అన్వేషించండి

Srilanka Crisis: ప్రధాని ఇంటిని తగలబెట్టిన నిరసనకారులు, శ్రీలంకలో పతాకస్థాయికి ప్రజాగ్రహం

శ్రీలంక ప్రధాని ఇంటిని నిరసనకారులు తగలబెట్టారు. ఆందోళనలు తీవ్రమవటం వల్ల అధ్యకుడు, ప్రధాని రాజీనామా చేస్తామని ప్రకటించారు.

శ్రీలంకలో ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే అధ్యక్షుడు గొటబయ రాజపక్స నివాసంపై దాడి చేసి, ఆ ఇంట్లోకి చొరబడ్డారు
నిరసనకారులు. తరవాత ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే ఇంటిపైనా దాడి చేశారు. ఆయన ప్రైవేట్‌ హౌజ్‌ను తగలబెట్టేశారు. విక్రమ సింఘే రాజీనామా చేయాలంటూ ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే శనివారం ఆయన చేసిన ప్రకటనతో ప్రజాగ్రహం ఇంకా పెరిగింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాజీనామా చేస్తానని అన్నారు శ్రీలంక ప్రధాని. ఈ వ్యాఖ్యలతో మండిపడ్డ నిరసనకారులు, కొలొంబోలో ఉన్న ఆయన ఇంటితో పాటు ఆఫీస్‌నూ తగలబెట్టారు. ఈ దాడి సమయంలో ప్రధాని ఇంట్లోనే ఉన్నాడా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఈ పరిణామాలతో అటు అధ్యక్షుడు రాజపక్స కూడా రాజీనామా చేసేందుకు అంగీకరించారు. పార్లమెంట్ స్పీకర్‌ మహింద అభివర్ధనెకు లేఖ కూడా రాశారు. ఈ రాజీనామా లేఖలు రాయకముందు ఆల్‌పార్టీ మీటింగ్ జరిగింది. ఈ సమయంలో పార్టీల్నీ రాజపక్స, విక్రమసింఘే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. అప్పటికే ప్రధాని ఇంటిని తగలబెట్టడం వల్ల విక్రమసింఘే కూడా వెంటనే రాజీనామా చేశారు. వీటికి ఆమోదం లభించగానే..లంకలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ స్పీకర్ మహింద అభివర్ధనె తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. 


విక్రమసింఘే వ్యాఖ్యలు కూడా కొంత ఈ ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. "దేశంలో చమురు సంక్షోభం, ఆహార కొరత తీవ్రంగా వేధిస్తున్నాయి. వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌తో ఈ విషయమై ఇప్పటికే చర్చిస్తున్నాం. ఐఎమ్‌ఎఫ్‌తోనూ కొన్ని అంశాలు చర్చించనున్నాం" అని వాయిస్ మెసేజ్ ఇచ్చారు విక్రమసింఘే. అయితే అంతటితో ఆగకుండా " కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకూ, ప్రస్తుత ప్రభుత్వం గద్దె దిగదు" అని అన్నారు. ఇదే ఇప్పుడీ పరిస్థితి దారి తీసింది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGSRTC: ఆర్టీసీ కీలక నిర్ణయం.. కొత్త డిపోలు, బస్ స్టేషన్ల పునరుద్ధరణ కోసం నిధులు విడుదల
ఆర్టీసీ కీలక నిర్ణయం.. కొత్త డిపోలు, బస్ స్టేషన్ల పునరుద్ధరణ కోసం నిధులు విడుదల
Andhra Pradesh News: అమరావతిని బ్లూ - గ్రీన్ సిటీ చేయడంలో నామీ ఐలాండ్‌ విధానం అమలుకు ఏపీ రెడీ!
అమరావతిని బ్లూ - గ్రీన్ సిటీ చేయడంలో నామీ ఐలాండ్‌ విధానం అమలుకు ఏపీ రెడీ!
NTR: నేను విన్న అమ్మమ్మ కథల 'కాంతార' - సిల్వర్ స్క్రీన్‌పై రియల్ చేశారు రిషబ్ శెట్టి... 'కాంతార చాప్టర్ 1'పై NTR ప్రశంసల జల్లు
నేను విన్న అమ్మమ్మ కథల 'కాంతార' - సిల్వర్ స్క్రీన్‌పై రియల్ చేశారు రిషబ్ శెట్టి... 'కాంతార చాప్టర్ 1'పై NTR ప్రశంసల జల్లు
Asia Cup 2025 Jasprit Bumrah’s Plane Crash Gesture: బుమ్రా రివ‌ర్స్ పంచ్.. ప్లెయిన్ క్రాష్ సిగ్న‌ల్ తో ర‌వూఫ్ కి చెక్.. సోష‌ల్ మీడియాలో వైర‌లైన బుమ్రా సెలెబ్రెష‌న్స్
బుమ్రా రివ‌ర్స్ పంచ్.. ప్లెయిన్ క్రాష్ సిగ్న‌ల్ తో ర‌వూఫ్ కి చెక్.. సోష‌ల్ మీడియాలో వైర‌లైన బుమ్రా సెలెబ్రెష‌న్స్
Advertisement

