అన్వేషించండి

Ayurvedam: మానసిక ఆందోళనను తగ్గించే ఉత్తమ ఆయుర్వేద ఔషధాలు ఇవిగో

మానసిక ఆందోళన బాధపడే వారికి ఆయుర్వేదం ఉత్తమ ఔషధాలను సూచిస్తోంది.

యాంగ్జయిటీ... ఇదే తెలుగులో ఆందోళన. ఏం జరుగుతుందోనని కంగారు, పొట్టలో గాభరా, గుండెలో దడ... యాంగ్జయిటీ ఇలాగే మొదలై ముదిరిపోయాక మనిషిని నిద్రపోనివ్వదు, తిననివ్వదు. దీని బారిన పడిన వారు బయటికి సాధారణంగా కనిపిస్తున్నప్పటకీ లోపల్లోపల తీవ్ర ఒత్తిడికి గురవుతారు. అలా వదిలేస్తే ఇతర అనారోగ్యాల బారిన త్వరగా పడతారు. కొంతమంది డిప్రెషన్ బారిన పడి ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. అందుకే యాంగ్జయిటీని చిన్న సమస్యగా తీసి పడేయకూడదు. అల్లోపతి మందులు వాడడం ఇష్టం  లేని వారు ఆ సమస్యకు ఆయుర్వేదం మందులు వాడవచ్చు. ఇవి వెంటనే ప్రభావం చూపకపోయినా దీర్ఘకాలంలో మంచి ప్రభావమే చూపిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం ఆందోళన సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు ఈ మందులను వాడితే మంచిది.

ఇవి ఉత్తమం...
అశ్వగంధకు ఆయుర్వేదంలో ఉత్తమ స్థానం ఉంది. ఆందోళనకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. అశ్వగంధ పొడిని పాలలో లేదా స్పూను నెయ్యి, తేనే, లేదా చక్కెర వంటి వాటితో కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అశ్వగంధను పావు స్పూను నుంచి అరస్పూను వరకు రోజుకు తినవచ్చు. అలాగే బ్రాహ్మి కూడా బాగా పనిచేస్తుంది.  ఇది ఒత్తిడి కలిగించే హార్మోనును తగ్గిస్తుంది. మెదడకు చురుకుదనాన్ని అందిస్తుంది.పిల్లలకు బ్రాహ్మిన పెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. ఇవే కాదు ఉసిరి, మండూక పర్ణి, యష్టి మధు, జటామంసి వంటి మూలికలు కూడా ఆందోళనను తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. ఈ మందుల వల్ల నిద్రలేమి సమస్యలు కూడా తగ్గుతాయి. 

యాంగ్జయిటీతో బాధపడుతున్న వారు తలకు ఎప్పటికప్పుడు నూనెను మర్ధనా చేసుకోవాలి. పొడిగా వదిలేయకూడదు. లేనిపోని ఆలోచనలు రాకుండా ధ్యానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆయుర్వేదం మందులు స్వీకరిస్తూనే ధ్యానం చేయాలి. 

ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. మానసిక ఆందోళనతో బాధపడుతున్న వారు స్పైసీ ఆహారం జోలికి పోకూడదు. సాత్వికాహారాన్ని స్వీకరించాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. ఆకుకూరలు అధికంగా తినాలి. అన్నింట్లోనూ కారం తగ్గించాలి. ఉప్పు, కారం అధికంగా వేసుకుని తినడం వల్ల యాంగ్జయిటీ లక్షణాలు ఇంకా పెరుగుతాయి. ఆయుర్వేదం మందులు వాడడం వల్ల మనసు, శరీరం రెండూ ప్రశాంతంగా ఉంటాయి. ఈ మందులు రెండింటిపైనా ప్రభావం చూపిస్తాయి. 

Also read: సమంతకు వచ్చిన ఆ వ్యాధి అంత భయంకరమైనదా? ఇది వచ్చాక ఎన్నాళ్లు బతికే అవకాశం ఉంది?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget