అన్వేషించండి

NIA Attacks : తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ మూకుమ్మడి సోదాలు.. మావోయిస్టు సానుభూతిపరులే టార్గెట్ !

రెండు తెలుగు రాష్ట్రాల్లో 14 చోట్ల మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.


మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు. సోదాలు నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో విరసం నేత కల్యాణ్‌రావు , విశాఖపట్నం అరిలోవ కాలనీలోని న్యాయవాద దంపతులు శ్రీనివాసరావు, అన్నపూర్ణ ఇళ్లు, హైదరాబాద్‌ నాగోల్‌లో రవిశర్మ, అనురాధ ఇళ్లు,  అల్వాల్ సుభాష్ నగర్ లో నివాసముంటున్న అమరుల బంధు మిత్రుల సంఘం నేత పద్మ కుమారి ఇంట్లోనూ ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Also Read : దాడి కేసులో స్పందించిన నటి.. షాకింగ్ విషయాలు, అసలు ఆ రోజు కేబీఆర్ పార్క్‌లో ఏం జరిగిందంటే..

నెల్లూరులోని అరవింద నగర్‌లో తనిఖీలు చేపట్టడంతో చుట్టుపక్కల వారు హడలిపోయారు. ఏడాది కాలంగా ఇక్కడ చైతన్య మహిళా సంఘం నేతలు కుట్టుపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి నివాసంలో తనిఖీలు చేపట్టారు. చైతన్య మహిళా సంఘంలో ఇద్దరు అక్కచెల్లెల్లున్నారు. వారి సోదరుడు రవి మావోయిస్టు సెంట్రల్ కమిటీ టెక్నికల్ టీమ్ లో పనిచేస్తూ ఇటీవల మృతి చెందారు. దీంతో ఎన్ఐఏ బృందాలు ఇక్కడకు చేరుకున్నట్లు చెబుతున్నారు.  కనీస వివరాలు తెలుసుకోడానికి కూడా మీడియాను దగ్గరకు అనుమతించడంలేదు అధికారులు. 

Also Read: Balka Suman: ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌పై దుష్ప్రచారం... నలుగురు వ్యక్తులు అరెస్టు.. పరారీలో ముగ్గురు యువకులు
 
ఉదయం ఐదు గంటలకే తెలుగు రాష్ట్రాలకు టార్గెట్ చేసుకున్న ఇళ్లకు ఎన్‌ఐఏ బృందాలు వెళ్లాయి. మొత్తంగా 14 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రకాశం జిల్లా అలకూరపాడులో ఇటీవల చనిపోయిన మావోయిస్టు నేత ఆర్కే భార్య నివాసం ఉంటున్నారు. ఇటీవల ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో ఆర్కే జీవిత చరిత్రను ప్రింటింగ్ చేయించడానికి ప్రయత్నించారు. పోలీసులు ఆ ప్రతులన్నింటినీ తీసుకెళ్లిపోయారు. 

Also Read: Robbery: కుక్కలు చనిపోవడం, దోపిడీ చేశాక చంపేయడం.. ఇది ఆ గ్యాంగు పనేనా?

అలాగే ఇటీవలి కాలంలో మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ప్రత్యేకంగా మావోయిస్టు ఉద్యమాన్ని బలగాలు పూర్తి స్థాయిలో అణిచివేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.ఈ క్రమంలో  మావోయిస్టుల సానుభూతిపరులు, వారి బంధువులు వంటి వార ఇళ్లలో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ సోదాలపై ఎన్‌ఐఏ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

