అన్వేషించండి

Must Visit Temples in Amarnath : అమరనాథ్ యాత్రకు వెళ్తే ఈ 5 ఆలయాలు అస్సలు మిస్ అవ్వకండి.. ప్రాముఖ్యతలు ఇవే

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రకు అస్సలు మిస్ అవ్వకుండా.. కచ్చితంగా దర్శించుకోవాల్సిన 5 దేవాలయాలు ఉన్నాయి. అవేంటో.. వాటి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Temples Near Amarnath : అమర్‌నాథ్ యాత్ర భారతదేశంలో అత్యంత ఆధ్యాత్మికంగా ముఖ్యమైన యాత్రలలో ఒకటి. ప్రతి సంవత్సరం పవిత్రమైన అమర్‌నాథ్ గుహకు లక్షలాది మంది భక్తులు వెళ్తుంటారు. గుహలోని ఉన్న దేవాలయంలో మంచు శివలింగంపైనే అందరి దృష్టి ఉంటుంది. అమర్​నాథ్​ యాత్రలో దీనినే ముఖ్యంగా భావిస్తారు. అయితే అక్కడికి వెళ్లే మార్గంలో లేదా సమీపంలో ఉన్న ఆలయాల గురించి ఎక్కువమందికి తెలియదు. అయితే ఇక్కడి దేవాలయాలు ఎంతో అందంగా, ప్రశాంతతను అందిస్తాయి. మీరు ఈ సీజన్‌లో యాత్రకు వెళ్తుంటే.. దైవంతో లోతైన సంబంధాన్ని పెంచుకోవడం కోసం ఈ 5 ఆలయాలను సందర్శించేయండి.

మమలేశ్వర్ దేవాలయం, పహల్గామ్

(Image Source: Twitter/@searchkashmir)

(Image Source: Twitter/@searchkashmir)

మమలేశ్వర్ దేవాలయం పురాతన శివాలయం. ఇది పహల్గామ్‌లో ఉంది. దీనిని అమర్‌నాథ్ యాత్రకు ఆధారం అని పిలుస్తారు. శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయంలో పార్వతీ దేవి తపస్సు చేసినట్లు నమ్ముతారు. శివుడు నందిని ఇక్కడ వదిలి అమర్‌నాథ్ గుహ వైపు వెళ్లాడని చెబుతారు. ఈ ఆలయంలో పవిత్రమైన కొలను, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. యాత్ర ప్రారంభించే ముందు దీనిని సందర్శించవచ్చు.

మమలేశ్వర్' అనే పేరు పహల్గామ్ అసలు పేరు 'మమల్' నుంచి వచ్చింది. అమర్‌నాథ్ యాత్ర సమయంలో రక్షణ కోసం ప్రార్థిస్తూ భక్తులు తరచుగా ఇక్కడ దీపాలు వెలిగిస్తారు.

మార్తాండ్ సూర్య దేవాలయం, అనంతనాగ్

(Image Source: Twitter/@ketanvikamsey)

(Image Source: Twitter/@ketanvikamsey)

పహల్గామ్ నుంచి కొద్ది దూరంలో ఉన్న మార్తాండ్ సూర్య దేవాలయం ఒక అద్భుతమైన శిథిలం. ఇది 8వ శతాబ్దంలో లలితాదిత్య ముక్తపీడ రాజు నిర్మించాడు. అప్పటి నుంచి ఇప్పటికీ దైవిక శక్తి ఇక్కడ ప్రసరిస్తుందని నమ్ముతారు. సూర్య భగవానుడికి అంకితం చేసిన ఈ ఆలయం ఒక పీఠభూమిపై ఉంది. భక్తులు ఇక్కడ కాశ్మీర్ లోయ, అందమైన దృశ్యాలను ఆకట్టుకుంటాయి. గాంధార, గుప్త, కాశ్మీరీ శైలుల నిర్మాణం ఆకట్టుకుంటుంది. చరిత్ర, ఆధ్యాత్మికతను కోరుకునేవారు తప్పక చూడవలసిన ప్రదేశం. ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉన్నప్పటికీ.. మార్తాండ్ సూర్య దేవాలయం ఈ ప్రాంతంలోని అత్యంత అద్భుతమైన పురావస్తు ప్రదేశాలలో ఒకటిగా పరిగణిస్తారు. 

అవంతిపుర శిథిలాలు, అవంతిపుర

(Image Source: Twitter/@bharatkemandir)
(Image Source: Twitter/@bharatkemandir)

అవంతిపుర దేవాలయాలను 9వ శతాబ్దంలో అవంతివర్మన్ రాజు నిర్మించాడు. శ్రీనగర్-పహల్గామ్ మార్గంలో ఉన్న ఈ పవిత్ర స్థలంలో రెండు దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాలలో ఒకటి విష్ణువుకు అంకితం చేయగా.. దీనిని అవంతిస్వామి దేవాలయం అని పిలుస్తారు. మరొకటి శివునికి అంకితం చేశారు. దీనిని అవంతీశ్వర్ దేవాలయం అని పిలుస్తారు. ఈ ప్రదేశం పాక్షికంగా శిథిలావస్థలో ఉంది. కాని దాని రాతి శిల్పాలు, గొప్పతనం బాగా ఆకట్టుకుంటాయి. యాత్రికులు తరచుగా ఇక్కడ ఆగి ఆలయ ఆధ్యాత్మిక వాతావరణం, పురాతన నిర్మాణాన్ని చూసి ఆనందిస్తారు. అమర్‌నాథ్ గుహకు మీరు చేసే యాత్రలో శైవం, వైష్ణవం సమతుల్యతను అందిస్తాయి.

శంకరాచార్య దేవాలయం, శ్రీనగర్

(Image Source: Twitter/@imhrithiksharma)

(Image Source: Twitter/@imhrithiksharma)

శ్రీనగర్‌లోని కొండపై ఉన్న శంకరాచార్య దేవాలయం నగరం, దాల్ సరస్సు మంచి వ్యూ అందిస్తుంది. శ్రీనగర్‌లోని ఈ ఆలయం శివునికి అంకితం చేశారు. ఆధ్యాత్మిక యాత్రలో ఆది శంకరాచార్యులు స్వయంగా సందర్శించారని చెబుతారు. ఆలయం ఒక రక్షిత ప్రదేశం. కానీ ఇక్కడకు చేరుకోవడానికి కొంచెం ఎక్కాల్సి ఉంటుంది. యాత్రికులు తరచుగా యాత్రకు ముందు లేదా తరువాత శివుని ఆశీస్సులు పొందడానికి ఇక్కడకు వస్తారు.

పాండ్రేథన్ శివాలయం, శ్రీనగర్

(Image Source: Twitter/@Shailja325_67)
(Image Source: Twitter/@Shailja325_67)

శ్రీనగర్ నుంచి ఆగ్నేయంగా 6 కి.మీ దూరంలో అనంతనాగ్ కార్ట్-రోడ్‌లో ఉన్న ఈ 8వ-10వ శతాబ్దపు ఈ శివాలయం ఉంది. నీటిలో మునిగిఉండే ఈ ఆలయాన్ని "పానీ దేవాలయం" అంటారు. పాండ్రేథన్ శివాలయం ఒక చదరపు ఆలయం. దీనిని మడప్ శైలిలో నిర్మించారు. పిరమిడ్ రూఫ్ చెక్కుచెదరకుండా ఉన్న కొన్ని పురాతన కాశ్మీరీ రాతి దేవాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయం అమర్‌నాథ్ అనుభవాన్ని మరింత పెంచుతుందని భావిస్తారు.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Embed widget