అన్వేషించండి

Vote Fron anywhere : ఎక్కడి నుంచైనా ఓటు వేసే చాన్స్ - ఈసీ తీసుకొస్తున్న కొత్త ఆప్షన్ గురించి మీకు తెలుసా ?

ఎక్కడ ఉన్న సొంత నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకునే చాన్స్ ను ఈసీ కల్పిస్తోంది. రిమోట్ ఓటింగ్ ఈవీఎంను సిద్ధం చేసింది.

Vote Fron anywhere : ఓటు వేయాలంటే... ఓటు హక్కు ఉన్న చోటకు వెళ్లి పోలింగ్ బూత్‌లో ఓటు వేయాలి. అంతకు మించిన ఆప్షన్ లేదు. కానీ ఇప్పుడు ఈసీ ఎక్కడ ఉన్నా.. తమకు ఓటు ఉన్న చోట ఓటు వేసే అవకాశాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తోంది.  ఉపాధి నిమిత్తం దేశంలోని వివిధ నగరాలకు వెళ్లే వలస కార్మికులు అక్కడి నుంచే తమ సొంత నియోజకవర్గ అభ్యర్థికి ఓటు వేయడానికి రిమోట్‌ ఓటింగ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఈ  రిమోట్‌ ఆర్‌విఎం పనితీరును ప్రదర్శించేందుకున ఎనిమిది జాతీయ, 57 రాష్ట్ర రాజకీయ పార్టీలను ఆహ్వానించింది.  జనవరి 31లోగా వారి లిఖితపూర్వక అభిప్రాయాలను తెలియజేయాలని ఎన్నికల సంఘం  కోరింది. 

రిమోట్‌ ఓటింగ్‌ విధానం అమలు చేయడంలో ఎదుర్కొనే చట్టపరమైన, కార్యాచరణ, పరిపాలనా, సాంకేతిక సవాళ్లపై పార్టీల అభిప్రాయాలను పొందడం కోసం దీనిని ఎన్నికల సంఘం డిమాన్‌స్టేట్ చేయనుంది.  బహుళ నియోజకవర్గాల రిమోట్‌ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌ (ఆర్‌విఎం)ను అభివృద్ధి చేస్తునాుమని, దీనివల్ల ఒకే రిమోట్‌ పోలింగ్‌ బూత్‌ నుంచి బహుళ నియోజకవర్గాల ఓటర్లు వినియోగించుకునే అవకాశముందని తెలిపింది. రిమోట్‌ ఓటింగ్‌ను అమలు చేయడానికి 1950, 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం, ది కండక్ట్‌ ఆఫ్‌ ఎలక్షన్‌ రూల్స్‌ 1961, ది రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ఎలక్టోర్స్‌ రూరల్స్‌ 1960లను సవరించాల్సి ఉందని ఈసీ పేర్కొంది. ఈ పరికరం దేశంలో ఎక్కడి నుంచైనా, ఎవరైనా తమ నియోజకవర్గానికి ఓటు వేయడానికి వీలు కల్పిస్తుంది. 

2019 సార్వత్రిక ఎనిుకల్లో 67.4 శాతం పోలింగ్‌ నమోదైంది. 30 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం ఆందోళనకరమని ఎన్నికల సంఘం భావిస్తోంది.   ఓటరు తన కొత్త నివాస ప్రాంతంలో ఓటు నమోదు చేసుకోకపోవడానికి అనేక కారణాలునాుయి. దీంతో చాలామంది ఎనిుకల్లో ఓటు వేయలేకపోతునాురు.  దేశంలోనే ఇతర రాష్ట్రాలకువలస వెళ్లినవారు.. ప్రయాణాలు చేయలేక  ఓటు వేయలేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. విద్య, ఉద్యోగం, పెళ్లి ఇలా అనేక కారణాలతో చాలామంది స్వస్థలాలను వదిలి వెళ్తునాురు. దేశంలో దాదాపు 85 శాతం మంది ఇలాంటి వారేనని అంచనా. 

ఇలా వలస వెళ్లినవారు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకే ఈ రిమోట్‌ ఓటింగ్‌పై దృష్టి పెట్టామని ఎన్నికల సంఘం చెబుతోంది.  వలస వెళ్తును వాళ్లలో 85 శాతం మంది సొంత రాష్ట్రంలోనే ఉంటున్నారు. ఇలాంటి వారికి సులభంగా ఓటు వేసే అవకాశం కల్పించే ఉద్దేశంతో ఇసి రిమోట్‌ ఇవిఎంలను తీసుకొస్తోంది. దేశంలో వలసలకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. తాజాగా అభివృద్ధి చేసిన రిమోట్‌ ఇవిఎం.. ఒక్క దాంట్లోనే 72 నియోజకవర్గాలకు సంబంధించి ఓటు వేయొచ్చని ఈసీ చెబుతోంది. జనవరి 16వ తేదీన రాజకీయ పార్టీలతో సమావేశం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

రాజకీయాలంటే డైలాగులు, డ్రోన్‌ షాట్‌లు, డ్రామాలు కాదు - సీఎం జగన్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB

వీడియోలు

Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
Spirit Release Date: ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
NEET PG 2025 Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
Embed widget