అన్వేషించండి

Modi Egypt Visit: ఈజిప్టు చేరుకున్న మోదీ, 26 ఏళ్ల తర్వాత మొదటిసారి భారత ప్రధాని పర్యటన

Modi Egypt Visit: అమెరికా పర్యటన ముగించుకున్న మోదీ ఈజిప్టుకు చేరుకున్నారు. అక్కడ రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు.

Modi Egypt Visit: అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈజిప్టు చేరుకున్నారు. ఈజిప్టు రాజధాని అయిన కైరోలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. మోదీని ఆహ్వానించేందుకు ఆ దేశ ప్రధాని  మోస్తఫా మడ్‌బౌలీ విమానాశ్రయానికి వచ్చి సాదరంగా ఆహ్వానం పలికారు. ప్రధాని మోదీ తొలిసారిగా ఈజిప్టులో పర్యటించనున్నారు. దాదాపు 26 ఏళ్ల తర్వాత భారత ప్రధాని తొలి సారిగా ద్వైపాక్షిక చర్చల కోసం ఈజిప్టులో పర్యటిస్తున్నారు. 2023 గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. అప్పుడే తమ దేశానికి రావాలని ప్రధాన మంత్రి మోదీని ఆహ్వానించారు ఎల్-సిసి. జూన్ 24, 25 రెండు రోజులు ఈజిప్టులో పర్యటిస్తారు మోదీ. ఈ సందర్భంగా ఈజిప్టు ప్రధానితో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసితో ప్రత్యేకంగా సమావేశమవుతారు. 

ఆఫ్రికన్ దేశంలో నివసిస్తున్న భారతీయ సమాజ సభ్యులను కూడా ప్రధాని మోదీ కలుస్తారు. ఈజిప్టు గ్రాండ్ ముఫ్తీ డాక్టర్ షాకీ ఇబ్రహీం అబ్దేల్ కరీం అల్లమ్‌తో ప్రధాని మొదటి రోజు సమావేశం అవుతారు. కొందరు ఈజిప్టు నాయకులతోనూ మోదీ భేటీ అవుతారు. ఆదివారం ప్రధాని మోదీ అల్ హకీమ్ మసీదును సందర్శించనున్నారు. కైరోలోని 16వ ఫాతిమిడ్ ఖలీఫా అల్-హకీమ్ బి-అమ్ర్ అల్లా (985-1021) పేరు మీద ఉన్న ఈ చారిత్రాత్మకమైన, ప్రముఖ మసీదులో ప్రధాని దాదాపు అరగంట సేపు గడుపుతారు. 

అలాగే మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టు కోసం అత్యున్నత త్యాగం చేసిన భారతీయ సైనికులకు నివాళులు అర్పించేందుకు హెలియోపోలిస్ వార్ గ్రేవ్ స్మశాన వాటికను కూడా మోదీ సందర్శిస్తారు. ఆఫ్రికన్ ఖండంలోని ఈ దేశం భారతదేశ అత్యంత ముఖ్యమైన వాణిజ్య భాగస్వాముల్లో ప్రధానమైంది అలా మోదీ పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. భారతదేశం-ఈజిప్టు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం 1978 నుంచి అమలులో ఉంది. 

Also Read: ప్రధాని మోదీకి టీషర్ట్ గిఫ్ట్‌గా ఇచ్చిన బైడెన్, దానిపై ఇంట్రెస్టింగ్ కొటేషన్

విజయవంతంగా ముగిసిన మోదీ అమెరికా పర్యటన

అమెరికాలో మోదీ పర్యటన విజయవంతంగా ముగిసింది. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ తో సహా అగ్రశ్రేణి భారతీయ, అమెరికా సీఈవోలతో సమావేశమయ్యారు. వైట్‌హౌస్‌లో జరిగిన టెక్‌ మీటింగ్‌లో ఆపిల్‌, ఆల్ఫాబెట్‌ (గూగుల్‌), మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఓపెన్‌ఏఐ వంటి అగ్రస్థాయి టెక్నాలజీ కంపెనీల CEOలతో ప్రధాని మాట్లాడారు. వైట్‌హౌస్‌లో లోపల దాదాపు గంటకు పైగా ఈ సమావేశం సాగింది. ఇండియాలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అడ్డంకులపై చర్చ జరిగింది. గ్లోబల్‌ CEOలు అడిగిన అన్ని ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పారు. భయం వదిలేసి భారత్‌ రమ్మంటూ భరోసా ఇచ్చారు. మీ కోసం ఇండియా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయంటూ ఆహ్వానించారు. మోదీతో మీటింగ్‌ తర్వాత... గూగుల్ CEO సుందర్ పిచాయ్, అమెజాన్ యొక్క CEO ఆండ్రూ జాస్సీ ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ప్లాన్స్‌ ప్రకటించారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో స్పీడ్‌ పెంచడం, లోకల్‌ లాంగ్వేజీల కంటెంట్‌ను ప్రోత్సహించడం, కొత్త ఉద్యోగాలు సృష్టించడం, ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఉత్పత్తుల ఎగుమతిని పెంచడం లక్ష్యంగా ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉంటాయి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ranganath meets Pawan Kalyan: ఏపీలోనూ హైడ్రా తరహా కార్యాచరణ - పవన్‌తో రంగనాథ్ భేటీ - రెండు గంటల పాటు చర్చ!
ఏపీలోనూ హైడ్రా తరహా కార్యాచరణ - పవన్‌తో రంగనాథ్ భేటీ - రెండు గంటల పాటు చర్చ !
58 candidates in Jubilee Hills: జూబ్లిహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు -  నాలుగు లక్షల మంది ఓటర్లు - ఇక ప్రచార భేరీ !
జూబ్లిహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు - నాలుగు లక్షల మంది ఓటర్లు - ఇక ప్రచార భేరీ !
Satara Doctor Crime News: ఆ SI నాపై అత్యాచారం చేశాడు.. చేతిపై సూసైడ్ నోట్ రాసుకుని చనిపోయిన డాక్టర్
ఆ SI నాపై అత్యాచారం చేశాడు.. చేతిపై సూసైడ్ నోట్ రాసుకుని చనిపోయిన డాక్టర్
Bihar Elections: బీహార్‌లో ఎన్డీఏ గెలిస్తే మళ్లీ నితీషే సీఎం -  ఎన్నికల ప్రచారంలో మోదీ హింటిచ్చేశారా?
బీహార్‌లో ఎన్డీఏ గెలిస్తే మళ్లీ నితీషే సీఎం - ఎన్నికల ప్రచారంలో మోదీ హింటిచ్చేశారా?
Advertisement

వీడియోలు

MLA Kolikapudi Srinivas Controversy | ఉద్యమ నేతలు రాజకీయాల్లో రాణించలేరా...కొలికపూడి కాంట్రవర్సీ ఏంటీ?
Akhanda 2 Thaandavam  Blasting Roar | అఖండ 2 సినిమా NBK నుంచి బ్లాస్టింగ్ రోర్ వదిలిన బోయపాటి | ABP Desam
Erragadda Public Talk Jubilee hills By poll : నవీన్ యాదవ్ vs మాగంటి సునీత జూబ్లీహిల్స్ ఎవరివైపు |ABP
Bison Movie review Telugu | మారిసెల్వరాజ్ - ధృవ్ విక్రమ్ బైసన్ తో అదరగొట్టారా.? | ABP Desam
Vizag Google Data Centre Controversy | వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ పై ప్రశ్నలకు సమాధానాలేవి..? | ABP
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranganath meets Pawan Kalyan: ఏపీలోనూ హైడ్రా తరహా కార్యాచరణ - పవన్‌తో రంగనాథ్ భేటీ - రెండు గంటల పాటు చర్చ!
ఏపీలోనూ హైడ్రా తరహా కార్యాచరణ - పవన్‌తో రంగనాథ్ భేటీ - రెండు గంటల పాటు చర్చ !
58 candidates in Jubilee Hills: జూబ్లిహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు -  నాలుగు లక్షల మంది ఓటర్లు - ఇక ప్రచార భేరీ !
జూబ్లిహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు - నాలుగు లక్షల మంది ఓటర్లు - ఇక ప్రచార భేరీ !
Satara Doctor Crime News: ఆ SI నాపై అత్యాచారం చేశాడు.. చేతిపై సూసైడ్ నోట్ రాసుకుని చనిపోయిన డాక్టర్
ఆ SI నాపై అత్యాచారం చేశాడు.. చేతిపై సూసైడ్ నోట్ రాసుకుని చనిపోయిన డాక్టర్
Bihar Elections: బీహార్‌లో ఎన్డీఏ గెలిస్తే మళ్లీ నితీషే సీఎం -  ఎన్నికల ప్రచారంలో మోదీ హింటిచ్చేశారా?
బీహార్‌లో ఎన్డీఏ గెలిస్తే మళ్లీ నితీషే సీఎం - ఎన్నికల ప్రచారంలో మోదీ హింటిచ్చేశారా?
Bihar Sigma Gang: పాతికేళ్లు కూడా నిండని కుర్రాళ్ల మాఫియా గ్యాంగ్ సిగ్మా - బీహార్‌ను వణికించింది..కానీ ఎన్‌కౌంటర్‌తో ముగిసింది !
పాతికేళ్లు కూడా నిండని కుర్రాళ్ల మాఫియా గ్యాంగ్ సిగ్మా - బీహార్‌ను వణికించింది..కానీ ఎన్‌కౌంటర్‌తో ముగిసింది !
Akhanda 2 Teaser: ఊహకు అందదు... బాలయ్య డైలాగుకు రీ సౌండ్ గ్యారెంటీ - 'అఖండ 2' లేటెస్ట్ టీజర్ చూశారా?
ఊహకు అందదు... బాలయ్య డైలాగుకు రీ సౌండ్ గ్యారెంటీ - 'అఖండ 2' లేటెస్ట్ టీజర్ చూశారా?
Bharat taxi: ఓలా, ఉబెర్ తరహాలో ప్రభుత్వ భారత్ టాక్సి యాప్ - డైవర్లకే 100శాతం ఆదాయం - ఇవిగో పూర్తి డీటైల్స్
ఓలా, ఉబెర్ తరహాలో ప్రభుత్వ భారత్ టాక్సి యాప్ - డైవర్లకే 100శాతం ఆదాయం - ఇవిగో పూర్తి డీటైల్స్
New Bank Rule:బ్యాంకు అకౌంట్‌కు నలుగురు నామినీలని ఎలా సెట్ చేయాలి? సులభమైన స్టెప్స్‌లో ప్రక్రియ పూర్తి చేయండి!
బ్యాంకు అకౌంట్‌కు నలుగురు నామినీలని ఎలా సెట్ చేయాలి? సులభమైన స్టెప్స్‌లో ప్రక్రియ పూర్తి చేయండి!
Embed widget