అన్వేషించండి

Economic Survey 2023-24: లోక్‌సభలో ఎకనామిక్ సర్వే, జీడీపీ అంచనాలపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

Economic Survey 2023-24: 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఎకనామిక్ సర్వేని నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందని తేల్చి చెప్పారు.

Economic Survey 2023-24: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఎకనామిక్ సర్వేని సభలో ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్‌ని ప్రవేశపెట్టే ముందు రోజు ఈ ఎకనామిక్ సర్వే వివరాలను వెల్లడించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ఆమె పలు కీలక విషయాలు వెల్లడించారు. ముందుగా GDP అంచనాల గురించి మాట్లాడారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.5% నుంచి 7%కి పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు స్పష్టం చేశారు. IMF అంచనాలకు అనుగుణంగా జీడీపీ నమోదవుతుందని వెల్లడించారు. ఎన్ని సమస్యలొచ్చినా బ్యాలెన్స్ చేస్తూ ఆశాజనకంగా ముందుకు సాగిపోతామని వివరించారు. 2024 ఆర్థిక సంవత్సరానికి 8.2% మేర వృద్ధి రేటుని అంచనా వేసినట్టు చెప్పిన నిర్మలా సీతారామన్, 2025 ఆర్థిక సంవత్సరంలో 7% వరకూ వృద్ధి ఉండొచ్చని అంచనా వేశారు. ద్రవ్యోల్బణంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరానికి 4.5% మేర ద్రవ్యోల్బణం నమోదవచ్చని అంచనా వేసింది. అయితే..ప్రస్తుతానికి ఇది అదుపులోనే ఉందని నిర్మలా స్పష్టం చేశారు. అయితే...ఆహార పదార్థాల ధరలు పెరిగిన విషయాన్ని అంగీకరించారు. 

"ఎన్ని సవాళ్లు వచ్చినా సరే భారత దేశ ఆర్థిక వ్యవస్థ చాలా గట్టిగా నిలబడింది. కొవిడ్‌ నుంచి కోలుకున్నాక చాలా వరకూ సమస్యలు తీరిపోయాయి. ఆర్థిక స్థిరత్వం వచ్చింది. అందరి అంచనాలకు అనుగుణంగా ఇంకెన్నో చేయాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 6.5-7% వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నాం"

- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

అంతర్జాతీయంగా సప్లై చైన్‌లో అవాంతరాలు వచ్చాయని సర్వే వెల్లడించింది. భారీ వర్షాలు, వరదలు వచ్చినా వాటి ప్రభావం పడకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసినట్టు వివరించింది. 2023 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.7% ఉండగా ఇది 2024 ఆర్థిక సంవత్సరం నాటికి 5.4%కి తగ్గిపోయిందని స్పష్టం చేసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Embed widget