అన్వేషించండి

Viral Video: నిరసనకారులపై లాఠీఛార్జ్, పనిలో పనిగా పైఅధికారికీ లాఠీ దెబ్బ వేసిన పోలీస్ - వీడియో

Bharat Bandh: భారత్ బంద్‌లో భాగంగా నిరసనల్లో పాల్గొన్న వాళ్లపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలోనే ఓ పోలీస్ పొరపాటున పైఅధికారికీ లాఠీ దెబ్బ రుచి చూపించాడు.

Viral News in Telugu: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా ఇవాళ (ఆగస్టు 21) భారత్ బంద్‌కి పిలుపునిచ్చాయి పలు సంఘాలు. Reservation Bachao Sangharsh Samiti ఆధ్వర్యంలో ఈ బంద్ జరుగుతోంది. ఈ నిరసనల్లో భాగంగా బిహార్, ఝార్ఖండ్‌, యూపీ, రాజస్థాన్‌లో పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీగా మొహరించి నిరసనకారులను చెదరగొడుతున్నారు. లాఠీఛార్జీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పట్నాలో ఓ పోలీస్ ఆఫీసర్‌ చేసిన పని సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. నిరసనకారులపై లాఠీఛార్జ్ చేస్తూ పొరపాటున ఓ అధికారికీ ఓ దెబ్బ వేశాడు. ఆ వెంటనే పొరపాటు గ్రహించి సారీ సర్ సారీ సర్ అని బతిమాలాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పట్నాలోని దాక్ బంగ్లా వద్ద ఈ ఘటన జరిగింది. 

భారత్ బంద్‌కి మద్దతునిస్తూ పట్నాలో నిరసనలు చేపట్టారు. బిహార్‌తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు కొనసాగాయి. రోడ్లపై బైఠాయించడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని చోట్ల రైల్వే ట్రాక్‌లపైనా ధర్నా చేశారు నిరసనకారులు. దర్బంగా రైల్వే స్టేషన్‌ వద్ద దర్బంగా-న్యూ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ని అడ్డుకున్నారు. భీమ్ ఆర్మీ సభ్యులు బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు. ట్రైన్ ఇంజిన్‌పైకి ఎక్కి నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకించారు. ఇదంతా కుట్ర అని మండిపడ్డారు. ఇక పట్నాలో స్కూల్స్‌ బంద్ చేశారు. బస్‌ సర్వీస్‌లు నిలిచిపోయాయి. ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడింది. 

Also Read: Bharat Bandh: ఇవాళ భారత్ బంద్‌ ఎందుకు చేస్తున్నారో తెలుసా? ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా ఎఫెక్ట్!

టాప్ హెడ్ లైన్స్

Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget