అన్వేషించండి

Tamil Nadu: గవర్నర్‌తో పని లేకుండా చట్టాల నోటిఫై - దేశంలో తొలి సారి తమిళనాడు రికార్డు

Stalin: తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌తో పని లేకుండా చట్టాల నోటిఫై చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలా చేసిన తొలి రాష్ట్రం తమిళనాడు.

Tamil Nadu notifies 10 Acts without Governor assent :  గవర్నర్ లేదా రాష్ట్రపతి నుండి అనుమతి పొందకుండానే తమిళనాడు ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేసింది. భారత శాసనసభ చరిత్రలో ఇలా జరగడం తొలి సారి. అసెంబ్లీలో ఆమోదించిన చట్టాలను  గవర్నర్ ఆర్‌ఎన్ రవి నోటిఫై చేయలేదు. చాలా కాలం పెండింగ్ పెట్టి వాటిని తర్వాత రాష్ట్రపతికి పంపారు. అయితే అదే చట్టాలను  రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తిరిగి ఆమోదించింది. ఇలా చేయడం వల్ల గవర్నర్ అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెండో సారి అసెంబ్లీ ఆమోదించిన తర్వాత  గవర్నర్ బిల్లులను రాష్ట్రపతికి పంపడం రాజ్యాంగ విరుద్ధమని,  రాజ్యాంగంలోని ఆర్టికల్ 200ని ఉల్లంఘించిందని స్పష్టం చేసింది. బిల్లులు రెండో సారి అసెంబ్లీలో పాస్ అయినప్పటి నుండి ఆమోదం పొందినట్లుగా భావించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు స్టాలిన్ ప్రభుత్వం నోటిఫై చేసింది.  

తమిళనాడు ప్రభుత్వం , గవర్నర్ ఆర్.ఎన్. రవి మధ్య   శాసనసభ ఆమోదించిన బిల్లుల వివాదం ఉంది.  గవర్నర్ అసెంట్  ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ వచ్చారు.  2020 నుండి 2023 వరకు తమిళనాడు శాసనసభ ఆమోదించిన 12 బిల్లులు గవర్నర్ వద్ద ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులు ఎక్కువగా రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వైస్-చాన్సలర్ల నియామకం, ఇతర పరిపాలనా సంస్కరణలకు సంబంధించినవి. గవర్నర్ రవి ఈ బిల్లులను ఆమోదించకుండా లేదా తిరస్కరించకుండా సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచారు. 2023 నవంబర్‌లో, తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన తర్వాత  గవర్నర్ 10 బిల్లులను తిరస్కరించారు.  రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం పంపారు. 

వాటిలో తమిళనాడు  ర శాసనసభ  10 బిల్లులను మళ్లీ ఆమోదించి మళ్లీ  గవర్నర్‌కు పంపింది. ఆయన వాటిని ఆమోదిచకుండా   మళ్లీ రాష్ట్రపతికి పంపారు, దీనిపై తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.   సుప్రీం కోర్టు గవర్నర్ రవి చర్యలను "చట్టవిరుద్ధం" , "ఏకపక్షం" అని పేర్కొంది, బిల్లులను అనవసరంగా ఆలస్యం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపింది.  కోర్టు ఆర్టికల్ 142 అధికారాలను ఉపయోగించి, ఈ 10 బిల్లులను 2023 నవంబర్ 18 నుండి ఆమోదించినట్లు పరిగణించాలని ఆదేశించింది 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
Cameron Green Fails Again: రూ. 25 కోట్ల ఆటగాడి అట్టర్ ఫ్లాప్ షో.. కేకేఆర్ కొంపముంచుతున్న కామెరూన్ గ్రీన్! 
రూ. 25 కోట్ల ఆటగాడి అట్టర్ ఫ్లాప్ షో.. కేకేఆర్ కొంపముంచుతున్న కామెరూన్ గ్రీన్! 
Opinion Poll 2026: పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేది ఎవరు? తమిళనాడులో విజయ్‌ ఎఫెక్ట్‌ ఎంత? సంచలనంగా మారుతున్న లేటెస్ట్ సర్వే!
పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేది ఎవరు? తమిళనాడులో విజయ్‌ ఎఫెక్ట్‌ ఎంత? సంచలనంగా మారుతున్న లేటెస్ట్ సర్వే!
Iran War Updates: కాల్పుల విరమణకు ఇరాన్ షరతులు - అమెరికా అంగీకారం కష్టమే - భీకరదాడులు తప్పవా?
కాల్పుల విరమణకు ఇరాన్ షరతులు - అమెరికా అంగీకారం కష్టమే - భీకరదాడులు తప్పవా?

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
Car Maintenance Guide: తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
Organ Transplant Green Channel: ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
Car SafetyTips in Summer : ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
Embed widget