అన్వేషించండి

Twitter Moves Court : ప్రభుత్వం చెప్పినట్లు చేయలేం - కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ పిటిషన్ !

ప్రభుత్వం ఆదేశించిన ఖాతాలను బ్లాక్ చేయలేమని ట్విట్టర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.

 

Twitter Moves Court :  కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలపై మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వారం రోజుల కిందటే ట్విట్టర్‌కు కేంద్రం తుది నోటీసులు జారీ చేసింది. గతంలో ఐటీ శాఖ జారీ చేసిన అన్ని నిబంధనలను అమలు చేసేందుకు ట్విట్టర్‌కు జులై 4 వరకు గడువు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ గతంలో జారీచేసిన నిబంధనలు పాటించే విషయంలో ట్విట్టర్‌కు ఇదే చివరి నోటీస్‌ అని, వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది.  ఐటీ నిబంధనలు అమలు చేయకుంటే చర్యలు తప్పవని నోటీస్‌లో హెచ్చరించారు. జులై తరువాత ట్విట్టర్‌లో పెట్టే అన్ని పోస్టుకుల ఆ సంస్థదే బాధ్యత అని స్పష్టం చేశారు. జూన్‌ 27న ప్రభుత్వం ఈ నోటీస్‌ జారీ చేసింది. ట్విట్టర్‌కు గతంలో ప్రభుత్వం ఇదే విషయంలో నోటీస్‌ జారీ చేసింది. 

తుది నోటీసుగా కేంద్రం చెప్పడంతో ట్విట్టర్ ఉన్నపళంగా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. గత ఏడాదిగా కేంద్రం అనేక ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేయాలని కోరుతూ వస్తోంది. ప్రత్యేక సిక్ దేశం, రైతుల ఆందోళనలు, కరోనా వైరస్, ఇతర సున్నితమైన అంశాలపై తప్పుడు సమాచారం, మిస్ లీడింగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్న ఖాతాలపై నిషేధం విధించాలని కేంద్రం కోరుతోంది. అయితే ట్విట్టర్ వాటిని బ్లాక్ చేయడం లేదు.ఈ అంశంపై కేంద్రం ఆగ్రహంతో ఉంది. తమ ఆదేశాలను పాటించకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. 

అయితే కేంద్రం జారీ చేస్తున్న ఆదేశాలు ఐటీ చట్టం సెక్షన్ 69ఏ కిందకు రావడం లేదని ట్విట్టర్ చెబుతోంది. అయితే భారత ఐటీ చట్టాలు మాత్రం భారత అంతర్గత భద్రతకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు సృష్టించే ఖాతాలను బ్లాక్ చేయమని కేంద్రం ఆదేశించివచ్చు. వాటిని తప్పని సరిగా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే చర్యలు తీసుకుంటారు. ఇండియాలో ట్విట్టర్‌కు 24 మిలియన్ల మంది ఖాతాదారులు ఉన్నారు.

కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సోషల్ మీడి్యా సంస్థలన్నీ విధిగా పాటించేలా కొత్త నిబంధనలు తెచ్చింది. వాటిని ఖచ్చితంగా పాటించాలని కేంద్రం ఆదేశించింది. ఇతర సోషల్ మీడియా కంపెనీలన్నీ ఈ మేరకు అంగీకారపత్రాలు ఇచ్చినా ట్విట్టర్ మాత్రం ఆలస్యం చేస్తూ వచ్చింది. ప్రభుత్వం చెప్పిన వారందర్నీ బ్లాక్ చేయడం అంటే  ఫ్రీ స్పీచ్‌ను తగ్గించినట్లేనని వాదిస్తోంది. ఈ కారణంగా కేంద్రంతో ట్విట్టర్ న్యాయపోరాటానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mahindra Car Discounts: మహీంద్రా కార్లపై భారీ ఆఫర్లు: ఈ మే నెలలో ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్ ఉందో తెలుసా..!
మహీంద్రా కార్లపై భారీ ఆఫర్లు: ఈ మే నెలలో ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్ ఉందో తెలుసా..!
Delhi High Court: వివాహేతర బంధంలో నైతికత వేరు..నేరం వేరు - నిందితుడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్
వివాహేతర బంధంలో నైతికత వేరు..నేరం వేరు - నిందితుడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్
Tata Altroz CNG AMT వెర్షన్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు , ధ‌ర చూసి డిసైడ్ అవ్వండి
Tata Altroz CNG AMT వెర్షన్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు , ధ‌ర చూసి డిసైడ్ అవ్వండి
Modi Cabinet Decisions: రైతన్నకు కేంద్రం తీపి కబురు- వరి, పత్తి సహా 14 ఖరీఫ్ పంటల MSP భారీగా పెంపు - ఇవిగో ఫుల్ డీటైల్స్
రైతన్నకు కేంద్రం తీపి కబురు- వరి, పత్తి సహా 14 ఖరీఫ్ పంటల MSP భారీగా పెంపు - ఇవిగో ఫుల్ డీటైల్స్

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBSE 12th Result 2026: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల.. 85.20 శాతం మంది ఉత్తీర్ణత.. రిజల్ట్స్ లింక్
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల.. 85.20 శాతం మంది ఉత్తీర్ణత.. రిజల్ట్స్ లింక్
PM Modi Convoy Size: ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది
ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది
Hyderabad Crime News: హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
Vijay Trisha: సూర్య కోసమా? త్రిష కోసమా? సీఎం విజయ్ బంపరాఫర్ బాగుందమ్మా
సూర్య కోసమా? త్రిష కోసమా? సీఎం విజయ్ బంపరాఫర్ బాగుందమ్మా
Gold Import Duty: బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
Heat Wave Alert : రోజు రోజుకి పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. వేడి వల్ల శరీరానికి, మనసుకు పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే
రోజు రోజుకి పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. వేడి వల్ల శరీరానికి, మనసుకు పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే
Peddi Tickets Rate: తెలంగాణలో 'పెద్ది'కి పెద్ద దెబ్బ... మైత్రి వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూలో చరణ్ సినిమాకు భారీ లాస్
తెలంగాణలో 'పెద్ది'కి పెద్ద దెబ్బ... మైత్రి వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూలో చరణ్ సినిమాకు భారీ లాస్
AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
Embed widget