వీడియోలు

చిట్టి రోబో లాంటి ఫ్రెండ్..  టెక్ ప్రపంచాన్ని షేక్ చేయనున్న ఏజెంటిక్ AI
India vs Pakistan Asia Cup 2025 Final | నేడే ఆసియా కప్ ఫైనల్
Asia Cup Final India vs Pakistan | ఇండియా, పాక్ మ‌ధ్య మ‌రో కాంట్ర‌వ‌ర్సీ
India vs Pakistan Final Revange Asia Cup 2025 | ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ!
Salman Agha on Shake Hand Controversy | Asia Cup Final 2025 | భారత్ తో మ్యాచ్ అంటే ఒత్తిడే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGSRTC: ఆర్టీసీ కీలక నిర్ణయం.. కొత్త డిపోలు, బస్ స్టేషన్ల పునరుద్ధరణ కోసం నిధులు విడుదల
ఆర్టీసీ కీలక నిర్ణయం.. కొత్త డిపోలు, బస్ స్టేషన్ల పునరుద్ధరణ కోసం నిధులు విడుదల
Andhra Pradesh News: అమరావతిని బ్లూ - గ్రీన్ సిటీ చేయడంలో నామీ ఐలాండ్‌ విధానం అమలుకు ఏపీ రెడీ!
అమరావతిని బ్లూ - గ్రీన్ సిటీ చేయడంలో నామీ ఐలాండ్‌ విధానం అమలుకు ఏపీ రెడీ!
NTR: నేను విన్న అమ్మమ్మ కథల 'కాంతార' - సిల్వర్ స్క్రీన్‌పై రియల్ చేశారు రిషబ్ శెట్టి... 'కాంతార చాప్టర్ 1'పై NTR ప్రశంసల జల్లు
నేను విన్న అమ్మమ్మ కథల 'కాంతార' - సిల్వర్ స్క్రీన్‌పై రియల్ చేశారు రిషబ్ శెట్టి... 'కాంతార చాప్టర్ 1'పై NTR ప్రశంసల జల్లు
Asia Cup 2025 Jasprit Bumrah’s Plane Crash Gesture: బుమ్రా రివ‌ర్స్ పంచ్.. ప్లెయిన్ క్రాష్ సిగ్న‌ల్ తో ర‌వూఫ్ కి చెక్.. సోష‌ల్ మీడియాలో వైర‌లైన బుమ్రా సెలెబ్రెష‌న్స్
బుమ్రా రివ‌ర్స్ పంచ్.. ప్లెయిన్ క్రాష్ సిగ్న‌ల్ తో ర‌వూఫ్ కి చెక్.. సోష‌ల్ మీడియాలో వైర‌లైన బుమ్రా సెలెబ్రెష‌న్స్
Vahana Mitra scheme: అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి నగదు, జాబితాలో పేరు లేకపోతే టెన్షన్ వద్దు: సీఎం చంద్రబాబు
అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి నగదు, జాబితాలో పేరు లేకపోతే టెన్షన్ వద్దు: సీఎం చంద్రబాబు
Mohanlal: మోహన్ లాల్‌కు ఫాల్కే అవార్డు... 'దృశ్యం 3' సెట్స్‌లో సంబరాలు
మోహన్ లాల్‌కు ఫాల్కే అవార్డు... 'దృశ్యం 3' సెట్స్‌లో సంబరాలు
Chhattisgarh Encounter: ధమ్తారి, ఒడిశా సరిహద్దులో ఎన్‌కౌంటర్.. భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మృతి
ధమ్తారి, ఒడిశా సరిహద్దులో ఎన్‌కౌంటర్.. భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మృతి
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ఫార్చ్యూన్ 500 కంపెనీలు రప్పిస్తామని ధీమా
ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ఫార్చ్యూన్ 500 కంపెనీలు రప్పిస్తామని ధీమా
Embed widget