అన్వేషించండి

KTR : రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ - సారీ చెప్పిన కేటీఆర్

Cricket : రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పారు. భారతీయునిగా ఈ పని చేస్తున్నాన్నారు.

KTR apology:  కేటీఆర్ క్షమాపణలు చెప్పారు. కేరళకు చెందిన  షామా మహమ్మద్ అనే మహిళా కాంగ్రెస్ నేత రోహిత్ శర్మ ఫ్యాట్ గా ఉన్నాడని.. ఆయన కెప్టెన్సీ ఆకట్టుకునేలా లేదని ట్వీట్ చేశారు. కాసేపటికి  ట్వీట్ డిలీట్ చేశారు. కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆమెపై నెటిజ్లు విరుచుకుపడుతున్నారు. ఆమె  మాటలు కాంగ్రెస్ అన్నట్లుగానే భావిస్తున్నారు. కేటీఆర్ కూడా అదే విదంగా తీసుకుని ట్వీట్ పెట్టారు. 

రోహిత్ శర్మపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై చాలామంది ఎందుకు కోపంగా ఉన్నారో  అర్థం కావడం లేదని.. బాడీ షేమింగ్, అవమానకరమైన వ్యాఖ్యలు భ్రాంతికరమైన ప్రకటనలు కాంగ్రెస్ ముఖ్య లక్షణమన్నారు.  అలాంటి మాటలకు ఓ భారతీయుడిగా క్షమాపణలు కోరుతున్నానన్నారు.  ఆ క్షమాపణలు రోహిత్ శర్మకా.. లేకపోతే షామా మహమ్మద్ వద్ద మనోభావాలు గాయపర్చుకున్న వారికా అన్నది స్పష్టత లేదు. నిజానికి రోహిత్ శర్మ ఫిట్నెస్ మీద చాలా కాలంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కానీ షామా మహమ్మద్ చేసిన ట్వీట్ మాత్రమే వైర్ల అవుతోంది. 

రాజకీయాల్లో క్షమాపణలు చెప్పడం కూడా ఓ రకమైన రాజకీయ వ్యూహమే.  ఎవరో అన్నదానికి క్షమాపణలు చెప్పడం అంటే.. ఆ పనులు చేసిన వారిని టార్గెట్ చేసినట్లుగా ఉంటుందని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో కేటీఆర్ ఓ అడుగు ముందుకేశారు.  తెలంగాణకు సంబంధమే లేని అంశంలో క్షమాపణలు చెప్పారు.  

 షామా మహమ్మద్ కాంగ్రెస్ పార్టీ యువనేతగా ఉన్నారు. కేరళకు చెందిన ఆమె .. చాలా విషయాలపై ఓపెన్  గా మాట్లాడుతూంటారు. అయితే ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. రోహిత్  శర్మ ఫిట్నెస్ పై చాలా మందిమాట్లాడుతూ ఉంటారు.   అయితే షామా మహమ్మద్  చేసిన ట్వీట్ మాత్రం వైరల్ అయింది. ఈ కారణంగా ఆమె తొలగించారు. అయితే క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఎందుకు క్షమాపణ చెప్పాలని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంలో తాను తగ్గేది  లేదంటున్నారు.                          

కాంగ్రెస్ పార్టీ నైజమే అంతని..  అందర్నీ కించ పరుస్తూ ఉంటారని ఇతర పార్టీల నేతలు అంటున్నారు. ఈ వ్యవహారం మెల్లగా కాంగ్రెస్ మెడకు చుట్టుకుంటోంది. అయితే ఇంకా ఆ పార్టీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. షామా మహమ్మద్ వ్యాఖ్యలు తప్పో ఒప్పో స్పందించలేదు. 

Also Read: రోహిత్ శర్మ ఫ్యాట్ - కాంగ్రెస్ మహిళా నేత బాడీ షేమింగ్ - సోషల్ మీడియాలో దుమారం

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Ration Shops: ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget