అన్వేషించండి

Drinking Water Mistakes : ఆయుర్వేదం ప్రకారం నీటిని ఆ సమయంలో తీసుకోకూడదట.. లేకుంటే ఆ సమస్యలు తప్పవు

Ayurveda Water Habits : నీరు శరీరానికి మంచిదే కానీ దానిని తాగడానికి కూడా కొన్ని నియమాలున్నాయి అంటోంది ఆయుర్వేదం. ఆ సమయంలో తాగితే కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవట. అవేంటంటే.. 

Wrong Time to Drink Water : శరీరానికి కావాల్సినంత నీటిని అందించడం లేదా రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీటని తాగడం మంచిదే. నీరు తాగడం ఎంత మంచిదో.. నీటిని తాగడానికి కూడా సరైన సమయం ఉండాలంటోంది ఆయుర్వేదం. కొన్ని సమయాల్లో అయితే కచ్చితంగా నీటిని తీసుకోకూడదని చెప్తున్నారు నిపుణులు. ఆయుర్వేదం ప్రకారం నీటిని తీసుకోకూడని సయమాలు ఏంటి? వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలు ఏంటో చూసేద్దాం. 

భోజనానికి ముందు.. 

భోజనం చేసే ముందు నీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపులో మంట వచ్చే అవకాశముందట. అలాగే తీసుకున్న ఆహారం లేట్​గా జీర్ణమవుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం వస్తుంది. ఒకవేళ మీకు నీటిని తాగాలనిపిస్తే.. గోరువెచ్చని నీటిని ఓ సిప్ తీసుకోవచ్చు. ఎక్కవగా తాగడం కంటే ఇది బెస్ట్. భోజనానికి కనీసం అరగంట ముందు నీటిని తాగవచ్చు.

భోజనం తర్వాత.. 

కడుపు నిండా భోజనం చేసిన తర్వాత కడుపు హెవీగా ఉన్నప్పుడు నీటిని తీసుకోకూడదట. దీనివల్ల కూడా జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. జీర్ణ సమస్యలు పెరుగుతాయి. తీసుకున్న ఆహారం టాక్సిన్స్​గా మారే అవకాశం ఉంది. మెటబాలీజం తగ్గి.. బరువు పెరుగుతారు. భోజనం చేసిన 45 నిమిషాల తర్వాత నీటిని తాగవచ్చు. 

వ్యాయామ సమయంలో..

పరుగెత్తినప్పుడు, వ్యాయామం చేసినప్పుడు చాలామంది సడెన్​గా వచ్చి.. పెద్ద పెద్ద గుటకలు వేస్తూ నీరు తాగుతారు. ఇది అస్సలు మంచిది కాదు. దీనివల్ల వాత, కఫ సమస్యలు రావొచ్చు. నొప్పి పెరుగుతుంది. జీర్ణక్రియ దెబ్బతింటుంది. మీరు ఆ సమయంలో నీటిని తాగాలనుకుంటే.. రిలాక్స్​గా కూర్చొని చిన్న మోతాదులో.. చిన్న చిన్నగా నీటిని తీసుకోవచ్చు. 

ఉదయం నిద్రలేచిన వెంటనే

రాత్రి నిద్ర తర్వాత ఉదయం చాలామంది నీటిని తాగుతారు. ఇది మంచి విషయమే కానీ.. కొందరు ఎక్కువ మోతాదులో నీటిని తాగుతారు. ఇది కిడ్నీలపై ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తుంది. కాబట్టి ఒక గ్లాసు గోరు వెచ్చని నీటితో లేదా ఇన్​ఫ్యూజ్ చేసిన నీటితో డేని ప్రారంభిచవచ్చు. 

చెమట ఎక్కువగా వస్తున్నప్పుడు.. 

సమ్మర్​లో చాలామంది ఉక్కపోస్తుందని.. చెమట ఎక్కువగా ఉందని.. చల్లని నీటిని తాగుతారు. అది మంచిది కాదని చెప్తుంది ఆయుర్వేదం. దీనివల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు అదుపు తప్పుతాయట. కఫ సమస్యలు వస్తాయట. కాబట్టి రూమ్ టెంపరేచర్ నీటిని రిలాక్స్​గా కూర్చొని తాగితే మంచిదట. 

ఎమోషనల్​గా ఉన్నప్పుడు.. 

కోపం, బాధ, భయంలో వంటి ఎమోషన్స్​లో ఉన్నప్పుడుకూడా నీటిని తాగవద్దని చెప్తున్నారు. దీనివల్ల ఎమోషన్స్​ ఇంబ్యాలెన్స్ అవ్వడమే కాకుండా.. జీర్ణ సమస్యలు పెరుగుతాయి. వాత సమస్యలు వస్తాయి. కాబట్టి.. ముందుగా ఎమోషన్స్​ని అదుపులోకి తెచ్చుకుని.. డీప్ బ్రీత్ తీసుకుని రిలాక్స్​ అయి.. నీటిని చిన్నగా తీసుకోవాలి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget