అన్వేషించండి

2023లో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టండి- 2019లోనే ప్రతిపక్షాలకు చెప్పిన మోదీ- వైరల్ అవుతున్న వీడియో

బడ్జెట్ సెషన్‌లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా 2019 ఫిబ్రవరి 7న మోదీ మాట్లాడారు. అయితే అదే రోజు రెండు అవిశ్వాస తీర్మానాలు సభ ముందుకు వచ్చాయి.

ఐదేళ్ల క్రితం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ రోజు రెండు అవిశ్వాస తీర్మానాలు రావడంపై మోదీ స్పందిస్తూ 2023లో ఇలాంటి అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవ్వండీ అంటూ విపక్షాలకు చురకలు అంటించారు. ఆ విడియో ఇప్పుడు బిజేపీ అనుకూల వర్గం వైరల్ చేస్తోంది. 

బడ్జెట్ సెషన్‌లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా 2019 ఫిబ్రవరి 7న మోదీ మాట్లాడారు. అయితే అదే రోజు రెండు అవిశ్వాస తీర్మానాలు సభ ముందుకు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ 2023లో మరో అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు సిద్ధం కావాలని ప్రధాని చెప్పారు. అలాంటివి వీగిపోవడం ఖాయమని అంటూ కామెంట్ చేశారు. 

సభలో ప్రధాని చేసిన ప్రసంగంలో ఏం ఉందంటే..."నేను నా శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను. 2023లో మళ్లీ అవిశ్వాసం తీసుకురావడానికి మీకు అవకాశం వచ్చేలా సిద్ధంగా ఉండండి" అని లోక్‌సభలో ప్రధాని మోదీ అన్నారు. 

మోదీ నుంచి అలాంటి మాట వచ్చిన వెంటనే అధికార పార్టీ నేతలు బల్లలు చరుస్తూ బిగ్గరగా నవ్వారు. 

ఇది సమర్పన్ భవ (సేవ) అంటే ఇద్దరు (ఎంపీల) నుంచి మేము ఇక్కడ (అధికారంలో) కూర్చున్నాము. ఇక అహంకార్ (అహంకారం) ఫలితంగా 400 నుంచి 40కి దిగజారారు. ఈరోజు ఎక్కడున్నారో చూడు...’’ అని కాంగ్రెస్ పేరు చెప్పకుండానే మోదీ విమర్సలు చేశారు. 

ప్రధాని వ్యాఖ్యలు చేసిన సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు పార్టీ సీనియర్ నేతలు సభలోనే కూర్చొని ఉన్నారు. 

ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ అవిశ్వాసం వీగిపోయంది. ప్రభుత్వం విజయం సాధించింది.మోదీ ప్రిడిక్షన్ ఇలా ఉంటుందని బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. 

ఈసారి మణిపూర్‌లో ప్రతిష్టంభనను కారణంగా చూపిస్తూ కాంగ్రెస్ సహా ఇండియాలోని పక్షాలు, బీఆర్‌ఎస్‌ మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. లోక్‌సభలో ఈ తీర్మానం ఓడిపోయే అవకాశం ఉన్నప్పటికీ నోటీసులు ఇచ్చాయి. ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ మణిపూర్‌పై  ప్రధాని మోడీతో బలవంతంగా ప్రకటన చేయించడం కోసమే ఈ చర్య తీసుకున్నట్టు పార్టీలు చెబుతున్నాయి. 

జూలై 20న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్‌ అల్లర్లపై పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం జరుగుతూనే ఉంది. సమావేశానికి ఒక రోజు ముందు ఇద్దరు మహిళలను ఊరేగించిన వీడియో వైరల్‌గా మారింది. దేశవ్యాప్త ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. 'ఇండియా' కూటమిలో భాగం కాని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు చెందిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రత్యేక అవిశ్వాస తీర్మానం దాఖలు చేసింది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget