అన్వేషించండి

Corona Update: దిల్లీ, ముంబయిలో కరోనా కేసుల విస్పోటనం.. ఒక్కరోజే పాతికవేలకుపైగా కేసులు నమోదు

రోజురోజుకు దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. డిల్లీ, ముంబయిలో పరిస్థితి చేయిదాటిపోతోంది.

దేశంలో రెండో ఒమిక్రాన్ డెత్ నమోదైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నగరంలో ఓ వ్యక్తి ఒమిక్రాన్‌తో చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. గతం వారం ఆయన మరణించాడు. ఆయన ఒమిక్రాన్‌తో తుదిశ్వాస విడిచాడని టెస్టుల్లో తేలింది. ఇటీవలే మహారాష్ట్రలో ఓ వ్యక్తి ఒమిక్రాన్‌తో మరణించాడు. అయితే అది కరోనా మాత్రమే అని అప్పట్లో అధికారులు చెప్పారు. అందుకే రాజస్థాన్‌లోని రిజిస్టర్ అయిన డెత్ కేసే తొలి మరణమని చెప్తున్నారు. 

ఉదయ్‌పూర్‌లో వ్యక్తి ఒమిక్రాన్‌తోనే చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ విలేకర్ల సమావేశంలో తెలియజేశారు.

జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో ఉదయ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో 73ఏళ్ల వ్యక్తి చేరాడు. డిసెంబర్‌ 15న ఆసుపత్రిలో చేరిన ఆయనకు డిసెంబర్‌31వరకు చికిత్స చేశారు. రెండుసార్లు చేసిన పరీక్షల్లో మాత్రం ఆయనకు నెగిటివ్ వచ్చింది. కానీ చనిపోయిన తర్వాత చేసిన పరీక్షల్లో ఒమిక్రాన్ ఉన్నట్టు తేలింది. డిసెంబరు 25 జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన నమూనా ఫలితాల్లో ఆయనకు ఒమిక్రాన్ ఉన్నట్టు ధ్రువీకరించారు. 

డయాబెటిస్‌, హైపర్ టెన్షన్, థైరాయిడ్‌, కరోనా తర్వాత వచ్చిన వ్యాధుల కారణంగా ఆయన మరణించాడని ఉదయపూర్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దినేష్ ఖరాడి  చెప్పారు. 

ఆయనకు రెండుడోస్‌ల టీకా కూడా వేయించకున్నాడని ఉదయ్‌పూర్‌లోని మహారాణా భూపాల్ ప్రభుత్వ ఆసుపత్రి (MBGH) సూపరింటెండెంట్ డాక్టర్ R.L.సుమన్ తెలిపారు. ఆయన ఆసుపత్రిలో చేరినప్పుడు శ్వాసకోశ సమస్యలు, న్యుమోనియా లక్షణాలు ఉన్నాయని చెప్పారు.

“ఒమిక్రాన్‌తో చనిపోయిన వ్యక్తి కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నాడు. అతనికి కొవిడ్-19 సోకడం ఇదే తొలిసారి. అతనికి రెండుసార్లు నెగిటివ్‌ రావడంతో సాధారణ వార్డుకు మార్చాం, అక్కడ అతనికి బిపాప్ మాస్క్ ఇచ్చామన్నారు డాక్టర్ సుమన్ 

మరోవైపు దిల్లీ ఒకే రోజు పదివేలకుపైగా కేసులు రిజిస్టర్ అయ్యాయి. దిల్లీలో 10,665 కేసులు నమోదయ్యాయి. ఇది మే 12 నుంచి నమోదైన కేసుల్లో అత్యధికం. మంగళవారంతో పోల్చుకుంటే దిల్లీలో కేసులు దాదాపు రెట్టింపు అయ్యాయి. పాజిటివిటీ రేటు 11.88శాతానికి పెరిగింది. 

కేసుల పెరుగుదలను అరికట్టడానికి దిల్లీ ప్రభుత్వం వారాంతపు కర్ఫ్యూను ప్రకటించింది. దేశ రాజధానిలో థర్డ్‌ వేవ్‌ స్టార్ట్ అయిందని ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు. కోవిడ్ రోగుల కోసం 40 శాతం బెడ్స్‌ రిజర్వ్ చేయాలని దిల్లీ ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులను ఆదేశించింది.

ముంబైలో బుధవారం రోజువారీ కోవిడ్ -19 కేసులు 39 శాతం పెరిగాయి, 24 గంటల్లో 15,166 కొత్త కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసులు 20వేల మార్క్‌ దాటితే లాక్డౌన్ విధిస్తామన్నారు ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్. 

Also Read: PM Narendra Modi: పంజాబ్‌లో ప్రధాని మోదీకి నిరసన సెగ.. ర్యాలీ రద్దు చేసి హుటాహుటిన దిల్లీకి పయనం!

Also Read: Covid-19 Update: ఒక్కరోజే 58 వేల కరోనా కేసులు.. దేశంలో వైరస్ 'మహా' కల్లోలం

Also Read: WHO On Omicron: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మరిన్ని ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ వార్నింగ్..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మహారాష్ట్రలో బుధవారం 26,538 కొత్త కోవిడ్ -19 కేసులు రిజిస్టర్ అయితే ఎనిమిది మంది మరణించారు. 5,331 మంది డిశ్చార్జ్ అయినప్పటికీ యాక్టివ్ కేసులు 87,505కి పెరిగాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.