అన్వేషించండి

Pariksha Pe Charcha: ఫోన్‌లు పక్కన పెట్టి ప్రశాంతంగా నిద్రపోండి, పరీక్షా పే చర్చలో ప్రధాని సూచన

Pariksha Pe Charcha: ఇళ్లలో గ్యాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ విద్యార్థులకు సూచించారు.

PM Modi Pariksha Pe Charcha: ఇళ్లలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ల వాడకాన్ని తగ్గించాలంటూ ప్రధాని మోదీ సూచించారు. పరీక్షా పే చర్చ (Pariksha Pe Charcha Highlights) కార్యక్రమంలో విద్యార్థులకు ఈ సలహా ఇచ్చారు. ఇళ్లను no gadget zone గా మార్చుకోవాలని, కుటుంబ సభ్యులతో సమయం గడపాలని తెలిపారు. టెక్నాలజీ కారణంగా అందరికీ దూరమైపోకూడదని స్పష్టం చేశారు. లైఫ్‌స్టైల్‌ని మార్చుకోవాలని...ఆరోగ్యకరమైన పోటీ ఇచ్చే విధంగా మనసుని సన్నద్ధం చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్డెట్స్‌కే కాకుండా మన శరీరాలనూ రీఛార్జ్ చేసుకోవాలంటూ విద్యార్థులకు అర్థమయ్యే భాషలో వివరించారు ప్రధాని మోదీ. గ్యాడ్జెట్స్‌ని పక్కన పెట్టి కంటినిండా నిద్రపోవాలని అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర అవసరమని తెలిపారు. 

"ఇళ్లలో గ్యాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించండి. కుటుంబ సభ్యులతో హాయిగా గడపండి. టెక్నాలజీ మీ మధ్య దూరం పెంచకూడదు. గ్యాడ్జెట్స్‌ని రీఛార్జ్ చేస్తున్నాం. మరి మన శరీరానికీ ఇలాంటి రీఛార్జ్ అవసరమే కదా. మొబైల్స్‌ని పక్కన పెట్టి కంటినిండా నిద్రపోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర అవసరం. మీరు మీ కుటుంబ సభ్యులతో కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవసరం ఏముంటుంది..? మీరు మాట్లాడుకోడానికి అవి అవసరం లేదు. నేరుగా మాట్లాడుకోండి"

- ప్రధాని నరేంద్ర మోదీ 

 

విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్న అంశాన్నీ ప్రస్తావించారు ప్రధాని మోదీ. కొందరు తమకు తామే అనవసరంగా ఒత్తిడి ఫీల్ అవుతారని చెప్పారు. కొన్నిసార్లు తల్లిదండ్రుల వల్లా విద్యార్థులపై ఈ ఒత్తిడి పెరుగుతుందని అన్నారు.

"కొన్ని సార్లు విద్యార్థులు అనవసరంగా ఒత్తిడికి గురవుతారు. అనుకున్న స్థాయిలో మార్కులు రాలేదని బాధ పడతారు. కానీ మీరు పరీక్షలకు సన్నద్ధమవుతున్నప్పుడు చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోండి. క్రమంగా మీ పర్‌ఫార్మెన్స్‌ని పెంచుకోండి. ఆ తరవాతే పరీక్షలకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోగలుగుతారు. పరీక్షా పే చర్చ కార్యక్రమం నాకు కూడా ఓ పరీక్ష లాంటిదే"

- ప్రధాని నరేంద్ర మోదీ

టాప్ హెడ్ లైన్స్

LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
ABP Desam Top 10, 19 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 19 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget