By: ABP Desam | Updated at : 05 Nov 2021 01:30 PM (IST)
Edited By: RamaLakshmibai
Adi Shankaracharya
ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ జిల్లా కేదార్నాథ్లో ఆదిగురువు శంకరాచార్య 12 అడుగుల విగ్రహాన్ని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ అనంతరం పాదాల వద్ద కాసేపు కూర్చుని ధ్యానం చేశారు.
శంకరాచార్య విగ్రహం ప్రత్యేకతలు
There was a time when spirituality and religion were believed to be associated only with stereotypes. But, Indian philosophy talks about human welfare, sees life in a holistic manner. Adi Shankaracharya worked to make the society aware about this truth: PM Modi at Kedarnath pic.twitter.com/qhozsmNnn9
— ANI (@ANI) November 5, 2021
ఆదిశంకరాచార్య ఎవరు?
ఆదిశంకరాచార్య 8వ శతాబ్దానికి చెందిన కేరళలో జన్మించిన భారతీయ ఆధ్యాత్మికవేత్త, తత్వవేత్త. భారతదేశం అంతటా నాలుగు మఠాలను స్థాపించడం ద్వారా అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేయడంలో, హిందూ మతాన్ని ఏకం చేసేందుకు కృషిచేశారు. ఆదిశంకరాచార్య ఉత్తరాఖండ్ కేదార్నాథ్లో సమాధి అయ్యారని చెబుతారు. ఆ రాష్ట్రంలో చమోలి జిల్లాలో పీఠంలో ఒకదాన్ని స్థాపించిన శంకరాచార్యులు, మిగిలిన మూడు మఠాలు పశ్చిమాన ద్వారక, తూర్పున జగన్నాథ్ పూరి, దక్షిణాన శృంగేరిలో ఉన్నాయి.
Also Read: ఢిల్లీలో మళ్లీ ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం ! దీపావళి టపాసులే కారణమా?
Also Read: కన్నీటి పర్యంతమైన సూర్య... దివంగత కథానాయకుడికి నివాళి
Also Read: యంగ్ టైగర్ కోసం సూపర్స్టార్... మహేష్తో ఎన్టీఆర్ షో క్లైమాక్స్!
Also Read: కొత్తగా 12,729 కరోనా కేసులు.. బాగా ఎగబాకిన రికవరీ రేటు
ఇట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Telangana: బోథ్ ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని పెరుగుతున్న డిమాండ్
KNRUHS: ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా సీట్లు, సెప్టెంబరు 24 వరకు వెబ్ఆప్షన్లకు అవకాశం
MLA Durgam Chinnaiah: రైతులు ఆత్మహత్యలు చేసుకొని చావాలి - నోరుజారిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
దేశ గౌరవాన్ని కాపాడుకోవడం ప్రథమ కర్తవ్యం, జెలెన్ స్కీకి పొలాండ్ ప్రధాని వార్నింగ్
Telangana: బీసీ బంధు పథకాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే: ఎమ్మెల్సీ కవిత
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
కాంగ్రెస్ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!
IND Vs AUS: రెండో వన్డేలో తుదిజట్లు ఎలా ఉంటాయి? - భారత్ మార్పులు చేస్తుందా?
/body>