అన్వేషించండి

PM Modi: బ్రేకింగ్.. 10 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. పీఎంవో ప్రకటన, సర్వత్రా ఆసక్తి

గురువారంతో భారత్‌లో కరోనా వ్యాక్సిన్ డోసులు 100 కోట్ల మార్కును చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాతి రోజే ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (అక్టోబరు) ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) శుక్రవారం ఉదయం 7 గంటలకు ఓ ట్వీట్ చేసి ప్రకటించింది. గురువారంతో భారత్‌లో కరోనా వ్యాక్సిన్ డోసులు 100 కోట్ల మార్కును చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాతి రోజే ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యాక్సిన్ డోసుల గురించి ప్రసంగిస్తారా? లేక ఇంకేదైనా కీలక ప్రకటన చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. నిన్న వ్యాక్సిన్ డోసులు 100 కోట్ల మార్కును దాటిన సందర్భంగా దిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిని మోదీ సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడి డాక్టర్లతో, ఇతర వైద్యఆరోగ్య సిబ్బందితో కాసేపు ముచ్చటించారు.

Also Read: మోడీ ప్రభుత్వం అందిస్తున్న ఈ 5 పథకాల గురించి మీకు తెలుసా? వాటి ప్రయోజనాలు తెలుసుకోండి

ప్రధాని మోదీ శుక్రవారం తన ట్విటర్ ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ డోసులు 100 కోట్ల మార్కును దాటిన వేళ ఈ సందర్భంగా మోదీ తన ట్విటర్ ఫోటోను మార్చారు. ఆ ఫోటోలో కరోనా వ్యాక్సిన్ డోసులు దేశంలో 100 కోట్లు దాటాయనే అర్థం వచ్చేలా ‘కంగ్రాట్యులేషన్స్ ఇండియా’ అని ఉంది.

Also Read: Covid Vaccination Landmark: '100 కోట్ల టీకా' ఘనత గీతం విన్నారా? అదిరిపోయింది కదా!

‘‘భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది. 130 కోట్ల మంది భారతీయుల ఆత్మవిశ్వాసానికి, ఐకమత్యానికి ఇది ప్రతీక. భారత శాస్త్రవేత్తల కృషికి ఇది ప్రతిఫలం. 100 కోట్ల టీకా డోసుల పంపిణీ చేసినందుకు దేశానికి శుభాకాంక్షలు. ఈ ఘనత సాధించినందుకు వైద్యులు, నర్సులకు నా కృతజ్ఞతలు.’’ అని ప్రధాని మోదీ నిన్న (అక్టోబరు 22) ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసి 100 కోట్ల మార్కును దాటడంలో చైనా తర్వాత భారత్ నిలవడం ప్రత్యేకంగా నిలిచింది. అంతేకాక, కరోనా విలయం ఏర్పడిన నాటి నుంచి ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడిన పదో ప్రసంగం ఇది అవుతుంది. కరోనా వ్యాక్సినేషన్ దేశంలో ఇవ్వడం ప్రారంభించిన 9 నెలల్లోనే 100 కోట్ల డోసులు ఇచ్చిన మార్కును భారత్ అధిగమించింది.

Also Read: Diwali Bank Offers: కస్టమర్లకు ఆఫర్లే ఆఫర్లు! దీపావళికి ఏ బ్యాంకు ఏ ఆఫర్‌ ఇస్తోందో తెలుసా?

Also Read: Cruise Ship Drug Case: అనన్యా పాండే ల్యాప్‌టాప్‌లో ఏముంది? ఆర్యన్ వాట్సాప్‌ ఛాట్‌లో ఆమె పేరు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Embed widget