అన్వేషించండి

NTPC Protest: రైలును తగలబెట్టిన అభ్యర్థులు.. ఆర్‌ఆర్‌బీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆగ్రహం

ఆర్‌ఆర్‌బీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అభ్యర్థులు చేసిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. బిహార్‌లో ఓ రైలుకు నిరసకారులు నిప్పుపెట్టారు.

బిహార్‌లో నిరుద్యోగులు చేసిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆర్​ఆర్​బీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఉద్యోగార్థులు ఆందోళనలు చేపడుతున్నారు. అయితే ఈరోజు గయాలో రైలు పట్టాలపై ఆందోళనలు చేపట్టిన ఉద్యోగార్థుల్లో కొందరు హింసకు పాల్పడ్డారు. ఆగి ఉన్న భభువా-పట్నా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టారు.

నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని గయా ఎస్‌ఎస్‌పీ తెలిపారు.

" ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. నిరసనకారులు.. రైలుకు నిప్పంటించారు. ఈ పని చేసిన కొంతమందిని మేం గుర్తించాం. ఎవరో చెప్పిన మాటలకు ప్రభావితులై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని ఉద్యోగార్థులను మేం కోరుతున్నాం. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఇప్పటికే కమిటీని నియమించింది.                                                             "
-ఆదిత్య కుమార్, గయా ఎస్‌ఎస్‌పీ

రద్దు చేయాల్సిందే..

మరోవైపు ఆందోళనకారులు సీబీటీ 2 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

" సీబీటీ 2 పరీక్ష నోటిఫికేషన్ ఇంకా రాలేదు. 2019లో ఇచ్చిన రైల్వే పరీక్ష నోటిఫికేషన్‌లోనూ ఎలాంటి పురోగతి లేదు. పరీక్ష ఫలితాలు ఇంకా రాలేదు. అందుకే సీబీటీ 2 పరీక్షను రద్దు చేసి ఫలితాలను విడుదల చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం.                                                      "
-ఆందోళనకారులు

అలా చేయొద్దు..

ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ కుమార్ వైష్ణవ్ స్పందించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని నిరసనకారులకు తెలిపారు.

" మీ ఆస్తుల్ని మీరే ధ్వంసం చేసుకోవద్దు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే చట్టబద్ధంగా చర్యలు తప్పవు. సమస్య పరిష్కారానికి అంతా ప్రయత్నిస్తున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే అభ్యర్థులు సరైన మార్గంలో వాటిని ప్రభుత్వం దృష్టి తీసుకురావాలి. ఇలా చేయకూడదు.                                                   "
-అశ్వినీ కుమార్ వైష్ణవ్, రైల్వే మంత్రి 

అంతకుముందు.. ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ, లెవల్​ 1 పరీక్షలను నిలిపివేస్తున్నట్లు భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది. రైల్వేలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నిరసిస్తూ పలుచోట్ల ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

రాహుల్ ఆగ్రహం..

ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరీక్షా విధానాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తోన్న యువతకు మద్దతు పలికారు రాహుల్ గాంధీ. తమ హక్కుల కోసం గళాన్ని విప్పే స్వేచ్ఛ యువతకు ఉందన్నారు.

Also Read: Republic Day 2022 Parade: కాశీ విశ్వనాథుని శోభ.. సాంస్కృతిక సౌరభం.. పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా యూపీ శకటం

Also Read: Republic Day 2022 Wishes: సంపూర్ణ స్వేచ్ఛను సాధించుకున్నాం.. నేతల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 

టాప్ హెడ్ లైన్స్

TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Embed widget