అన్వేషించండి

LJP Symbol Row: ఎల్‌జేపీ నేతల మధ్య వర్గపోరు.. పార్టీ నేతలకు షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

చిరాగ్ పాశ్వాన్ వెంట ఉన్న ఎల్‌జేపీ వర్గం గుర్తు తమదేనని చెబుతుంటే, పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలోని ఎల్‌జేపీ నేతలు తమకు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

బిహార్‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఎల్‌జేపీ గుర్తును స్తంభింపచేస్తూ ఎన్నికల కమిషన్ శనివారం నాడు నిర్ణయం తీసుకుంది. పార్టీలో వర్గపోరు కారణంగా ఈసీ తాత్కాలికంగా పార్టీ గుర్తును నిలిపివేసింది. ఇదివరకే చిరాగ్ పాశ్వాన్ వెంట ఉన్న ఎల్‌జేపీ వర్గం గుర్తు తమదేనని చెబుతుంటే, పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలోని ఎల్‌జేపీ నేతలు తమకు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. పార్టీలో వర్గపోరు నేపథ్యంలో ఈసీ ఎల్‌జేపీ గుర్తును స్తంభింపజేయాలని నిర్ణయం తీసుకుంది. అధికారికంగా నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది.

పార్టీ నేతల మధ్య వర్గపోరు..

పార్టీ గుర్తు అయిన ఇల్లు తమకే సొంతం కావాలని చిరాగ్ పాశ్వాన్ వాదిస్తోంది. మరోవైపు పశుపతి సారథ్యంలోని నేతలు గుర్తు తమకు ఇవ్వాలని ఈసీకి విన్నించుకున్నారు. అక్టోబర్ 4వ తేదీలోపు.. వీలైతే శనివారం నాటికి ఈసీ తమ నిర్ణయాన్ని తీసుకుంటాయని చెప్పారు. ఎల్‌జేపీ గుర్తును స్తంభించపచేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బిహార్‌లో 2 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎల్‌జేపీ వర్గపోరు ఈసీ వరకు వెళ్లింది.

Also Read: కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లోకి మూడు నెలల జీతం 

చిరాగ్ పాశ్వాన్, పశుపతి వర్గాల మధ్య సయోధ్య కుదరని పక్షంలో వీరు ఈసీని ఆశ్రయించారు. కానీ ఇటు చిరాగ్ వర్గానికి గానీ. అటు పశుపతి వర్గానికి గానీ ఎల్‌జేపీ గుర్తును కేటాయించకూడదని ఈసీ నిర్ణయించింది. సోమవారం నాడు దీనిపై ఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈసీ నిర్ణయంపై ఇరు వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నాయి. అయితే ఎల్‌జేపీ గుర్తు తమదేనని చిరాగ్ పాశ్వాన్ మరోసారి స్పష్టం చేశారు. పవుపతి వర్గం నేతలు సైతం తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో దిగుతారని.. ఎల్‌జేపీ గుర్తు తమకు దక్కుతుందని ధీమాగా ఉన్నారు.

Also Read: దేశంలో తగ్గుతోన్న యాక్టివ్ కేసుల సంఖ్య.. 197 రోజుల తర్వాత ఇదే కనిష్టం..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget