అన్వేషించండి

Papua New Guinea: పపువా న్యూ గినియాలో విరిగి పడుతున్న కొండ చరియలు, మట్టిలో కూరుకుపోయి 670 మంది మృతి

Papua New Guinea: పపువా న్యూ గినియాలో కొండ చరియలు విరిగి పడడం వల్ల కనీసం 670 మంది ప్రాణాలు కోల్పోయినట్టు UN వెల్లడించింది.

Papua New Guinea Landslide Death Toll: పపువా న్యూ గినియాలో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఇప్పటి వరకూ 670 మంది మట్టిలో కూరుకుపోయిన మృతి చెందినట్టు International Organisation for Migration వెల్లడించింది. ఎంగా ప్రావిన్స్‌లోని యంబలి విలేజ్‌లో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ప్రమాదంలో దాదాపు 150 ఇళ్లు ధ్వంసయ్యాయని లెక్క తేలింది. అంతకు ముందు 60 ఇళ్లు ఇలాగే మట్టిలో కూరుకుపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఆధారంగానే కనీసం 670 మంది మట్టిలో కూరుకుపోయిన చనిపోయినట్టు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ కేవలం ఐదుగురి (Papua New Guinea landslide) మృతదేహాలు మాత్రమే దొరికాయి. మరో వ్యక్తి కాలు మాత్రమే కనిపించింది. ఇవన్నీ చూసి ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఎక్కడికక్కడ మట్టి పోగవడం వల్ల రెస్క్యూ ఆపరేషన్స్‌కి కూడా సవాళ్లు ఎదురవుతున్నాయి. అయితే..మిగతా దేశాల నుంచి మద్దతు తీసుకోవాలా లేదా అనే సందిగ్ధంలో ఉంది. ఒక్కో చోట 20-26 అడుగుల లోతులో కూరుకుపోయిన బాధితులను చాలా శ్రమ పడి కాపాడే ప్రయత్నాలు చేస్తోంది రెస్క్యూ టీమ్. ప్రభుత్వం పలు చోట్ల సహాయక శిబిరాలు ఏర్పాటు చేసింది. రోడ్లపైన పెద్ద ఎత్తున మట్టి ఉండడం వల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 

కాస్తో కూస్తో దారి ఉన్న చోట కొన్ని కాన్వాయ్‌లు (Landslide in Papua New Guinea) బాధితుల కోసం ఆహారం,నీళ్లు సరఫరా చేస్తున్నాయి. కొన్ని చోట్ల గిరిజనులు ఈ కాన్వాయ్‌లపై దాడులు చేస్తున్నారు. వాళ్ల నుంచి తప్పించేందుకు కొంత మంది సైనికులు కాన్వాయ్‌లకు కాపు కాస్తున్నారు. ఈ కొండచరియల ప్రమాదం జరగక ముందు నుంచే ఇక్కడ రెండు తెగల మధ్య ఘర్షణలు జరిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ గొడవల్లో ఓ తెగ వాళ్లు 30 ఇళ్లను కాల్చేశారు. మరి కొన్ని షాప్‌లనూ తగలబెట్టారు. ఇదంతా జరుగుతుండగానే ఒక్కసారిగా కొండ చరియలు విరిగి పడ్డాయి. ఇప్పటి వరకూ కనీసం వెయ్యి మంది గ్రామస్థులు వలస వెళ్లినట్టు అధికారులు వెల్లడించారు. అక్కడి గార్డెన్స్‌తో పాటు వాటర్ రీసోరెస్స్‌పైనా కొండ చరియలు విరిగి పడ్డాయి. ఎక్కడా నిలువ నీడలేకుండా పోయింది. అందుకే రెస్క్యూ టీమ్‌ వేరే చోటకు తరలిస్తోంది. డెడ్‌బాడీస్‌ని బయటకు తీసేందుకు పెద్ద పెద్ద కర్రలు, ఫోర్క్‌లతో మట్టిని తవ్వుతున్నారు. 

 Also Read: Viral Video: రొమాంటిక్ సాంగ్‌కి డ్యాన్స్‌ చేసిన టీచర్‌, స్టూడెంట్ - క్లాస్‌రూమ్‌లోనే స్టెప్పులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget