అన్వేషించండి

Budget Travel in India : 10,000 బడ్జెట్‌లో ఇండియాలో టాప్ టూరిస్ట్ ప్లేస్‌లు.. తక్కువ ఖర్చుతో చూసేయండి

Affordable Travel in India : ఇండియాలో 10వేలలోపు వెళ్లగలిగే బెస్ట్ డెస్టినేషన్స్ కొన్ని ఉన్నాయి. తక్కువ ఖర్చుతో చూడగలిగే ప్రదేశాలు ఏంటి? ఎలా ప్లాన్ చేసుకుంటే తక్కువ ఖర్చు చేయవచ్చో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Best Destinations in India : భారతదేశంలో ప్రయాణించడానికి ఎక్కువ డబ్బులు అవసరం లేదు. తెలివిగా ప్లాన్ చేస్తే చాలు. దేశంలోని అత్యంత పేరుపొందిన గమ్యస్థానాలను 10,000 బడ్జెట్‌లో సౌకర్యవంతంగా చూసేయవచ్చు. రాజ నగరాలు, తీరప్రాంతాల నుంచి వారసత్వ శిధిలాలు, పర్వతాలకు వెళ్లడం వరకు బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెల్ చేయవచ్చు. ఎక్కువ ఖర్చు చేయనవసరంలేని ప్రయాణం కోసం ఇండియాలో ఏయే ప్రదేశాలకు వెళ్లొచ్చో చూసేద్దాం.

జైపూర్

(చిత్రం సోర్స్: Twitter/@INDHKY)
(చిత్రం సోర్స్: Twitter/@INDHKY)

జైపూర్ మీకు సినిమాటిక్ ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. బడ్జెట్ ప్రయాణికులకు సరైన ఎంపిక. రోజువారీ ఖర్చులు సగటున 1,200 నుంచి 1,500 మధ్య ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు లేకుండా చరిత్ర, సంస్కృతి , ఆహారాన్ని ఆస్వాదించడానికి పింక్ సిటీకి వెళ్లవచ్చు. ఇక్కడ హాస్టల్స్ రాత్రికి 400 నుంచి ప్రారంభమవుతాయి. బడ్జెట్ హోటల్స్ 700 నుంచి 1,200 మధ్య ఉంటాయి. కచోరీలు, మిర్చి వడలు, లస్సీ వంటి స్థానిక వంటకాలు 100 లోపు లభిస్తాయి. ఆటో-రిక్షాలు, స్థానిక బస్సులు, నడవడానికి వీలున్న ప్రదేశాలు ఎంచుకోవచ్చు.

పాండిచ్చేరి

(చిత్రం సోర్స్: Twitter/@gostopsofficial)
(చిత్రం సోర్స్: Twitter/@gostopsofficial)

కరెక్ట్​గా ప్లాన్ చేస్తే బడ్జెట్‌లో వెళ్లేందుకు పాండిచ్చేరి అనువైనది. బస్సులు లేదా రైళ్ల వంటి ఆర్థిక రవాణా ఎంపికలను ఎంచుకోవాలి. అలాగే ముందుగానే బుక్ చేసుకోవడం వల్ల ఖర్చులు తగ్గుతాయి. వైట్ టౌన్, అరబిందో ఆశ్రమం చుట్టూ డార్మ్ బెడ్‌లు 400 నుంచి 600 మధ్య అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్ రూమ్‌లు 900 నుంచి 1,500 వరకు ఉంటాయి. నడవడం లేదా సైకిల్ లేదా ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకుంటే ట్రావెల్ ఖర్చులు తగ్గుతాయి. ఇది మొత్తం అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. స్థానిక రెస్టారెంట్లు, బేకరీలు, కేఫ్‌ల్లో తింటే రోజుకు 300 నుంచి 500 లోపు రుచికరమైన భోజనం పొందవచ్చు. రాక్ బీచ్‌లో సూర్యోదయం, ప్రొమెనేడ్‌లో నడక, ఫ్రెంచ్ క్వార్టర్‌ను చూడటం మాత్రం మరచిపోవద్దు.

హంపి

(చిత్రం సోర్స్: Twitter/@RHolidays2275)
(చిత్రం సోర్స్: Twitter/@RHolidays2275)

