అన్వేషించండి

NTPC Protest: రైలును తగలబెట్టిన అభ్యర్థులు.. ఆర్‌ఆర్‌బీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆగ్రహం

ఆర్‌ఆర్‌బీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అభ్యర్థులు చేసిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. బిహార్‌లో ఓ రైలుకు నిరసకారులు నిప్పుపెట్టారు.

బిహార్‌లో నిరుద్యోగులు చేసిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆర్​ఆర్​బీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఉద్యోగార్థులు ఆందోళనలు చేపడుతున్నారు. అయితే ఈరోజు గయాలో రైలు పట్టాలపై ఆందోళనలు చేపట్టిన ఉద్యోగార్థుల్లో కొందరు హింసకు పాల్పడ్డారు. ఆగి ఉన్న భభువా-పట్నా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టారు.

నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని గయా ఎస్‌ఎస్‌పీ తెలిపారు.

" ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. నిరసనకారులు.. రైలుకు నిప్పంటించారు. ఈ పని చేసిన కొంతమందిని మేం గుర్తించాం. ఎవరో చెప్పిన మాటలకు ప్రభావితులై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని ఉద్యోగార్థులను మేం కోరుతున్నాం. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఇప్పటికే కమిటీని నియమించింది.                                                             "
-ఆదిత్య కుమార్, గయా ఎస్‌ఎస్‌పీ

రద్దు చేయాల్సిందే..

మరోవైపు ఆందోళనకారులు సీబీటీ 2 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

" సీబీటీ 2 పరీక్ష నోటిఫికేషన్ ఇంకా రాలేదు. 2019లో ఇచ్చిన రైల్వే పరీక్ష నోటిఫికేషన్‌లోనూ ఎలాంటి పురోగతి లేదు. పరీక్ష ఫలితాలు ఇంకా రాలేదు. అందుకే సీబీటీ 2 పరీక్షను రద్దు చేసి ఫలితాలను విడుదల చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం.                                                      "
-ఆందోళనకారులు

అలా చేయొద్దు..

ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ కుమార్ వైష్ణవ్ స్పందించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని నిరసనకారులకు తెలిపారు.

" మీ ఆస్తుల్ని మీరే ధ్వంసం చేసుకోవద్దు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే చట్టబద్ధంగా చర్యలు తప్పవు. సమస్య పరిష్కారానికి అంతా ప్రయత్నిస్తున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే అభ్యర్థులు సరైన మార్గంలో వాటిని ప్రభుత్వం దృష్టి తీసుకురావాలి. ఇలా చేయకూడదు.                                                   "
-అశ్వినీ కుమార్ వైష్ణవ్, రైల్వే మంత్రి 

అంతకుముందు.. ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ, లెవల్​ 1 పరీక్షలను నిలిపివేస్తున్నట్లు భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది. రైల్వేలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నిరసిస్తూ పలుచోట్ల ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

రాహుల్ ఆగ్రహం..

ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరీక్షా విధానాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తోన్న యువతకు మద్దతు పలికారు రాహుల్ గాంధీ. తమ హక్కుల కోసం గళాన్ని విప్పే స్వేచ్ఛ యువతకు ఉందన్నారు.

Also Read: Republic Day 2022 Parade: కాశీ విశ్వనాథుని శోభ.. సాంస్కృతిక సౌరభం.. పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా యూపీ శకటం

Also Read: Republic Day 2022 Wishes: సంపూర్ణ స్వేచ్ఛను సాధించుకున్నాం.. నేతల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget