అన్వేషించండి

PM Modi: ప్రధాని మోదీతో భేటీకి ముందు కోవిడ్19 టెస్టు చేయించుకోవాలి- ముందు జాగ్రత్త చర్యలు!

ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ముఖ్యమైన సమావేశం జరగనుంది. ఢిల్లీ సీఎం, బీజేపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దాంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

Ministers Asked To Undergo COVID Test Before Meeting PM Modi | దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వేగంగా కోవిడ్ వ్యాప్తి చెందుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 7 వేలు దాటాయి. ఈ క్రమంలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్న మంత్రులందరూ ముందుగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. ఇదే వారికి సూచించారని జాతీయ మీడియాలో నివేదికలు పేర్కొన్నాయి.

నేటి సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో జరగనున్న కీలక సమావేశానికి ముందు ఈ చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి సహా మంత్రులు, బీజేపీ నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రోటోకాల్ ప్రకారం, సమావేశానికి హాజరయ్యేవారు ఆర్టీ-పీసీఆర్ పరీక్షను చేసుకుని రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని సమాచారం. 

మీడియా లేటెస్ట్ నివేదికల ప్రకారం, ర్యాలీలలో ప్రధాని నరేంద్ర మోదీతో వేదికను పంచుకునే అధికారులు కూడా ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. వారికి టెస్టుల్లో నెగటివ్ వస్తేనే ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంటుంది. లేకపోతే కరోనా పాజిటివ్ గా తేలితే ముందు జాగ్రత్తగా హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు.

భారత్‌లో 7,000 దాటిన కరోనా పాజిటివ్ కేసులు

కరోనా కొత్త వేరియంట్‌ల కారణంగా భారత్‌లో  మళ్లీ కోవిడ్19 పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసులు 7,000 మార్కును దాటాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో 7,121 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 8,573 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీలో 757 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 66 మందికి కరోనా సోకింది. ఇటీవల ఢిల్లీలో మొత్తం 90 మంది పేషెంట్లు కరోనా నుంచి కోలుకున్నారు.

కేరళలో అత్యధిక కోవిడ్-19 కేసులు

కేరళలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 170 మంది కరోనా బారిన పడగా.. మొత్తం 2,223 యాక్టివ్ కేసులున్నాయి. గుజరాత్ 114 పాజిటివ్ కేసులతో రెండవ స్థానంలో ఉంది, కర్ణాటకలో 100 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  LF.7, XFG, JN.1, NB.1.8.1తో సహా అనేక కొత్త సబ్ వేరియంట్ల కారణంగా కరోనా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. .

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో ఆరు మంది చనిపోయారు. అందులో ఒక్క కేరళలోనే మూడు మరణాలు, కర్ణాటకలో ఇద్దరు, మహారాష్ట్రలో ఒకరు చనిపోయారు. తాజా మరణాలతో కలిపితే జనవరి 2025 నుండి మొత్తం కోవిడ్-19 మరణాల సంఖ్య 74కి చేరింది.

మహారాష్ట్రలో నమోదైన మరణాలలో 43 ఏళ్ల వ్యక్తి  శ్వాస సమస్య, పొత్తికడుపు నొప్పి, బాధ, సైనోసిస్ వంటి తీవ్రమైన లక్షణాలతో ఉన్నాడు. అతడికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని, ఇది సమస్యలకు గురిచేస్తుందని ఆరోగ్య అధికారులు తెలిపారు.

దేశంలో తాజా పరిస్థితులతో కేంద్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రాలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, టెస్టుల సంఖ్య పెంచాలని.. హాస్పిటల్స్ లో బెడ్స్ ఏర్పాటు చేయడం, ఆక్షిజన్ సిలిండర్లు సిద్ధంగా ఉంచడం లాంటి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున రద్దీగా ఉండే ప్రదేశాలలో, ప్రయాణించేటప్పుడు మాస్కులు ధరించడం లాంటివి పాటించడం మంచిదని సూచిస్తున్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran Greenlights Indian Ships : హుర్ముజ్‌ జలసంధిలో భారత్ నౌకలకు గ్రీన్ సిగ్నల్‌! ఇరాన్‌తో జరిపిన చర్చల్లో పురోగతి!
హుర్ముజ్‌ జలసంధిలో భారత్ నౌకలకు గ్రీన్ సిగ్నల్‌! ఇరాన్‌తో జరిపిన చర్చల్లో పురోగతి!
Shenlong Suezmax Mumbai Arrival: యుద్ధం అంచున ఇండియన్ కెప్టెన్  సాహసం! హుర్ముజ్ జలసంధి దాటుకొని ముంబై చేరిన చముర నౌక!
యుద్ధం అంచున ఇండియన్ కెప్టెన్  సాహసం! హుర్ముజ్ జలసంధి దాటుకొని ముంబై చేరిన చముర నౌక!
Farooq Abdullah News: జమ్మూలో ఫరూక్ అబ్దుల్లా పాయింట్‌లో బ్లాంక్‌లో పెట్టి కాల్పులకు యత్నం! టార్గెట్ చేసిన వ్యక్తి ఎవరు?
జమ్మూలో ఫరూక్ అబ్దుల్లా పాయింట్‌లో బ్లాంక్‌లో పెట్టి కాల్పులకు యత్నం! టార్గెట్ చేసిన వ్యక్తి ఎవరు?
US Donald Trump: భారత్‌, చైనాతో సహా 16 దేశాలపై మరోసారి ఫోకస్ చేసిన ట్రంప్! సుంకాలు విధించేందుకు దర్యాప్తు ప్రారంభం!
భారత్‌, చైనాతో సహా 16 దేశాలపై మరోసారి ఫోకస్ చేసిన ట్రంప్! సుంకాలు విధించేందుకు దర్యాప్తు ప్రారంభం!

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో మలుపు! కవిత నివాసానికి సీబీఐ అధికారులు!
ఢిల్లీ లిక్కర్ కేసులో మరో మలుపు! కవిత నివాసానికి సీబీఐ అధికారులు!
LPG Crisis Hits Hyderabad : హైదరాబాద్‌లో LPG కష్టాలు.. పనిచేయని యాప్స్, గ్యాస్ బుకింగ్ కోసం ప్రజల పరుగులు
హైదరాబాద్‌లో LPG కష్టాలు.. పనిచేయని యాప్స్, గ్యాస్ బుకింగ్ కోసం ప్రజల పరుగులు
గ్యాస్ కొరతకు పర్ఫెక్ట్ సొల్యూషన్! భగవద్గీత, ఆయుర్వేదం చెప్పిన మంట అవసరం లేని ఆహార, ఆరోగ్య రహస్యాలు!
గ్యాస్ కొరతకు పర్ఫెక్ట్ సొల్యూషన్! భగవద్గీత, ఆయుర్వేదం చెప్పిన మంట అవసరం లేని ఆహార, ఆరోగ్య రహస్యాలు!
Shenlong Suezmax Mumbai Arrival: యుద్ధం అంచున ఇండియన్ కెప్టెన్  సాహసం! హుర్ముజ్ జలసంధి దాటుకొని ముంబై చేరిన చముర నౌక!
యుద్ధం అంచున ఇండియన్ కెప్టెన్  సాహసం! హుర్ముజ్ జలసంధి దాటుకొని ముంబై చేరిన చముర నౌక!
ఇప్పుడంతా ఉర్దూ పదాలతో టాటూ ట్రెండ్! ముస్లింలే కాదు అందరూ ఫాలో అవుతున్నారు!
ఇప్పుడంతా ఉర్దూ పదాలతో టాటూ ట్రెండ్! ముస్లింలే కాదు అందరూ ఫాలో అవుతున్నారు!
Iran War Effect On Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
Ustaad Bhagat Singh : దేవిశ్రీ ప్రసాద్‌కు బదులుగా తమన్ - ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎంపై డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్షన్
దేవిశ్రీ ప్రసాద్‌కు బదులుగా తమన్ - ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎంపై డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్షన్
Bengal Assembly Elections 2026: బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
Embed widget