Also Read: Hyderabad Crime: టాయిలెట్‌కు వెళ్తే కాపీ కొట్టినట్టేనా? బాలిక బట్టలు విప్పించిన హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Latest News: అధికారులతో వైసీపీ కార్యకర్తలకు సెల్యూట్ కొట్టిస్తా- అసెంబ్లీకి రాకుంటే ఏం చేస్తారో చేసుకోండి- జగన్ సంచలన వ్యాఖ్యలు
అధికారులతో వైసీపీ కార్యకర్తలకు సెల్యూట్ కొట్టిస్తా- అసెంబ్లీకి రాకుంటే ఏం చేస్తారో చేసుకోండి- జగన్ సంచలన వ్యాఖ్యలు 
Nagpur Odi Toss Updates: భారత బౌలింగ్.. జట్టులో ప్రధాన మార్పులు, రోహిత్ బరిలోకి, ఇద్దరు ఆటగాళ్ల డెబ్యూ
భారత బౌలింగ్.. జట్టులో ప్రధాన మార్పులు, రోహిత్ బరిలోకి,  ఇద్దరు ఆటగాళ్ల డెబ్యూ
Andhra Pradesh Cabinet Latest News: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- బీసీలకు 34 శాతం రిజర్వేషన్ 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- బీసీలకు 34 శాతం రిజర్వేషన్ 
Pattudala Movie Review - పట్టుదల రివ్యూ: హాలీవుడ్ స్టైల్‌లో అజిత్ యాక్షన్ ఫిల్మ్ - హిట్టా? ఫట్టా?
పట్టుదల రివ్యూ: హాలీవుడ్ స్టైల్‌లో అజిత్ యాక్షన్ ఫిల్మ్ - హిట్టా? ఫట్టా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mangli Ram Mohan Naidu Issue | కేంద్రమంత్రి రామ్మోహన్ పై మండిపడుతున్న టీడీపీ కార్యకర్తలు | ABP DesamPM Modi Maha Kumbh 2025 | మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన ప్రధాని మోదీ | ABP DesamNaga Chaitanya Thandel Real Story Ramarao | చైతూ రిలీజ్ చేస్తున్న తండేల్ కథ ఇతనిదే | ABP DesamTrump on Gaza Strip | ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలోకి అమెరికా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Latest News: అధికారులతో వైసీపీ కార్యకర్తలకు సెల్యూట్ కొట్టిస్తా- అసెంబ్లీకి రాకుంటే ఏం చేస్తారో చేసుకోండి- జగన్ సంచలన వ్యాఖ్యలు
అధికారులతో వైసీపీ కార్యకర్తలకు సెల్యూట్ కొట్టిస్తా- అసెంబ్లీకి రాకుంటే ఏం చేస్తారో చేసుకోండి- జగన్ సంచలన వ్యాఖ్యలు 
Nagpur Odi Toss Updates: భారత బౌలింగ్.. జట్టులో ప్రధాన మార్పులు, రోహిత్ బరిలోకి, ఇద్దరు ఆటగాళ్ల డెబ్యూ
భారత బౌలింగ్.. జట్టులో ప్రధాన మార్పులు, రోహిత్ బరిలోకి,  ఇద్దరు ఆటగాళ్ల డెబ్యూ
Andhra Pradesh Cabinet Latest News: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- బీసీలకు 34 శాతం రిజర్వేషన్ 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- బీసీలకు 34 శాతం రిజర్వేషన్ 
Pattudala Movie Review - పట్టుదల రివ్యూ: హాలీవుడ్ స్టైల్‌లో అజిత్ యాక్షన్ ఫిల్మ్ - హిట్టా? ఫట్టా?
పట్టుదల రివ్యూ: హాలీవుడ్ స్టైల్‌లో అజిత్ యాక్షన్ ఫిల్మ్ - హిట్టా? ఫట్టా?
YS Jagan Latest News:పథకాలన్నీ పాయే! బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ, చంద్రబాబుపై జగన్ విమర్శలు
పథకాలన్నీ పాయే! బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ, చంద్రబాబుపై జగన్ విమర్శలు
Men Saving Societies In Andhra Pradesh:పురుషులకూ స్వయం సహాయక పొదుపు సంఘాలు..ఏప్రిల్ నుంచి ఏపీలో ప్రారంభం
పురుషులకూ స్వయం సహాయక పొదుపు సంఘాలు..ఏప్రిల్ నుంచి ఏపీలో ప్రారంభం
Gold Rate: ఈ ఏడాది బంగారం డిమాండ్‌ తగ్గొచ్చు - నగల రేట్లు దిగొచ్చే అవకాశం!
ఈ ఏడాది బంగారం డిమాండ్‌ తగ్గొచ్చు - నగల రేట్లు దిగొచ్చే అవకాశం!
Ajith Kumar - Trisha : 'విదాముయార్చి' కంటే ముందు అజిత్ - త్రిష జంటగా నటించిన 4 హిట్ సినిమాలు - ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?
'విదాముయార్చి' కంటే ముందు అజిత్ - త్రిష జంటగా నటించిన 4 హిట్ సినిమాలు - ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?
Embed widget