అన్వేషించండి

Patanjali Wellness Centre: ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం - పతంజలి వెల్‌నెస్ సెంటర్

పతంజలి వెల్‌నెస్ సెంటర్ ఇచ్చే ఆయుర్వేద చికిత్స, యోగా, ప్రకృతి వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుందని ప్రతినిధులు చెబుతున్నారు. ఒత్తిడి తగ్గించి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

Holistic health through Ayurveda, Yoga, and Naturopathy | నేటి ఒత్తిడితో కూడిన బిజీ లైఫ్‌లో సహజ చికిత్సలు, దీర్ఘాయుష్షు కోరుకునే వారికి దాని వెల్నెస్ సెంటర్ ఒక ఆదర్శవంతమైన ప్రదేశంగా మారింది. పతంజలి ప్రకారం బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ స్థాపించిన ఈ సెంటర్ అటు ఆయుర్వేదం, యోగాతో పాటు ప్రకృతి వైద్యం వంటి పురాతన భారత వైద్య విధానాలను ఆధునిక పద్ధతులతో కలిపి ఒక ప్రత్యేకమైన ఆరోగ్య వాతావరణాన్ని అందిస్తుందని పతంజలి పేర్కొంది. ఈ కేంద్రం శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మానసికంగా, ఆధ్యాత్మిక సమతుల్యతను కూడా పెంపొందిస్తుంది. 

పతంజలి వెల్‌నెస్ సెంటర్ ప్రకారం.. “మా సెంటర్ అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే దాని పరిపూర్ణ విధానం. వ్యాధుల లక్షణాలను మాత్రమే కాకుండా, అందుకు గల మూల కారణాలపై కూడా దృష్టి పెడతాం. పంచకర్మ వంటి ఆయుర్వేద చికిత్స పద్ధతులు శరీరాన్ని డిటాక్సీనేషన్ చేసి కణజాలాలను పునరుద్ధరిస్తుంది. అభ్యంగం (మూలికల నూనెతో చేసే మసాజ్) మీ ఒత్తిడిని తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ప్రకృతి వైద్యంలో హైడ్రోథెరపీ, మడ్ థెరపీతో పాటు సన్ థెరపీ (Sun therapy) వంటి సహజ చికిత్సలు శరీరం సొంతంగా రికవర్ అయ్యే సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగిస్తాం” అని తెలిపింది.

ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించాలి – పతంజలి
పతంజలిలో ఒక ముఖ్యమైన భాగమైన యోగ మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పతంజలి ప్రకారం.. వెల్‌నెస్ సెంటర్‌లో క్రమం తప్పకుండా యోగా సెషన్లు (Yoga sessions,), ప్రాణాయామం, ధ్యానానికి సంబంధించి ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తుంటాం. ఇవి శారీరక ఒత్తిడి, ఆందోళన, మానసిక అశాంతిని తగ్గించడంలో దోహదం చేస్తాయి. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఇక్కడ ముఖ్యమైన విషయం. పతంజలి సెంటర్లో ఆహార నిపుణులు వ్యక్తిగత ఆరోగ్య అవసరాల ఆధారంగా అక్కడికి వచ్చే వారికి పోషకాలున్న భోజనాన్ని సిఫార్సు చేస్తారు. ఇది చికిత్స ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు ప్రభావితం చేస్తుంది.

వెల్నెస్ సెంటర్ ప్రకానం.. ఇక్కడి ప్రశాంతమైన, పర్యావరణ అనుకూల వాతావరణం మీకు అందించే చికిత్సను మరింత ప్రభావవంతం చేస్తుంది. ఈ వెల్నెస్ సెంటర్లు హరిద్వార్, ఢిల్లీ, పంచకుల, గౌహతి వంటి నగరాల్లో ఉన్నాయి. పరిశుభ్రమైన, ప్రశాంతమైన పరిసరాలు పేషెంట్లను రోజువారీ ఒత్తిడి నుండి దూరంగా ఉంచి, ఆత్మపరిశీలన, ఆరోగ్యంపై దృష్టి సారించడానికి ప్రేరేపిస్తాయి. అనుభవజ్ఞులైన వైద్యులు, శిక్షణ పొందిన బృందం వ్యక్తిగత సంరక్షణను నిర్ధారించడంతో పాటు, ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా ప్రత్యేకంగా చికిత్సలను అందిస్తుంది.

పలు వ్యాధులకు మెరుగైన చికిత్స
పతంజలి వెల్నెస్ సెంటర్ మధుమేహం (Diabetes), అధిక రక్తపోటు, ఆర్థరైటిస్, ఊబకాయం (obesity), చర్మ సంబంధిత సమస్యలు వంటి అనేక వ్యాధులకు సమర్థవంతంగా చికిత్స అందిస్తుంది. ఇక్కడ చికిత్సలు మెడిసిన్ పై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా సహజ పద్ధతుల ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను మీకు అందిస్తాయి. ఈ వెల్‌నెస్ సెంటర్ తక్కువ ధరలో, బెస్ట్ ఆరోగ్య సంరక్షణ సేవలకు ప్రసిద్ధి చెందింది.  ఇది సామాన్యులతో పాటు ధనిక వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా మారింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget