అన్వేషించండి

Kabul Airport: వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటాం...తరలింపు ఆగదు... కాబూల్ దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

కాబూల్ విమానాశ్రయం వద్ద ఐసిస్ ఉగ్రమూకలు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో 72 మంది మృతి చెందారు. ఈ దాడులకు పాల్పడిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని జో బైడెన్ స్పష్టం చేశారు.

తాలిబన్ల పరమైన అఫ్గానిస్థాన్‌ లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. అఫ్గాన్ రాజధాని కాబూల్‌ లో ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడులకు పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ప్రకటించింది. ఉగ్రవాదులు కాబూల్ హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం గురువారం సాయంత్రం జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో 72 మంది మరణించినట్లు తాలిబన్లు ప్రకటించారు. 

ముందే హెచ్చరికలు

ఈ దాడుల్లో తమ మెరీన్‌ కమాండోలు 11 మంది, ఒక నేవీ వైద్యుడు చనిపోయినట్లు అమెరికా ధ్రువీకరించింది. ఈ దాడుల్లో 143 మంది తీవ్రంగా గాయపడినట్టు అఫ్గాన్‌, అమెరికా అధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్లోనూ అమెరికా సైనిక సిబ్బంది 12 మంది ఉన్నారని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలిపారు. కాబూల్‌ విమానాశ్రయం వద్ద ఐసిస్‌ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కొద్ది గంటల ముందే బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియాలు హెచ్చరించాయి. అఫ్గాన్‌ నుంచి బయటపడేందుకు కాబూల్ విమానాశ్రయం వద్ద భారీ సంఖ్యలో ప్రజలు ఉండడంతో ఉగ్రవాదులు వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులను తాలిబన్లు ఖండించారు. 

Also Read: India on Covid Vaccination: దేశంలో 50 శాతం మందికి ఫస్ట్ డోస్ టీకా.. కేంద్ర మంత్రి వెల్లడి

ప్రతీకారం తీర్చుకుంటాం

కాబూల్‌ జంట పేలుళ్ల ఘటనను అమెరికా తీవ్రంగా పరిగణించింది. ఈ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను వెంటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు. పేలుళ్లలో మృతి చెందిన అమెరికా సైనికులను హీరోలుగా బైడెన్ అభివర్ణించారు. ఈ దాడుల్లో  మృతి చెందిన వారికి సంఘీభావంగా కొద్దిసేపు మౌనం పాటించారు. ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు అమెరికా సైనికులు తమ ప్రాణాలు పణంగా పెట్టారని బైడెన్ కీర్తించారు.  కాబూల్‌ నుంచి భద్రతా దళాల తరలింపు ప్రక్రియ ఆగదని స్పష్టం చేశారు. 

 

Also Read: Gold-Silver Price: బంగారం కొనాలా? తగ్గిన పసిడి, వెండి ధరలు.. నేడు మీ నగరంలో ఇలా..

ఐరాస, భారత్ ఖండన

కాబూల్ ఆత్మాహుతి దాడులను నాటో, ఐరాస ఖండించాయి. నాటో చీఫ్‌ జెన్స్‌ స్టోటెన్‌బర్గ్‌, ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌లు ఈ దాడులను ఖండించారు. అఫ్గాన్‌లో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ అన్నారు. అమెరికా, మిత్ర దేశాలతో కలిసి కాబూల్‌ విమానాశ్రయం నుంచి ఫ్రాన్స్ పౌరులను త్వరగా తరలిస్తామన్నారు. కాబూల్‌ ఉగ్రదాడులను భారత్‌ తీవ్రంగా ఖండించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది.  ఉగ్రవాదంపై ప్రపంచం ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని తాజా పేలుళ్లు చాటుతున్నాయని పేర్కొంది.

Also Read: Explosion Outside Kabul airport: కాబూల్‌లో జంట పేలుళ్లు.. 72 మంది మృతి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget