అన్వేషించండి

DK Shivakumar: ఎన్నికల ప్రచారంలో నోట్ల వర్షం కురిపించిన కాంగ్రెస్ నేత, వీడియో వైరల్

DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ప్రచారంలో రూ.500 నోట్లు విసిరారు.

 DK Shivakumar:


డీకే శివకుమార్ ప్రచారం..

కర్ణాటకలో ఎన్నికల హడావుడి మొదలైంది. అన్ని పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. కీలక నేతలంతా యాక్టివ్ అయిపోయారు. ఇప్పటికే బీజేపీ ఫుల్ స్వింగ్‌లో ప్రచారం మొదలు పెట్టింది. అటు కాంగ్రెస్‌ నేతలూ క్యాంపెయినింగ్‌కి రెడీ అయ్యారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ శ్రీరంగపట్నలో ప్రచారం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన ప్రచార వాహనంలో నుంచి రూ.500 నోట్లు ప్రజలపైకి విసిరారు. ప్రజాధ్వని యాత్ర పేరిట ప్రచారం చేస్తున్న ఆయన...మండ్యా జిల్లాలోని బెవినహళ్లి వద్ద ఇలా నోట్ల వర్షం కురిపించారు. అప్పటి వరకూ ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చిన శివకుమార్...తన కార్‌లోని నోట్‌లు తీసి ఒక్కసారిగా అందరిపై విసిరారుయ కాంగ్రెస్ ఈ సారి భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అని అధిష్ఠానం చాలా బలంగా నమ్ముతోంది. కాంగ్రెస్ గెలిస్తే...ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివకుమార్‌ను ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఇలా నోట్లు విసిరి వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పుడే కాదు. వొక్కళిగ వర్గానికి చెందిన ఆయనను గతంలోనూ ఎన్నో వివాదాలు చుట్టు ముట్టాయి. మైసూరులో ఈ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ వర్గం అంతా తప్పకుండా తనవైపే నిలబడుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు డీకే శివకుమార్. అయితే..నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కోవటం వల్ల కాస్త ఇబ్బందులు తప్పలేదు. చాన్నాళ్లుగా ఆయన ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు వెళ్లి విచారణకు హాజరై వస్తున్నారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు హవాలా లావాదేవీలు చేశారని ఈడీ ఆరోపిస్తోంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget