అన్వేషించండి

Sonia Gandhi: కశ్మీర్ టూ కన్యాకుమారి కాంగ్రెస్ భారీ ప్లాన్, పార్టీలో ఇక పెద్ద సంస్కరణలు - సోనియా కీలక ప్రకటనలు

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్‌లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ చింతన్ శిబిరం (Congress Chintan Shivir) చివరి రోజున పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు.

Congress Party: కాంగ్రెస్ పార్టీ తిరిగి దేశంలో అధికారంలోకి వచ్చే లక్ష్యంలో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంచలన ప్రకటన చేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ యాత్రను చేపట్టనున్నట్లుగా ఆదివారం (మే 15) తెలిపారు. దీని పేరు భారత్ జోడో యాత్ర అని తెలిపారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్‌లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ చింతన్ శిబిరం (Congress Chintan Shivir) చివరి రోజున పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొని అభిప్రాయాన్ని తెలిపిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. 

అదే సమయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభిస్తుందని సోనియా చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2 నుంచి ఈ పాదయాత్ర సాగుతుందని సోనియా స్పష్టం చేశారు. కార్మికులంతా ఈ యాత్రలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేయడం మరియు దాడికి గురవుతున్న రాజ్యాంగంలోని ప్రధాన విలువలను పరిరక్షించడం యాత్ర యొక్క ఉద్దేశ్యం అని సోనియా అన్నారు.

చింతన్ శిబిర్ నిర్ణయాలు త్వరలో అమలులోకి వస్తాయి - సోనియా
ఈ ఏడాది గాంధీ జయంతి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభిస్తామని సోనియా గాంధీ తెలిపారు. ‘‘వృద్ధులు, యువకులు అందరూ ఈ యాత్రలో పాల్గొంటారు. మత సామరస్యాన్ని కాపాడేందుకు యాత్ర దోహదపడుతుంది. దీంతో పాటు జిల్లా స్థాయిలో కూడా ప్రజా చైతన్య యాత్ర నిర్వహించనున్నాము. ఉదయ్‌పూర్‌లోని చింతన్ శివర్‌లో తీసుకున్న నిర్ణయాలపై త్వరలో చర్యలు తీసుకుంటాము. 2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం కావడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తాము.’’ అని తీర్మానించుకున్నారు.

బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌పై విరుచుకుపడ్డ రాహుల్
అంతకుముందు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. ఇందులో బీజేపీ, ఆరెస్సెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలతోనే తమ పోరాటం అని, అందుకే అది అంత సులువు కాదని రాహుల్‌ గాంధీ అన్నారు. ఈ భావజాలం దేశానికి చాలా ప్రమాదకరమని అన్నారు. తన ప్రియమైన దేశంలో ఇంత కోపం, హింస చెలరేగడాన్ని అంగీకరించడానికి నేను సిద్ధంగా లేను అని ఆయన అన్నారు.

పెద్ద ఎత్తున సంస్కరణల కోసం కీలక నిర్ణయాలు
సంస్కరణల కోసం పార్టీలో సమగ్ర టాస్క్ ఫోర్స్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులతో కూడిన సలహా బృందాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ సలహా బృందానికి సంబంధించి, ఈ బృందం సమిష్టి నిర్ణయం తీసుకునే యూనిట్‌గా ఉండదని, అయితే దీని ద్వారా సీనియర్ నాయకుల అనుభవాన్ని వారు పొందుతారని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Ind vs Ban 5 Major controversies: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
Embed widget