అన్వేషించండి

Tomatoes: అమ్మో టమోటాలు, ఒకప్పుడు వీటిని తినాలంటే వణికిపోయేవారు

ఇప్పుడు టమోటాలు ధర పెరిగిపోవడంతో కొంతమంది వాటిని కొనలేకపోతున్నారు.

ఏ కూర వండినా, అందులో టమాటా ముక్కలు పడాల్సిందే. ఇక బిర్యానీలు, పులావులు అయితే టమోటా కచ్చితంగా ఉండాల్సిందే. కానీ ఇప్పుడు కిలో 200 రూపాయలు దాకా చేరుకోవడంతో ఎంతోమంది టమోటాలు కొనలేని పరిస్థితి వచ్చింది. టమోటో కూర అంటే ధనవంతుల కూరగా మారిపోయింది. ఇప్పుడంటే టమోటాల కోసం విలవిలలాడిపోతున్నారు. కానీ ఒకప్పుడు వీటిని తినాలంటేనే మునిగి పోయేవారు.

టమోటాలు ఎక్కడ పుట్టాయో చెప్పడం చాలా కష్టం, కానీ చరిత్రకారులు చెబుతున్న ప్రకారం దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో వాటిని మొదటిసారి పండించారని అంటారు. చిలీ, బొలీవియా వంటి దేశాల్లోని అటవీ ప్రాంతాల్లో టమోటాలు మొదటగా పండాయని అంటారు. క్రీస్తుశకం 700లోనే టమోటోలు పండినట్టు ఆధారాలు చెబుతున్నాయి. అయితే ఆ టమోటోలు మొదట్లో చాలా చేదుగా ఉండేవని, వాటిని తినేందుకు ఎంతోమంది భయపడేవారు అని అంటారు. కాలం గడుస్తున్న కొద్దీ వీటి రుచి కూడా మారుతూ వచ్చిందని చెబుతారు. టమోటాల రుచి మారాక, ప్రపంచ నావికుడైన క్రిస్టోఫర్ కొలంబస్ ఈ టమోటోలను యూరోపియన్లకు పరిచయం చేశాడని అంటారు. అప్పటినుంచి యూరోప్‌లో కూడా టమోటాలను పండించడం మొదలుపెట్టారని చెబుతారు. ఒకప్పుడు టమోటాలను విషపూరితమైనవిగా చూసేవారు. వాటిని తినేవారు కాదు. మొక్కలను పీకి పడేసేవారు. అమెరికాలో కూడా ఇలాంటి సందేహాలే ఉండేవి. ఈ సందేహాలు అన్ని 19వ శతాబ్దంలో బద్దలైపోయాయి. టమోటో లేని వంట ఇప్పుడు లేదు. ఒకప్పుడు పాయిజన్ ఆపిల్‌గా పిలిచిన టమోటో ఇప్పుడు అత్యవసరమైన కూరగా మారిపోయింది.

అయితే మన దేశానికి మాత్రం టమోటోలను పరిచయం చేసింది పోర్చుగీసు వారని అంటారు. టమోటాలతో పాటు మొక్కజొన్న, జీడిపప్పు, క్యాప్సికం, అవకాడో వంటి పంటలను పోర్చుగీసు వారే తమతో పాటు భారత్‌కి తెచ్చారని చెబుతున్నారు. ఇక్కడి ఉష్ణోగ్రతలు టమోటా పండడానికి సరిగ్గా సరిపోతాయి. భారత నేలల్లో టమోటాలు విరగ కాస్తాయి. దానివల్ల ఇప్పుడు టమోటోలు ప్రధాన పంటగా మారిపోయాయి. దీని పుల్లని రుచి అందరికీ నచ్చింది. ఇప్పుడు టమోటో లేని ఆహారం ఊహించుకోవడమే కష్టంగా మారిపోయింది. దీంతో చేసే టమోటో సాస్ ప్రపంచ ప్రఖ్యాత వంటకంగా పేరు తెచ్చుకుంది. ప్రతి ఇంట్లో ఇప్పుడు టమోటా సాస్ ఉండడం కచ్చితంగా అయిపోయింది. టమోటా తినడం వల్ల ఆరోగ్యపరంగా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉండడంతో అందరూ టమోటోకు అభిమానులు అయిపోయారు. ఇప్పుడు టమోటాలు మోస్ట్ వాంటెడ్ ఆహారంగా మారిపోయింది.

Also read: డ్రై షాంపూలు వాడుతున్నారా? వాటిలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయట, బీ కేర్ ఫుల్

Also read: రోజుకు రెండు స్ట్రాబెర్రీలు తినడం వల్ల మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Old Pillow : దిండును ఎన్ని రోజులకు మార్చాలి? పాత దిండును ఎక్కువ కాలం వాడితే కలిగే నష్టాలు ఇవే
దిండును ఎన్ని రోజులకు మార్చాలి? పాత దిండును ఎక్కువ కాలం వాడితే కలిగే నష్టాలు ఇవే
Lychee Health Benefits : వేసవిలో లిచీలు తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు.. కానీ ఆ సమస్య ఉంటే తినకపోవడమే మంచిది
వేసవిలో లిచీలు తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు.. కానీ ఆ సమస్య ఉంటే తినకపోవడమే మంచిది
Online Scams : ఆన్​లైన్​ మోసాల నుంచి తప్పించుకోవాలంటే.. ఈ 5 టిప్స్ గుర్తుంచుకోండి, లేకపోతే భారీ నష్టం తప్పదు
ఆన్​లైన్​ మోసాల నుంచి తప్పించుకోవాలంటే.. ఈ 5 టిప్స్ గుర్తుంచుకోండి, లేకపోతే భారీ నష్టం తప్పదు
Keep Pigeons Away from Your Balcony : పావురాలు ఇంట్లో గూళ్లు కడుతున్నాయా? బాల్కనీ, విండోస్ దగ్గర ఇలా చేస్తే ఎలాంటి బెడదా ఉండదు
పావురాలు ఇంట్లో గూళ్లు కడుతున్నాయా? బాల్కనీ, విండోస్ దగ్గర ఇలా చేస్తే ఎలాంటి బెడదా ఉండదు

వీడియోలు

Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Dhurandhar 2 Collections : 700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
Embed widget