అన్వేషించండి

Viral News: ఒకే ట్రైనింగ్ అకాడమీలో తల్లి, కొడుకులు - ఆర్మీలో అరుదైన ఘనత ఇది

Viral News: చెన్నైలోని ఒకే ఆర్మీ ట్రైనింగ్ అకాడమీలో తల్లి కొడుకులు పాస్ అవటం, సైనికాధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Viral News: 

1995లో ఇదే అకాడమీలో..

కుటుంబంలో ఒకరు ఆర్మీలోకి వెళ్తే, మిగతా వాళ్లు కూడా సైన్యంలో చేరేందుకు ఎంతో కొంత ఆసక్తి చూపిస్తారు. ఆ డ్యూటీలో ఉన్న ఎమోషన్ అలాంటిది. విధులు నిర్వర్తిస్తూనే తండ్రి చనిపోయినా...తానూ ఆర్మీలో చేరాలని ఆరాటపడే కొడుకులు ఎంతో మంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయేది ఓ తల్లి, కొడుకుల కథ. 27 ఏళ్ల క్రితం ఆర్మీ ట్రైనింగ్ అకాడమీలో పాస్ అయ్యి సైన్యంలో ఓ మహిళ పని చేయగా, ఇప్పుడామె కొడుకు కూడా అదే ట్రైనింగ్ అకాడమీలో ఉత్తీర్ణత సాధించాడు. అంటే తల్లి బాటలోనూ కొడుకూ నడిచాడన్నమాట. ఆర్మీలో ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. అందుకే చెన్నై డిఫెన్స్ పీఆర్‌వో ఈ విషయాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అలా పోస్ట్ పెట్టారో లేదో, వెంటనే కామెంట్ల వర్షం కురిసింది. రిటైర్డ్ మేజర్ స్మిత చతుర్వేది ఆ అకాడమీలో తన కొడుకుతో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటోను జత చేసి..."ఇలాంటివి జరగటం చాలా అరుదు. 27 ఏళ్లక్రితం 1995లో చెన్నైలోని ట్రైనింగ్ అకాడమీలో పాస్ అయ్యారు రిటైర్డ్ మేజర్ స్మిత చతుర్వేది. ఇప్పుడు ఇదే ట్రైనింగ్ అకాడమీలో వాళ్ల అబ్బాయి కూడా ఉత్తీర్ణత సాధించాడు" అని ట్వీట్ చేశారు. ఆ తరవాత 1995లో చతుర్వేది పాస్ అయినప్పుడు దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు చెన్నై డిఫెన్స్ పీఆర్‌వో. ఈ అరుదైన ఘనతపై స్మిత చతుర్వేది ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లలో అకాడమీలో జరిగిన మార్పులను వివరించారు. అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు ట్విటర్‌లో వైరల్ అవుతోంది. చాలా మంది "సూపర్" అంటూ కామెంట్ చేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget