అన్వేషించండి

EAPCET 2021 Toppers: ఈఏపీసెట్ ఫలితాల్లో అబ్బాయిల హవా.. టాప్ 10 ర్యాంకులు వారికే..

ఈఏపీసెట్ 2021 ఫలితాల్లో అబ్బాయిలు దుమ్ములేపారు. టాప్ 10 ర్యాంకులను కైవసం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈఏపీసెట్‌ - 2021  పరీక్షల ఫలితాలు కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈఏపీసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈఏపీసెట్ ఫలితాల్లో అబ్బాయిలు దుమ్ములేపారు. టాప్ 10 ర్యాంకులను కైవసం చేసుకున్నారు. 3, 4 ర్యాంకుల వారికి ఒకే మార్కులు వచ్చాయి. దీంతో ఇద్దరికీ కలిపి ర్యాంకులను కేటాయించారు. మొత్తం 1,06,090 మంది బాలురు దరఖాస్తు చేసుకోగా.. 1.7 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 79,221 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల విషయానికి వస్తే.. 70488 మంది రిజిస్టర్ చేసుకోగా.. 66453 మంది హాజరయ్యారు. 54,984 మంది క్వాలిఫై అయ్యారు. 

అనంతపురం జిల్లా పరిగి మండలం సేవామందిరానికి చెందిన శ్రీ నిఖిల్ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగపు పరీక్షలో మొదటి ర్యాంకు సాధించాడు. నిఖిల్ తండ్రి వెంకటేశ్వరరావు సేవా మందిరం సమీపంలోని అంధుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 

EAPCET 2021 Toppers: ఈఏపీసెట్ ఫలితాల్లో అబ్బాయిల హవా.. టాప్ 10 ర్యాంకులు వారికే..

టాప్ 10 ర్యాంకర్ల వివరాలు .. 
1. కోయి శ్రీ నిఖిల్ (అనంతపురం) 
2. వరదా మహంత్ నాయుడు (శ్రీకాకుళం)
3, 4. దుగ్గినేని వెంకట ఫణీశ్ (రాజంపేట, కడప జిల్లా), సవరం దివాకర సాయి (విజయనగరం)  
5. నెల్లూరు మౌర్యా రెడ్డి (ఆత్మకూరు)
6. కాకనూరు శశాంక్ రెడ్డి (గిద్దలూరు)
7. విధాతన ప్రణయ్ (విజయనగరం జిల్లా)
8. సూరవరపు హర్ష వర్మ (విజయవాడ) 
9. సత్తి కార్తికేయ (పాలకొల్లు)
10. ఓరుగంటి తేజో నివాస్ (తిరుపతి)

ఎంసెట్ పేరు ఎందుకు మార్చామంటే?
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 1000 మంది అదనంగా ఉత్తీర్ణత సాధించారని మంత్రి సురేష్ తెలిపారు. రేపటి (సెప్టెంబర్ 9) నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాలకు నీట్ పరీక్ష నిర్వహిస్తున్నందున ఎంసెట్‌లో (EAMCET) M అనే అక్షరాన్ని తొలగించామని మంత్రి చెప్పారు. ఫార్మసీ ప్రవేశాలకు ఈ ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహిస్తున్న కారణంగా M స్థానంలో P అక్షరాన్ని చేర్చి ఈఏపీసెట్‌గా (EAPCET) మార్చినట్లు వివరించారు.

ఐదుగురికి కోవిడ్ పాజిటివ్.. 
కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ ఈఏపీసెట్ 2021 పరీక్షలను నిర్వహించామని మంత్రి ఆదిమూలపు వెల్లడించారు. ఐదుగురు విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిన్నటితో (సెప్టెంబర్ 7) పూర్తయిన నేపథ్యంలో ఫలితాలకు ఇంకొన్ని రోజుల సమయం పడుతుందని తెలిపారు. ఈ ఫలితాలను ఈ నెల 14న విడుదల చేస్తామని పేర్కొన్నారు.  

Also Read: EAPCET Results 2021: ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. ఈ లింక్ క్లిక్ చేసి రిజల్ట్ చెక్ చేసుకోండి..

Also Read: Career Guidance: 2021లో డిమాండ్ ఉన్న 5 కోర్సులు ఇవే.. వీటిలో మీకేం కావాలో ఎంచుకోండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

తక్కువ ధరలో టాటా హారియర్ ఈవీ AWD వేరియంట్: ఫియర్ లెస్+ QWD 75 లాంచ్, ఫీచర్లు ఇవే!
తక్కువ ధరలో టాటా హారియర్ ఈవీ AWD వేరియంట్: ఫియర్ లెస్+ QWD 75 లాంచ్, ఫీచర్లు ఇవే!
Automatic Climate Control: ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అంటే ఏంటీ? ఈ ఫీచర్‌‌తో 10 లక్షల లోపు బెస్ట్ కార్లు ఇవే
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అంటే ఏంటీ? ఈ ఫీచర్‌‌తో 10 లక్షల లోపు బెస్ట్ కార్లు ఇవే
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
AP Ration Shops: ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget