అన్వేషించండి

Papaya Leaves: బొప్పాయి ఆకులు రక్తంలోని ప్లేట్స్‌లెట్స్ సంఖ్యను ఎలా పెంచుతాయి?

బొప్పాయి ఆకులు తినడం వల్ల రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుందని చెబుతారు.

వర్షాకాలం వచ్చిందంటే జ్వరాల సీజన్ వచ్చినట్టే. రుతుపవనాలతో పాటు డెంగ్యూ జ్వరం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతూ ఉంటుంది. డెంగ్యూ బారిన పడితే చాలా జాగ్రత్తగా ఉండాలి. త్వరగా ఈ బాక్టీరియా రక్తంలోని ప్లేట్లెట్లను నాశనం చేస్తుంది. ప్లేట్‌లెట్ల సంఖ్య కొన్ని గంటల్లోనే తగ్గిపోతూ ఉంటుంది. ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గిపోతే చాలా ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి.  అయితే రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడానికి బొప్పాయి ఆకుల రసం సాయపడతాయని అంటారు. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.

బొప్పాయి ఒక ఉష్ణ మండల పండు. నిజానికి ఇది అన్ని కాలాల్లోనే పండుతుంది. వేసవి కాలంలో అధికంగా పండుతుంది. అయితే దీనిలో ఎన్నో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి కంటెంట్ కూడా అధికమే. అందుకే బొప్పాయి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే డెంగ్యూ వ్యాధిని సమర్థంగా ఎదుర్కొనే సామర్ధ్యాన్ని కూడా శరీరానికి ఇస్తుంది. బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని వల్లే జ్వరం వంటి సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఇక బొప్పాయి ఆకులలో బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. డెంగ్యూ బారిన పడినప్పుడు ఆకుల రసాన్ని తీసి తాగాలి. ఇదే ప్లేట్‌లెట్ల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇతర ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ను కూడా ఎదుర్కోవడంలో ఇది సహాయపడుతుంది. డెంగ్యూ రావడం వల్ల ప్లేట్‌లెట్స్ సంఖ్య పదివేల కంటే తక్కువగా సంఖ్యకు పడిపోతాయి. అలాంటి సమయంలో బొప్పాయి ఆకులు ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతున్నారు వైద్యులు.

అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించాయి. అయితే ఆ అధ్యయనాలు బొప్పాయి ఆకుల్లోని రసానికి, ప్లేట్ లెట్ల సంఖ్య పెరగడానికి మధ్య ఉన్న స్పష్టమైన సంబంధాన్ని మాత్రం కనుగొనలేకపోయాయి. వివిధ దేశాల్లో చేసిన తొమ్మిది అధ్యయనాలు బొప్పాయి ఆకులను తినడం వల్ల,వాటి ఆకుల రసాన్ని తాగడం వల్ల ఉపయోగం ఉంటుందని చెబుతున్నాయి. బొప్పాయి ఆకుల రసం తాగడం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ఇది ఇనుము లోపాన్ని తగ్గిస్తుంది. అందుకే ఇనుము లోపం ఉన్న వారు కచ్చితంగా బొప్పాయి ఆకుల రసాన్ని తాగాలి.  బొప్పాయి పండు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. 

Also read: వారిద్దరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా, ఆయనతో కలిసి ఉండలేకపోతున్నా

Also read: ఆ రాష్ట్రంలో పెరుగుతున్న ర్యాట్ ఫీవర్ కేసులు, ఈ జ్వరం ఎవరికైనా రావచ్చు - లక్షణాలు ఇవే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
At Home Event: తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
Hyderabad News: హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
Dharmavaram: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna on Padmabhushan | పద్మభూషణ్ పురస్కారంపై నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ | ABP DesamBobbili Battle Completes 268 Years | బొబ్బిలి యుద్ధం ఆనవాళ్లు నేటికీ పదిలం | ABP DesamGuntakal Railway Track Incident | రైల్వే ట్రాక్ చిక్కుపడిపోయిన ఆర్టీసీ బస్సు | ABP DesamJr NTR Kalyan Ram Tweet NBK Padma Bhushan | బాలకృష్ణకు పద్మభూషణ్ రావటంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంతోషం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
At Home Event: తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
Hyderabad News: హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
Dharmavaram: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
Mahakumbh 2025 : మహా కుంభమేళా స్పెషల్ మౌని అమావాస్య - 10 కోట్ల మంది వస్తారని అంచనా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?
మహా కుంభమేళా స్పెషల్ మౌని అమావాస్య - 10 కోట్ల మంది వస్తారని అంచనా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?
Kandula Durgesh: ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచేది లేదు... కొత్త పాలసీ తీసుకొస్తున్నాం: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచేది లేదు... కొత్త పాలసీ తీసుకొస్తున్నాం: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
Aus Open Champ Sinner: సిన్నర్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్ - రెండో ఏడాది విజేతగా నిలిచిన ఇటాలియన్, జ్వెరెవ్‌కు మళ్లీ నిరాశ
సిన్నర్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్ - రెండో ఏడాది విజేతగా నిలిచిన ఇటాలియన్, జ్వెరెవ్‌కు మళ్లీ నిరాశ
Crime News: నడిరోడ్డుపై మహిళను జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు - విశాఖలో దారుణం
నడిరోడ్డుపై మహిళను జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు - విశాఖలో దారుణం
Embed widget