అన్వేషించండి

Drone Pilot: డ్రోన్ పైలట్ల కొలువులకు ఏపీ సర్కారు ప్రణాళికలు, వేలాది మందికి ఉద్యోగాలు!

Andhra Agriculture News: కొత్త కొలువులు తీసుకువచ్చేందుకు ఏపీ సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. డ్రోన్ పైలట్లను రిక్రూట్ చేసుకునేందుకు సిద్ధమవుతోంది.

Andhra Agriculture News: ఈ మధ్యకాలంలో డ్రోన్ల వినియోగం పెరిగిన విషయం తెలిసిందే. సర్వేలకు, పంట నష్టాల పరిశీలనకు, ఇతర అవసరాలకు డ్రోన్ల వాడకం పెరిగిపోయింది. వ్యవసాయ రంగంలో ఎరువులు, పురుగు మందుల పిచికారీ, ఇతర అవసరాలకు రైతులకు డ్రోన్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. వ్యవసాయంతో పాటు ఇతర రంగాల్లో డ్రోన్ల వాడకం అనివార్యంగా మారింది. అయితే ఈ డ్రోన్లను ఆపరేట్ చేయడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారి అవసరం కూడా పెరుగుతోంది. ఇలా కొత్త కొలువులు సృష్టి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ ప్రభుత్వం ఈ కొత్త కొలువులను గ్రామీణ యువతకు అందివ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా యువతకు ఉపాధి కల్పించాలని భావిస్తోంది. 

12 రోజుల పాటు అందించే సర్టిఫికేట్ కోర్సు

రాష్ట్రంలో ఒక్క వ్యవసాయ అవసరానికే 20 వేల మంది డ్రోన్ పైలట్లు అవసరం అవుతారని అంచనా. ఇతర అవసరాల కోసం కూడా పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 80 వేల మంది డ్రోన్ పైలట్లు కావాల్సిందే. ఈ నేపథ్యంలో గ్రామీణ నిరుద్యోగ యువతకు డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇచ్చి వారిని ప్రొఫెషనల్స్ గా తీర్చిదిద్దాలని జగన్ సర్కారు సంకల్పించింది. ఈ శిక్షణను ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా 12 రోజుల పాటు అందించే సర్టిఫికేట్ కోర్సును రూపొందించింది. 

ఇప్పటికే 8 బ్యాచ్ లలో 135 మంది రైతులకు శిక్షణ

వ్యవసాయ కూలీల కొరతకు చెక్ పెట్టేందుకు రాష్ట్రంలో 10 వేల ఆర్బీకేల్లో కిసాన్ డ్రోన్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి దశలో అంటే జులైలోగా 500 ఆర్బీకేల పరిధిలో, డిసెంబర్ నాటికి మరో 1500 ఆర్బీకేల్లో కిసాన్ డ్రోన్లు అందుబాటులో ఉంచాలని యోచిస్తోంది. డ్రోన్ల ఆపరేటింగ్ కోసం సీహెచ్సీ గ్రూపు చదువుకున్న రైతులకు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా గుంటూరు లాంలోని వ్యవసాయ డ్రోన్ పరిశోధన కేంద్రం సెంటర్ ఫర్ అప్సరా ద్వారా సంప్రదాయ వ్యవసాయ డ్రోన్ల రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కోర్సు (ఆర్పీటీసీ)లో 12 రోజుల శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పాఠ్య ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే 8 బ్యాచ్ లలో 135 మంది రైతులకు శిక్షణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మిలిగిన వారికి జులై కల్లా శిక్షణ పూర్తి చేస్తారు. ఇప్పుడు యువతకూ ఈ శిక్షణ ఇవ్వనున్నారు.

వ్యవసాయ డిప్లొమా, లేదా ఏదైనా ఇంజినీరింగ్ పట్టభద్రులైన యువతకు ఈ శిక్షణ ఇస్తారు. కనీసం మూడేళ్ల పాటు ఆర్బీకేల్లో పని చేసేందుకు ముందుకు వచ్చే వారికే డ్రోన్ పైలట్ శిక్షణ ఉచితంగా ఇస్తారు. ఇతర రంగాల్లో డ్రోన్లపై శిక్షణ పొందాలంటే ఫీజులు చెల్లించాలి. జులై నుండి దశల వారీగా ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. ఇందుకోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్తగా అప్సరా కేంద్రంతో పాటు తిరుపతి, కడప, మార్టేరు, విజయనగరంలో ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో శిక్షణ ఇచ్చేందుకు 20 మంది మాస్టర్ ట్రైనీలు నియమించనున్నారు. ఇప్పటికే 10 మంది శాస్త్రవేత్తలతో పాటు విశ్వవిద్యాలయంలో వ్యవసాయ డిప్లొమా చదువుతున్న 125 మందికీ అప్సరా ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Sreemukhi Photos: చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
Embed widget