అన్వేషించండి

Karnataka: సిద్దరామయ్యకి బిగ్ రిలీఫ్, ల్యాండ్ స్కామ్ కేసులో చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు

Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకి హైకోర్టు ఊరటనిచ్చింది. ల్యాండ్ స్కామ్ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.

 Land Scam Row: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకి భూ కుంభకోణం కేసులో హైకోర్టు ఊరటనిచ్చింది. తదుపరి ఆదేశాలిచ్చేంత వరకూ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ట్రయల్ కోర్టుకి ఆదేశాలిచ్చింది. ఆగస్టు 29వ తేదీ వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఆ రోజు మరోసారి హైకోర్టు ఈ కేసుపై విచారణ చేపట్టనుంది. గవర్నర్ నోటీసులు ఇవ్వడాన్ని చట్ట వ్యతిరేకమని వాదించిన సిద్దరామయ్య ఈ మేరకు కోర్టుని ఆశ్రయించి పిటిషన్ వేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వాన్నీ కూల్చే ప్రయత్నం జరుగుతోందని ప్రస్తావించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు..సిద్దరామయ్యకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 

"ప్రస్తుతం ఈ కేసుని ఈ కోర్టు విచారిస్తోంది. దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ ఇంకా జరగాల్సి ఉంది. తదుపరి విచారణ వరకూ ట్రయల్ కోర్టు సిద్దరామయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు"

- కర్ణాటక హైకోర్టు

 

ఓ సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుంది. అయితే హైకోర్టు మాత్రం సిద్దరామయ్యకి సానుకూలంగానే ఆదేశాలు ఇచ్చింది. MUDA స్కామ్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఇప్పటికే సిద్దరామయ్య తేల్చి చెప్పారు. దీన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ఆగస్టు 17న సిద్దరామయ్యపై చర్యలకి గవర్నర్ ఆదేశించారు. ఈ మేరకు నోటీసులు కూడా పంపించారు. ఇది అనైతికమని ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో సిద్దారమయ్య తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తున్నారు. ప్రజల మద్దతు ఉన్న ప్రభుత్వానికి మచ్చ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఫిర్యాదు చేసి నోటీసులు ఇవ్వడంలో అర్థం లేదని వాదించారు. (Also Read: Viral Video: రెండో అంతస్తు నుంచి మీద పడిన ఏసీ, విలవిలలాడి అక్కడికక్కడే వ్యక్తి మృతి - వీడియో)

ఏంటీ స్కామ్..?

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్నది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. కేసరు గ్రామంలో సిద్దరామయ్య సతీమణి పార్వతికి 3 ఎకరాల స్థలం ఉంది. దీన్ని MUDA అక్వైర్ చేసుకుంది. ఇందుకు బదులుగా మరో చోట 14 స్థలాలు పరిహారంగా ఇచ్చారు అధికారులు. అయితే..MUDA సేకరించిన స్థలం ధరతో పోల్చితే పరిహారంగా ఇచ్చిన స్థలాల విలువ ఎక్కువని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. 

Also Read: Kolkata: కోల్‌కతా కేసులో నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్, నిజాలు బయటకు వస్తాయా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijaya Dairy Issue: విజయ బ్రాండ్ నెయ్యి ఇష్యూపై లోకేష్ వర్సెస్ గుత్తా అమిత్ రెడ్డి - చివరికి ఏం తేలిందంటే ?
విజయ బ్రాండ్ నెయ్యి ఇష్యూపై లోకేష్ వర్సెస్ గుత్తా అమిత్ రెడ్డి - చివరికి ఏం తేలిందంటే ?
Kumbh Mela Viral Girl Love: ప్రేమలో పడిన కుంభమేళా వైరల్ గర్ల్ - విలన్‌గా మారిన తండ్రి - పోలీస్ స్టేషన్‌కు చేరిన కథ !
ప్రేమలో పడిన కుంభమేళా వైరల్ గర్ల్ - విలన్‌గా మారిన తండ్రి - పోలీస్ స్టేషన్‌కు చేరిన కథ !
Iran War Update: యుద్ధంతో ఖర్చైపోతున్న అమెరికా - ఎదురొస్తున్న ఆర్థిక సంక్షోభం - ఆపక తప్పదా?
యుద్ధంతో ఖర్చైపోతున్న అమెరికా - ఎదురొస్తున్న ఆర్థిక సంక్షోభం - ఆపక తప్పదా?
Harish Rana Case :13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎందుకు చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎందుకు చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case : 13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget