అన్వేషించండి

PM Modi: బ్రేకింగ్.. 10 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. పీఎంవో ప్రకటన, సర్వత్రా ఆసక్తి

గురువారంతో భారత్‌లో కరోనా వ్యాక్సిన్ డోసులు 100 కోట్ల మార్కును చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాతి రోజే ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (అక్టోబరు) ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) శుక్రవారం ఉదయం 7 గంటలకు ఓ ట్వీట్ చేసి ప్రకటించింది. గురువారంతో భారత్‌లో కరోనా వ్యాక్సిన్ డోసులు 100 కోట్ల మార్కును చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాతి రోజే ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యాక్సిన్ డోసుల గురించి ప్రసంగిస్తారా? లేక ఇంకేదైనా కీలక ప్రకటన చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. నిన్న వ్యాక్సిన్ డోసులు 100 కోట్ల మార్కును దాటిన సందర్భంగా దిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిని మోదీ సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడి డాక్టర్లతో, ఇతర వైద్యఆరోగ్య సిబ్బందితో కాసేపు ముచ్చటించారు.

Also Read: మోడీ ప్రభుత్వం అందిస్తున్న ఈ 5 పథకాల గురించి మీకు తెలుసా? వాటి ప్రయోజనాలు తెలుసుకోండి

ప్రధాని మోదీ శుక్రవారం తన ట్విటర్ ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ డోసులు 100 కోట్ల మార్కును దాటిన వేళ ఈ సందర్భంగా మోదీ తన ట్విటర్ ఫోటోను మార్చారు. ఆ ఫోటోలో కరోనా వ్యాక్సిన్ డోసులు దేశంలో 100 కోట్లు దాటాయనే అర్థం వచ్చేలా ‘కంగ్రాట్యులేషన్స్ ఇండియా’ అని ఉంది.

Also Read: Covid Vaccination Landmark: '100 కోట్ల టీకా' ఘనత గీతం విన్నారా? అదిరిపోయింది కదా!

‘‘భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది. 130 కోట్ల మంది భారతీయుల ఆత్మవిశ్వాసానికి, ఐకమత్యానికి ఇది ప్రతీక. భారత శాస్త్రవేత్తల కృషికి ఇది ప్రతిఫలం. 100 కోట్ల టీకా డోసుల పంపిణీ చేసినందుకు దేశానికి శుభాకాంక్షలు. ఈ ఘనత సాధించినందుకు వైద్యులు, నర్సులకు నా కృతజ్ఞతలు.’’ అని ప్రధాని మోదీ నిన్న (అక్టోబరు 22) ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసి 100 కోట్ల మార్కును దాటడంలో చైనా తర్వాత భారత్ నిలవడం ప్రత్యేకంగా నిలిచింది. అంతేకాక, కరోనా విలయం ఏర్పడిన నాటి నుంచి ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడిన పదో ప్రసంగం ఇది అవుతుంది. కరోనా వ్యాక్సినేషన్ దేశంలో ఇవ్వడం ప్రారంభించిన 9 నెలల్లోనే 100 కోట్ల డోసులు ఇచ్చిన మార్కును భారత్ అధిగమించింది.

Also Read: Diwali Bank Offers: కస్టమర్లకు ఆఫర్లే ఆఫర్లు! దీపావళికి ఏ బ్యాంకు ఏ ఆఫర్‌ ఇస్తోందో తెలుసా?

Also Read: Cruise Ship Drug Case: అనన్యా పాండే ల్యాప్‌టాప్‌లో ఏముంది? ఆర్యన్ వాట్సాప్‌ ఛాట్‌లో ఆమె పేరు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
Gadchiroli Viral News: గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
The Raja Saab Run Time : ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
Embed widget