అన్వేషించండి

AP Group 1 Exams: అభ్యర్థులకు అలర్ట్ - గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసిన ఏపీపీఎస్సీ

Andhra Pradesh Group 1 | ఏపీలో త్వరలో జరగాల్సిన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా వేసింది ఏపీపీఎస్సీ. అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

APPSC postpones Group 1 Mains Exam | అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రిపరేషన్ కు మరింత సమయం కావాలని మెయిన్స్ అభ్యర్థుల నుంచి భారీ ఎత్తున ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం రాత్రి ఏపీపీఎస్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించనున్నారు అనే సవరించిన షెడ్యూల్ త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

గ్రూప్-1 పోస్టుల భర్తీకి మార్చి 17న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు గ్రూప్-1 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా.. వీరిలో పేపర్-1 పరీక్షకు 91,463 (72.55 %) మంది, పేపర్-2 కు 90,777 (72 %) మంది అభ్యర్థులు హాజరు కావడం తెలిసిందే. 2 పేపర్లు రాసిన వారిని మాత్రమే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కు ఎంపిక చేస్తారు. ఏపీ వ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి  మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 గ్రూప్-1 పరీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్-2 నిర్వహించారు. 

మెయిన్స్ పరీక్ష విధానం..
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో మొత్తం 5 మెయిన్ పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 3 గంటలు కేటాయించారు. డిస్క్రిప్టివ్ విధానంలో ఏపీపీఎస్సీ ఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తోంది. వీటితో పాటు ల్యాంగేజ్ పేపర్లు తెలుగు, ఇంగ్లీష్ కూడా ఉంటాయి. ఈ పేపర్లు కేవలం అభ్యర్థుల అర్హత పరీక్షలు మాత్రమే. మొత్తం 5 ప్రధాన పేపర్లలో ఒక్కో పేపరుకు 150 మార్కుల ఉంటాయి. మొత్తం 750 మార్కులకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తోంది ఏపీపీఎస్సీ. మెయిన్స్ అర్హత సాధించిన అభ్యర్థులకు 75 మార్కులకు ఇంటర్వ్యూ చేసి.. ఓవరాల్ గా 825 మార్కులకుగానూ మెరిట్ లిస్ట్ చేస్తారు. 

Also Read: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కొడుతూ వీడియోలు తీస్తుందని... పీఈటీపై విద్యార్థినుల ఆగ్రహంచీఫ్‌ జస్టిస్ ఇంట్లో గణపతి పూజలో ప్రధాని మోదీ, ప్రతిపక్షాల ఫైర్ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లను కట్ చేయడానికి శ్రమిస్తున్న సిబ్బందివినాయక నిమజ్జనంలో ఘర్షణలు, కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్తతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Share Market Today: సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Embed widget