అధిక ఖర్చులు లేకుండా మంచి ప్రయాణ అనుభవాన్ని పొందాలంటే హంపి వెళ్లొచ్చు. బడ్జెట్ ప్రయాణికులు హంపి బజార్, సమీప గ్రామాల చుట్టూ ఉన్న గెస్ట్‌హౌస్‌లలో రాత్రికి 600 నుంచి 1,000 వరకు వసతిని పొందవచ్చు. హంపిని ప్రత్యేకంగా ఆకర్షణీయంగా మార్చేది ఏమిటంటే దాని వేగం. రద్దీగా ఉండే పర్యాటక కేంద్రాల మాదిరిగా కాకుండా.. ఇది మిమ్మల్ని నెమ్మదిగా అన్వేషించడానికి ఆహ్వానిస్తుంది. అరటి తోటల్లో సైకిల్ తొక్కడం, సూర్యాస్తమయ దృశ్యాల కోసం కొండలను ఎక్కడం లేదా తుంగభద్ర నది ఒడ్డున కూర్చోవడం వంటివి బెస్ట్ ఎక్స్​పీరియన్స్ ఇస్తాయి. ఈ అనుభవాలలో చాలా వరకు ఉచితంగా పొందవచ్చు. మొత్తం ఖర్చు రోజుకు 800 నుంచి 1,500 మధ్య ఉంటుంది. విరూపాక్ష దేవాలయం నుంచి విట్టల దేవాలయం వరకు, ఆర్థిక ఒత్తిడి లేకుండా సాంస్కృతిక లోతును అందిస్తుంది. 

చిరపుంజి

(చిత్రం సోర్స్: Twitter/@thepainterflynn)
(చిత్రం సోర్స్: Twitter/@thepainterflynn)

చిరపుండి అద్భుతమైన సహజ సౌందర్యంతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ జలపాతాలు, గుహలు, పచ్చని ప్రకృతి బడ్జెట్ ఫ్రెండ్లీ అనుభవాన్ని ఇస్తాయి. ఇక్కడ మూడు రోజుల పర్యటనను జాగ్రత్తగా ప్లాన్ చేస్తే 7,000 నుంచి 9,000 వరకు సౌకర్యవంతంగా సరిపోతుంది. హోమ్‌స్టేలు, గెస్ట్‌హౌస్‌లలో వసతి రాత్రికి 1,200 నుంచి 2,000 మధ్య ఉంటుంది. ఇది సౌకర్యం, స్థానిక ఆతిథ్యాన్ని అందిస్తుంది. షేర్డ్ టాక్సీలు, స్థానిక బస్సులను ఎంచుకోవడం ద్వారా రవాణా ఖర్చులను తగ్గించవచ్చు. స్థానిక రెస్టారెంట్లలో ఫుడ్స్ ట్రై చేయవచ్చు.

మనాలి

(చిత్రం సోర్స్: Twitter/@nagarkoti)
(చిత్రం సోర్స్: Twitter/@nagarkoti)

మనాలి భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కొండ గమ్యస్థానాలలో ఒకటి. సరైన విధానంతో ప్లాన్ చేస్తే ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఢిల్లీ నుంచి రాత్రి బస్సులో ప్రయాణిస్తే ట్రావెల్ ఖర్చులు తగ్గించుకోవచ్చు. అలాగే రాత్రి వసతిని కూడా ఆదా చేసుకోవచ్చు. ఇది బడ్జెట్ ప్రయాణికులకు తెలివైన ఎంపిక. హాస్టల్స్, హోమ్‌స్టేలు వంటి బస ఎంపికలు తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి.1,500 నుంచి 2,000 మధ్య సౌకర్యవంతమైన గదులను తీసుకోవచ్చు. స్థానిక కేఫ్‌లు, ధాబాలను ఎంచుకోవడం ద్వారా ఆహార ఖర్చులు తగ్గుతాయి. ఓల్డ్ మనాలిని అన్వేషించడం, హిడింబా ఆలయాన్ని సందర్శించడం, బియాస్ నది ఒడ్డున విశ్రాంతి తీసుకోవడం లేదా పైన్ అడవుల గుండా నడవడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకుని ఉంటాయి. సోలాంగ్ వ్యాలీకి వెళ్లే ప్రయాణాలను కూడా షేరింగ్ ట్రావెల్ చేస్తే ఆర్థికంగా మరింత బెనిఫిట్స్ పొందవచ్చు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Budget Travel in India : 10,000 బడ్జెట్‌లో ఇండియాలో టాప్ టూరిస్ట్ ప్లేస్‌లు.. తక్కువ ఖర్చుతో చూసేయండి
10,000 బడ్జెట్‌లో ఇండియాలో టాప్ టూరిస్ట్ ప్లేస్‌లు.. తక్కువ ఖర్చుతో చూసేయండి
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Hydration Tips for Summer : సమ్మర్‌లో నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా? అయితే ప్రమాదమే.. ఎంత తాగాలంటే
సమ్మర్‌లో నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా? అయితే ప్రమాదమే.. ఎంత తాగాలంటే
Fatty Liver : కాలేయంలో కొవ్వు పెరిగిందా? ఈ 5 ఫుడ్స్ వెంటనే డైట్‌లో చేర్చుకోండి.. సిర్రోసిస్ ప్రమాదం తగ్గుతుంది
కాలేయంలో కొవ్వు పెరిగిందా? ఈ 5 ఫుడ్స్ వెంటనే డైట్‌లో చేర్చుకోండి.. సిర్రోసిస్ ప్రమాదం తగ్గుతుంది
Advertisement

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
Amaravati Fire Accident: అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
Tamil Nadu Assembly Elections: టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
Janasena expansion in South: దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Embed widget