By: ABP Desam | Updated at : 01 Nov 2021 03:36 PM (IST)
Edited By: Murali Krishna
కేంద్రానికి టికాయత్ అల్టిమేటం
నూతన సాగు చట్టాలపై పోరాటం చేస్తోన్న రైతులు తాజాగా కేంద్రానికి అల్టీమేటం జారీ చేశారు. నవంబర్ 26లోపు ఈ మూడు సాగు చట్టాలను రద్దు చేయకపోతే తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ స్పష్టం చేశారు.
ఒక వేళ ఈ డెడ్లైన్ లోపు మూడు సాగు చట్టాలను ప్రభుత్వం రద్దు చేయకపోతే నవంబర్ 27 నుంచి దిల్లీ సరిహద్దుల వైపు రైతులు కదం తొక్కుతారని టికాయత్ అన్నారు. దిల్లీ పోలీసులు పీకేసిన టెంట్లను మళ్లీ రైతులు ఏర్పాటు చేస్తారని హెచ్చరించారు.
केंद्र सरकार को 26 नवंबर तक का समय है, उसके बाद 27 नवंबर से किसान गांवों से ट्रैक्टरों से दिल्ली के चारों तरफ आंदोलन स्थलों पर बॉर्डर पर पहुंचेगा और पक्की किलेबंदी के साथ आंदोलन और आन्दोलन स्थल पर तंबूओं को मजबूत करेगा।#FarmersProtest
— Rakesh Tikait (@RakeshTikaitBKU) November 1, 2021
గత ఏడాది నవంబర్ నుంచి పంజాబ్, హరియాణా, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల రైతులు కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నారు. ఈ చట్టాల వల్ల వ్యవసాయం, తమ భూములు కార్పొరేట్ల చేతిలోకి వెళ్లిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతుల భయాలను కేంద్రం తోసిపుచ్చింది. రైతులతో ఇప్పటికే పలు దఫాల చర్చలు సాగినప్పటికీ అవన్నీ విఫలమయ్యాయి.
Also Read: UP Election 2022: అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం!
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12,514 కేసులు, 251 మరణాలు
Also Read: Congress Manifesto: యూపీ ఎన్నికల్లో మహిళా ఓటర్లపై కాంగ్రెస్ గురి.. వారి కోసం ప్రత్యేక మేనిఫెస్టో!
Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?
Also read: CPR అంటే ఏమిటి? గుండె పోటు వచ్చిన వ్యక్తికి ప్రాణం పోస్తుందా? CPR ఎలా చేయాలి?
Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు
Mallikarjun Kharge: 'బీజేపీది నకిలీ జాతీయవాదం', సాయుధ బలగాల పింఛన్ నిబంధనలపై ఖర్గే విమర్శలు
రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్లో జేఎన్టీయూ అనంతపురం సత్తా
Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే
Manipur CM: 'త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి, విద్యార్థులను చంపిన వారిని పట్టుకుంటాం'
NBE Jobs: నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్లో 48 ఖాళీలు
Vasireddy Padma : ఆ టీడీపీ నేతను అరెస్ట్ చేయండి - డీజీపీకి వాసిరెడ్డి పద్మ లేఖ !
Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్ను నా రూమ్కు పిలిచి నిద్రపోయా
బీజేపీ వైఖరి నచ్చకే NDA నుంచి బయటకు వచ్చేశాం, AIDMK నేత కీలక వ్యాఖ్యలు
Shri Lakshmi Satish Photos: RGV కంట్లో పడిన బ్యూటిఫుల్ లేడీ ఎవరో తెలుసా!
/body>