక్ చేయడం లేదు.ఈ అంశంపై కేంద్రం ఆగ్రహంతో ఉంది. తమ ఆదేశాలను పాటించకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. 

అయితే కేంద్రం జారీ చేస్తున్న ఆదేశాలు ఐటీ చట్టం సెక్షన్ 69ఏ కిందకు రావడం లేదని ట్విట్టర్ చెబుతోంది. అయితే భారత ఐటీ చట్టాలు మాత్రం భారత అంతర్గత భద్రతకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు సృష్టించే ఖాతాలను బ్లాక్ చేయమని కేంద్రం ఆదేశించివచ్చు. వాటిని తప్పని సరిగా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే చర్యలు తీసుకుంటారు. ఇండియాలో ట్విట్టర్‌కు 24 మిలియన్ల మంది ఖాతాదారులు ఉన్నారు.

కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సోషల్ మీడి్యా సంస్థలన్నీ విధిగా పాటించేలా కొత్త నిబంధనలు తెచ్చింది. వాటిని ఖచ్చితంగా పాటించాలని కేంద్రం ఆదేశించింది. ఇతర సోషల్ మీడియా కంపెనీలన్నీ ఈ మేరకు అంగీకారపత్రాలు ఇచ్చినా ట్విట్టర్ మాత్రం ఆలస్యం చేస్తూ వచ్చింది. ప్రభుత్వం చెప్పిన వారందర్నీ బ్లాక్ చేయడం అంటే  ఫ్రీ స్పీచ్‌ను తగ్గించినట్లేనని వాదిస్తోంది. ఈ కారణంగా కేంద్రంతో ట్విట్టర్ న్యాయపోరాటానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Milei Cabala Magic: వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget