అన్వేషించండి

Delhi HC Summons BBC: బీబీసీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు, పరువు నష్టం దావా కేసులో నోటీసులు

Delhi HC Summons BBC: పరువు నష్టం దావా కేసులో బీబీసీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది.

Delhi HC Summons BBC: 

డాక్యుమెంటరీ వివాదంలో..

ఢిల్లీ హైకోర్టు BBCకి సమన్లు జారీ చేసింది. పరువు నష్టం దావా కేసులో ఈ నోటీసులు ఇచ్చింది. గుజరాత్‌కు చెందిన Justice On Trial NGO ఈ పిటిషన్ వేసింది. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా గుజరాత్‌ అల్లర్లపై డాక్యుమెంటరీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుని ఆశ్రయించింది. అంతే కాదు. భారత దేశ పరువుని దిగజార్చాలని చూసిందంటూ పిటిషన్‌లో పేర్కొంది. పిటిషనర్‌లు చెప్పినట్టుగానే ఆ డాక్యుమెంటరీ ప్రధాని పరువుకి భంగం కలిగించిందని తేల్చి చెప్పింది న్యాయస్థానం. ఈ మేరకు BBCకి నోటీసులిచ్చింది. 

"బీబీసీ డాక్యుమెంటరీ ప్రధాని పరువుకి భంగం కలిగించేలా ఉండడమే కాదు. భారత దేశ ప్రతిష్ఠకూ మచ్చ తెచ్చే విధంగా ఉంది. అన్ని విధాలుగా విచారించి బీబీసీకి నోటీసులు పంపుతున్నాం"

- ఢిల్లీ హైకోర్టు 

కించపరిచారంటూ వాదన..

ఎన్‌జీవో తరపున వాదించిన సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ డాక్యుమెంటరీ దేశ న్యాయవ్యవస్థనీ కించపరిచిందని మండి పడ్డారు. ఈ నెల 3వ తేదీన ఢిల్లీ ట్రయల్ కోర్టు బీబీసీతో పాటు వికీమీడియా, ఇంటర్నెట్ ఆర్కీవ్‌ సంస్థలకూ నోటీసులు జారీ చేసింది. ఓ బీజేపీ నేత వేసిన పిటిషన్ ఆధారంగా...విచారించిన ట్రయల్ కోర్టు ఆయా సంస్థలకు సమన్లు జారీ చేసింది. "బీబీసీ డాక్యుమెంటరీ బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ లాంటి ప్రముఖ సంస్థలను కించపరిచింది" అని పిటిషన్‌లో ప్రస్తావించారు ఆ బీజేపీ నేత. ప్రభుత్వం దీనిపై బ్యాన్ విధించినా...వికీపీడియాలో ఇంకా లింక్స్ కనిపిస్తున్నాయని, ఇంటర్నెట్ ఆర్కీవ్స్‌లోనూ వీడియోలు కనిపిస్తున్నాయని చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget