అన్వేషించండి

Delhi Excise Policy Case: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కి ఊరట, బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Delhi Excise Policy: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Delhi Excise Policy Case: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి ఊరట లభించింది. ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు రూ.15 వేల బాండ్‌ ఇవ్వాలని ఆదేశించింది. సమన్లు జారీ చేసినప్పటికీ కేజ్రీవాల్ సరిగా స్పందించలేదని ఈడీ తీవ్ర అసనహం వ్యక్తం చేసింది. దీంతో పాటు రూ.లక్ష సెక్యూరిటీ బాండ్‌ కూడా ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఈడీ సమన్ల కేసులో ఈ తీర్పునిచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ విచారణలో భాగంగా ఈడీ సంస్థ కేజ్రీవాల్‌కు చాలా సార్లు సమన్లు జారీ చేసింది. అయితే..కేజ్రీవాల్ ప్రతిసారీ ఏదో ఓ కారణం చూపించి విచారణకు హాజరు కాకుండా దాటవేస్తూ వచ్చారు. ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు కూడా కేజ్రీవాల్‌కి సమన్లు జారీ చేసింది. 8 సార్లు ఈడీ పంపిన సమన్లని నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  IPCలోని సెక్షన్ 174ని కేజ్రీవాల్ ఉల్లంఘించినట్టు తేల్చి చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీన ఈ కేసు విచారణ ఉన్నప్పటికీ కేజ్రీవాల్ వ్యక్తిగతంగా వచ్చి హాజరవ్వాల్సిన అవసరం లేదు. 

ఇప్పటి వరకూ ఏం జరిగింది..?

ఇప్పటి వరకూ అరవింద్ కేజ్రీవాల్‌కి లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ 8 సార్లు సమన్లు జారీ చేసింది. వీటన్నింటినీ ఆయన తిరస్కరించారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన గత నెలలో ఈడీ కోర్టులో కంప్లెయింట్ ఇచ్చింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు..ఫిబ్రవరి 17న విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్‌ని ఆదేశించింది. కానీ...సరిగ్గా అదే సమయంలో ఆయన అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించారు. అందుకే విచారణకు హాజరు కాలేనని వెల్లడించారు. కోర్టు అంగీకరించినప్పటికీ ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. మార్చి 4వ తేదీన హాజరు కావాలని తేల్చి చెప్పింది. కానీ...మార్చి 12 తరవాతే తాను విచారణకు సహకరిస్తానని, అది కూడా వర్చువల్‌గా హాజరవుతానని చెప్పారు కేజ్రీవాల్. ఫలితంగా మరోసారి కోర్టుని ఆశ్రయించింది ఈడీ. మార్చి 16న వ్యక్తిగతంగా వచ్చి విచారణకు హాజరు కావాలన్న ఆదేశాలను కేజ్రీవాల్ పాటించారు. ఈడీ సమన్ల కేసులను ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారించిన కోర్టు...రెండు కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేసింది. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan vs Jagadish Reddy: చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
Advertisement

వీడియోలు

Hong kong Apartments Fire Updates | 60ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిప్రమాదం | ABP Desam
Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan vs Jagadish Reddy: చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
Sri charani: మహిళల ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
మహిళల ఐపీఎల్‌ వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
Kalvakuntla Kavitha: ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
Shiva Jyothi : శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
2019 Group 2 Issue: గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
Embed widget