అన్వేషించండి

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ గుడ్‌న్యూస్ - కేంద్ర కేబినెట్‌ 6 కీలక నిర్ణయాలు

కేంద్ర ఉద్యోగులకు కూడా ప్రభుత్వం తీపికబురు అందించింది. కరవు భత్యం (డీఏ)లో 4 శాతం పెంపుదలకు ఆమోదముద్ర వేశారు.

Union Cabinet Meeting Latest News: ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం (మార్చి 7) జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మోదీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. లోక్ సభ ఎన్నికలకు ముందు ఇది చివరి కేబినెట్ భేటీ కావడంతో వారు తీసుకున్న నిర్ణయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మంత్రివర్గ సమావేశంలో ఆరు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం ఈ వివరాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.

కేంద్ర ఉద్యోగులకు కూడా ప్రభుత్వం తీపికబురు అందించింది. కరవు భత్యం (డీఏ)లో 4 శాతం పెంపుదలకు ఆమోదముద్ర వేశారు. దీంతో కేంద్ర ఉద్యోగుల భత్యం ఇప్పటి వరకూ ఉన్న 46 శాతం నుంచి 50 శాతానికి పెరిగింది. ప్రభుత్వ ఈ కొత్త నిర్ణయం జనవరి 1, 2024 నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో దేశంలోని కోటి మందికి పైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల అలవెన్సులు భారీగా పెరగనున్నాయి.

ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద ఇచ్చే సబ్సిడీ కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరం పొడిగించింది. ఉజ్వల పథకం కింద ఇచ్చే రూ.300 సబ్సిడీ కాలపరిమితిని మార్చి 31, 2025 వరకు కొనసాగించేందుకు ఆమోదం తెలిపినట్లు పీయూష్ గోయల్ తెలిపారు. సబ్సిడీ సిలిండర్ రూ.603కే అందుబాటులో ఉండనుంది. ఇప్పుడు 10 కోట్ల మందికి పైగా మహిళలు ఏడాదిలో 12 సిలిండర్ల పరిమితి వరకు సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ ప్రయోజనం పొందాలని నిర్ణయించారు.

ముడి జూట్ కనీస మద్దతు ధరను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది. క్వింటాల్‌కు రూ.285 పెంచారు. అదే సమయంలో, AI మిషన్ కింద, 10,372 కోట్ల రూపాయల వ్యయంతో ప్రధాని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ సమావేశంలో ఇండియా AI మిషన్ ఆమోదించారు.

దేశంలో 10 వేలకు పైగా జీపీయూలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇది స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది. AIని ప్రోత్సహించడానికి, టైర్ 2,3 నగరాల్లో ఫౌండేషన్ కోర్సులు ప్రారంభించారు.

నార్త్ ఈస్ట్ కోసం ప్రత్యేక చొరవ చూపారు. ఈశాన్య రాష్ట్రాల్లోని 8 రాష్ట్రాల్లో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఉన్నతి 2024 స్కీమ్ (నార్త్ ఈస్ట్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇండస్ట్రియలైజేషన్ స్కీమ్)కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 

ఎస్టీ కేటగిరీకి రిజర్వేషన్ కోసం చట్టం

గోవాలో ఎస్టీ కేటగిరీ జనాభా ఆధారంగా, ఎన్నికల సంఘం గోవా శాసనసభలో ఎస్టీ వర్గానికి కూడా రిజర్వేషన్ల ప్రయోజనాన్ని అందించేలా కొత్త చట్టాన్ని పార్లమెంటులో తీసుకురావాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. జనాభాను దృష్టిలో ఉంచుకుని, ఎస్టీ కేటగిరీకి ఎన్ని సీట్లు రిజర్వు కావాలో నిర్ధారణ చేయనున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget