అన్వేషించండి

Karnataka News: కర్ణాటకలో లిక్కర్ వ్యాపారుల సమ్మెబాట - ఒక రోజు బంద్ - కారణమేమిటంటే ?

Karnataka Bandh: కర్ణాటకలో లిక్కర్ వ్యాపారులు బంద్ బాట పట్టారు. ఇరవయ్యో తేదీన దుకాణాలు మూసివేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం తీరునే వారు కారణాలుగా చెబుతున్నారు.

Over 10,800 Liquor Shops to Down Shutters on Nov 20 Karnataka Bandh: కర్ణాటక ప్రభుత్వానికి ఏదీ కలసి రావడం లేదు. ఓ వైపు సీఎం సిద్దరామయ్యపై ఆరోపణలు వస్తూంటే మరో వైపు విభిన్న వర్గాల నుంచి ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి. చివరికి లిక్కర్ వ్యాపారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఒక రోజు సమ్మె చేసేందుకు సిద్దమని ప్రకటించారు. వైన్ మర్చంట్స్ అసోసియేషన్  తాజాగా ఇరవయ్యో తేదీన సమ్మె చేస్తున్నట్లుగా ప్రకటించింది.  కర్ణాటక మొత్తంగా 10, 800 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల్లో 90 శాతం మూసివేస్తామని వారు చెబుతున్నారు. 

ఎక్సైజ్ శాఖలో అవినీతి అని లిక్కర్ వ్యాపారుల ఆరోపణలు    

ప్రభుత్వంపై మద్యం వ్యాపారులకు ఎందుకు కోపం వచ్చిందంటే..  ఇష్టం వచ్చినట్లుగా దుకాణాలకు లైసెన్స్‌లు జారీ చేస్తోందట. అందుకే తమకు మార్జిన్ ప్రకారం కూడా లాభాలు రావడం లేదని.. నష్టాలపాలవుతున్నామని లిక్కర్ వ్యాపారులు అంటున్నారు. ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నేతలు లంచాలకు అలవాటు పడి దుకాణాలకు ఓ పద్దతి లేకుండా అనుమతులు ఇస్తున్నారని వారంటున్నారు. కర్ణాటకలో మద్యం దుకాణాలను లాటరీ పద్దతిలో కేటాయిస్తున్నారు. ఇలా లైసెన్సులు తీసుకుని ... ఫీజులు కట్టి చేస్తున్న వ్యాపారలతో తాము నష్టపోతున్నామని వారు అంటున్నారు. 

Also Read:  ఎక్కడా చోటు లేనట్లు ఒబామా భార్య బాత్‌రూమ్‌లో లవర్‌తో శృంగారం - అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఉద్యోగం ఫట్ !

లంచాలు తీసుకుని దుకాణాలకు లైసెన్స్‌లు ఇస్తున్నారని విమర్శలు              

ఏడాదికి ప్రభుత్వానికి రూ. 38 వేలకోట్లకుపైగా ఆదాయాన్ని మద్యందుకాణ దారులు అందిస్తున్నారని వారి పట్ల కుట్ర పూరితంగా వ్యవహరించకూడదని అంటున్నారు. కర్ణాటక ఎక్సైజ్ డిపార్టుమెంట్‌లో అవినీతి భరించలేనంతగా పెరిగిపోయిందని మండిపడుతున్నారు. ఈ అవినీతి వల్ల తాము వ్యాపారులు చేసుకోలేకపోతున్నామని అంటున్నారు. లిక్కర్ వ్యాపారుల ఆరోపణలపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే ఈ నిర్ణయాన్ని కర్ణాటక టూరిజం హోటల్స్  వ్యతిరేకిస్తున్నాయి. తమ అసోసియేషన్ ఈ బంద్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా లేదని వారు ప్రకటించారు. కర్ణాటక వ్యాప్తంగా రెండు వేల వరకూ టూరిజం హోటల్స్ ఉన్నాయి. 

Also Read:కెనడా మాదే తెల్లోళ్లు యూరోప్ వెళ్లిపోవాలి- ఖలీస్థానీ సపోర్టర్ల కొత్త డిమాండ్ ! తిక్క కుదిరినట్లే !

బంద్‌కు టూరిజం హోటల్స్ దూరం                                               

లిక్కర్ వ్యాపారులు చేస్తున్న ఆరోపణల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సమర్థింపులు చేసుకోలేకపోతోంది. అయితే ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఇతర పార్టీలు మండి పడుతున్నాయి. తక్షణం ఎక్సైజ్ శాఖ మంత్రి రాజీనామా చేయాలని .. లిక్కర్ వ్యాపారుల ఆరోపణలపై విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కొత్త దుకాణాల లైసెన్సులు ఇవ్వకుండా వ్యాపారం అంతా వారే గుత్తాధిపత్యంలో ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget