అన్వేషించండి

Operation Sindoor: 100 మంది ఉగ్రవాదులు హతం, ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది: రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh on Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ లో భాగంగా చేపట్టిన డాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.

Operation Sindoor | భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ దాడుల్లో 100మంది ఉగ్రవాదుల హతం అయ్యారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌లో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్రం గురువారం నాడు తెలిపింది. 

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించేందుకు పార్లమెంట్​లోని ల్రైబరీ భవనంలో గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో కేంద్ర మంత్రులు అమిత్‌ షా, ఎస్‌.జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సందీప్ బందోపాద్యాయ్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అధ్యక్షత వహించగా.. ప్రధాని మోదీ సందేశాన్ని రాజ్‌నాథ్ వినిపించారు.

వంద మంది ఉగ్రవాదులు హతం

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్రవాదులకు గట్టిగా బదులిచ్చిందన్నారు రాజ్‌నాథ్.  ఆపరేషన్ సిందూర్​పై రక్షణ మంత్రి రాజ్​నాథ్ రాజకీయ పార్టీలకు వివరిస్తూ.. భారత బలగాలు చేసిన క్షిపణి దాడుల్లో వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారని స్పష్టం చేశారు.  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేసిన ఆయన ఉగ్రవాదల ఏరివేతకు ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. ఈ సమయంలో మరిన్ని వివరాలు ఇవ్వడం సరికాదని గురువారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. 

అఖిలపక్ష సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిరన్ రిజిజు మాట్లాడుతూ "ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోంది. దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. నేటి సమావేశానికి హాజరైన అన్ని పార్టీల నేతలు భారత సైన్యాన్ని అభినందించారు, వారి ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవించాయి. వారు ఈ సమయంలో రాజకీయాలకు అతీతంగా దేశం కోసం కేంద్రం నిర్ణయాలకు మద్దతు తెలిపారు. ఉగ్రవాదం అంశంపై అందరూ ఒకే మాట మీద ఉన్నారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు దేశం మొత్తం కలిసి ఉందన్నారు.’

అన్ని పార్టీల నేతలు రాజకీయాలు చేయకుండా.. దేశాన్ని కాపాడేందుకు, జాతీయ సమగ్రత కోసం దోహదపడాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని, ఉగ్రవాదంపై వారికి ఎలాంటి పరిమితులు లేవని స్పష్టం చేశారు.

9 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం
భారత సైన్యం కేవలం 25 నిమిషాల ఆపరేషన్‌లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 21 గుర్తించిన ఉగ్రవాద శిబిరాల్లో 9 టార్గెట్ చేసి పూర్తిగా ధ్వంసం చేసింది. వైమానిక దాడులు, క్షిపణి దాడులతో ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశాం. మరో 12 ఉగ్రవాద శిబిరాలు మిగిలి ఉన్నాయి. త్వరలోనే వాటిపై భారత సైన్యం మరోసారి ఆపరేషన్ సిందూర్ చేపడుతుందని చెప్పారు.   మూడు సాయుధ దళాలు అత్యంత సమన్వయంతో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసిన దాడి ఆపరేషన్ సిందూర్ అని పేర్కొన్నారు

పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో పాక్ ఆర్మీ కాల్పులు జరుపుతోంది. కొన్నిచోట్ల సరిహద్దు ప్రాంతాల్లో చొరబాటుకు యత్నిస్తుండగా.. భారత సైన్యం వారి ప్రయత్నాలను తిప్పి కొడుతోందని రాజ్ నాథ్ అన్నారు. మరోవైపు భారత్ సరిహద్దు వెంట భద్రత పెంచింది. పాక్ నుంచి వచ్చే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యాంటీ డ్రోన్ సిస్టమ్ యాక్టివేట్ చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget