అన్వేషించండి

Tamil Nadu: గవర్నర్‌తో పని లేకుండా చట్టాల నోటిఫై - దేశంలో తొలి సారి తమిళనాడు రికార్డు

Stalin: తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌తో పని లేకుండా చట్టాల నోటిఫై చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలా చేసిన తొలి రాష్ట్రం తమిళనాడు.

Tamil Nadu notifies 10 Acts without Governor assent :  గవర్నర్ లేదా రాష్ట్రపతి నుండి అనుమతి పొందకుండానే తమిళనాడు ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేసింది. భారత శాసనసభ చరిత్రలో ఇలా జరగడం తొలి సారి. అసెంబ్లీలో ఆమోదించిన చట్టాలను  గవర్నర్ ఆర్‌ఎన్ రవి నోటిఫై చేయలేదు. చాలా కాలం పెండింగ్ పెట్టి వాటిని తర్వాత రాష్ట్రపతికి పంపారు. అయితే అదే చట్టాలను  రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తిరిగి ఆమోదించింది. ఇలా చేయడం వల్ల గవర్నర్ అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెండో సారి అసెంబ్లీ ఆమోదించిన తర్వాత  గవర్నర్ బిల్లులను రాష్ట్రపతికి పంపడం రాజ్యాంగ విరుద్ధమని,  రాజ్యాంగంలోని ఆర్టికల్ 200ని ఉల్లంఘించిందని స్పష్టం చేసింది. బిల్లులు రెండో సారి అసెంబ్లీలో పాస్ అయినప్పటి నుండి ఆమోదం పొందినట్లుగా భావించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు స్టాలిన్ ప్రభుత్వం నోటిఫై చేసింది.  

తమిళనాడు ప్రభుత్వం , గవర్నర్ ఆర్.ఎన్. రవి మధ్య   శాసనసభ ఆమోదించిన బిల్లుల వివాదం ఉంది.  గవర్నర్ అసెంట్  ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ వచ్చారు.  2020 నుండి 2023 వరకు తమిళనాడు శాసనసభ ఆమోదించిన 12 బిల్లులు గవర్నర్ వద్ద ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులు ఎక్కువగా రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వైస్-చాన్సలర్ల నియామకం, ఇతర పరిపాలనా సంస్కరణలకు సంబంధించినవి. గవర్నర్ రవి ఈ బిల్లులను ఆమోదించకుండా లేదా తిరస్కరించకుండా సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచారు. 2023 నవంబర్‌లో, తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన తర్వాత  గవర్నర్ 10 బిల్లులను తిరస్కరించారు.  రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం పంపారు. 

వాటిలో తమిళనాడు  ర శాసనసభ  10 బిల్లులను మళ్లీ ఆమోదించి మళ్లీ  గవర్నర్‌కు పంపింది. ఆయన వాటిని ఆమోదిచకుండా   మళ్లీ రాష్ట్రపతికి పంపారు, దీనిపై తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.   సుప్రీం కోర్టు గవర్నర్ రవి చర్యలను "చట్టవిరుద్ధం" , "ఏకపక్షం" అని పేర్కొంది, బిల్లులను అనవసరంగా ఆలస్యం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపింది.  కోర్టు ఆర్టికల్ 142 అధికారాలను ఉపయోగించి, ఈ 10 బిల్లులను 2023 నవంబర్ 18 నుండి ఆమోదించినట్లు పరిగణించాలని ఆదేశించింది 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: గవర్నర్‌తో పని లేకుండా చట్టాల నోటిఫై - దేశంలో తొలి సారి తమిళనాడు రికార్డు
గవర్నర్‌తో పని లేకుండా చట్టాల నోటిఫై - దేశంలో తొలి సారి తమిళనాడు రికార్డు
Pawan Kalyan Son: పవన్ కల్యాణ్ కుమారుడ్ని కాపాడిన వారికి సింగపూర్ ప్రభుత్వ అవార్డులు - ఆ నలుగురు భారతీయులే!
పవన్ కల్యాణ్ కుమారుడ్ని కాపాడిన వారికి సింగపూర్ ప్రభుత్వ అవార్డులు - ఆ నలుగురు భారతీయులే!
MLC Vijayashanti: ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
AP Inter Supply Exam Date 2025: ఏపీలో ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌పై మంత్రి లోకేష్ ప్రకటన
ఏపీలో ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌పై మంత్రి లోకేష్ ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK Dot Balls Tree Saplings | IPL 2025 సామాజిక సందేశ స్ఫూర్తి కోసం ఓడిపోతున్న చెన్నైMS Dhoni LBW Out Controversy | ధోనీ నిజంగా అవుట్ అయ్యాడా..నాటౌటా..ఎందుకీ వివాదం..?SRH vs PBKS Match Preview IPL 2025 | పరాజయాల పరంపరలో పంజాబ్ పై సన్ రైజర్స్ పంజా విసురుతుందా..?Rohit Sharma Panic Delhi Thunderstorm | ముంబై మ్యాచ్ ప్రాక్టీస్ లో సుడిగాలి బీభత్సం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: గవర్నర్‌తో పని లేకుండా చట్టాల నోటిఫై - దేశంలో తొలి సారి తమిళనాడు రికార్డు
గవర్నర్‌తో పని లేకుండా చట్టాల నోటిఫై - దేశంలో తొలి సారి తమిళనాడు రికార్డు
Pawan Kalyan Son: పవన్ కల్యాణ్ కుమారుడ్ని కాపాడిన వారికి సింగపూర్ ప్రభుత్వ అవార్డులు - ఆ నలుగురు భారతీయులే!
పవన్ కల్యాణ్ కుమారుడ్ని కాపాడిన వారికి సింగపూర్ ప్రభుత్వ అవార్డులు - ఆ నలుగురు భారతీయులే!
MLC Vijayashanti: ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
AP Inter Supply Exam Date 2025: ఏపీలో ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌పై మంత్రి లోకేష్ ప్రకటన
ఏపీలో ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌పై మంత్రి లోకేష్ ప్రకటన
Vanajeevi Ramaiah: గొప్ప ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయాం, ఆయన ఎందరికో ఆదర్శం - వనజీవి రామయ్య మృతిపై రేవంత్, చంద్రబాబు సంతాపం
గొప్ప ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయాం, ఆయన ఎందరికో ఆదర్శం - వనజీవి రామయ్య మృతిపై రేవంత్, చంద్రబాబు సంతాపం
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో రిజల్ట్ చెక్ చేసుకోండి
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో రిజల్ట్ చెక్ చేసుకోండి
Vishwambhara Songs: హనుమాన్ జయంతి స్పెషల్... చిరు 'విశ్వంభర'లో 'రమ  రామ' సాంగ్ వచ్చేసిందోచ్
హనుమాన్ జయంతి స్పెషల్... చిరు 'విశ్వంభర'లో 'రమ  రామ' సాంగ్ వచ్చేసిందోచ్
RBI Repo Rate: కారు, ఇంటి ఈఎంఐలపై అమెరికా, చైనా ఈగో ఎఫెక్ట్, ఇంతకీ తగ్గుతాయా? పెరుగుతాయా?
కారు, ఇంటి ఈఎంఐలపై అమెరికా, చైనా ఈగో ఎఫెక్ట్, ఇంతకీ తగ్గుతాయా? పెరుగుతాయా?
Embed widget