అన్వేషించండి

ఈ ఫుడ్స్​ తీసుకుంటే డెంగ్యూ నుంచి త్వరగా బయటపడతారు

డెంగ్యూ నుంచి త్వరగా కోలుకునేందుకు మీరు మీ ఆహారంలో కొన్ని చేర్చుకోవచ్చు. అవి మీరు త్వరగా రికవరీ అయ్యేలా హెల్ప్ చేస్తాయి.

దేశంలో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఇది సోకిందంటే మనలోని రోగనిరోధక శక్తి బలహీన పడిపోతుంది. రక్తనాళాలు దెబ్బతిని.. ప్లేట్​లెట్స్ సంఖ్య ఘోరంగా తగ్గిపోతుంది. ఈ జ్వరం వచ్చిన మూడు రోజుల తర్వాత దాని లక్షణాలు మనకి కనిపించడం ప్రారంభమవుతాయి. అవి వారం నుంచి పది రోజుల వరకు ఉంటాయి. అధిక జ్వరం.. భరించలేని తలనొప్పి, కళ్లు నొప్పి, బాడీ పెయిన్స్, అలసట, వికారం, వాంతులు, అతిసారం, స్కిన్ అలెర్జీ వంటి లక్షణాలు బాధితుల్లో కనిపిస్తాయి. కొందరికి అతి తక్కువ జ్వరం, ఫ్లూవంటి లక్షణాలు కనిపిస్తాయి.

మరికొందరికి స్ట్రోక్, ఇంటర్నల్ బ్లీడింగ్, కాలేయ సమస్యలు, అవయవ వైఫల్యం జరుగుతుంది. రక్తనాళాలు దెబ్బతిని భారీ రక్తస్రావమై.. వ్యక్తి మరిణించే అవకాశం కూడా ఉంది. దీనినే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటారు. అయితే మీరు డెంగ్యూ వ్యాధి బారిన పడినా.. మీరు కొన్ని చిట్కాలు పాటించగలిగితే త్వరగా రికవరీ అవుతారు. ముందుగా వైద్యుని సంప్రదించాలి. వారు అందిచే కోర్సులు పాటించాలి. అంతేకాకుండా మీరు ఇంట్లో కూడా కొన్ని ఆహారాలు రెగ్యూలర్​గా తీసుకుంటే మీరు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. 

కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లు పూర్తిగా ఎలక్ట్రోలైట్​లతో నిండి ఉంటుంది. ఇది మిమ్మల్ని డీహైడ్రేషన్​ నుంచి కాపాడుతుంది. శరీరం కోల్పోయిన పోషకాలు, లవణాలను తిరిగి శరీరానికి అందిస్తుంది. కాబట్టి మీరు సిక్​ అయినా.. దీనిని తీసుకోవడం వల్ల త్వరగా కోలుకునే అవకాశముంది. ఇది మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది. 

ఈ సమయంలో మీరు రోజుకు రెండు గ్లాసుల తాజా కొబ్బరి నీరు తాగితే ఆరోగ్యానికి మంచిది. ఇది మీ శరీరం నుంచి టాక్సిన్లను కూడా తొలగిస్తుంది. తద్వారా ఇన్​ఫెక్షన్​ త్వరగా బయటకు పోతుంది. 

బొప్పాయి ఆకులు..

డెంగ్యూతో బాధపడే వారు త్వరగా కోలుకోవడానికి బొప్పాయి ఆకులు తప్పనిసరిగా తమ డైట్​లో చేర్చుకోవాలి. సాధారణంగా బొప్పాయి జ్వర లక్షణాలు తగ్గిస్తుంది. అయితే డెంగ్యూలో మాత్రం పచ్చి బొప్పాయి, బొప్పాయి ఆకులు మరింత ముఖ్యపాత్ర పోషిస్తాయి. 

ఎందుకంటే ఇవి శరీరంలో ప్లేట్​లెట్ కౌంట్​ను పెంచడంలో సహాయపడతాయి. అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి మీరు బొప్పాయిలను బాగా శుభ్రం చేసి.. తాజా రసాన్ని తయారు చేసి.. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగాలి. ఇది తాగేముందు మీరు వైద్యుని సలహా కచ్చితంగా తీసుకోండి. 

తిప్ప తీగ రసం

తిప్ప తీగరసం పూర్తిగా యాంటీపైరేటిక్ లక్షణాలతో నిండి ఉంటుంది. ఇది డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఆ వ్యాధి లక్షణాలు తగ్గించి.. రోగనిరోధశక్తిని పెంచుతుంది. ఈ గ్రీన్ హెర్బల్ ప్లేట్​లెట్​ కౌంట్ పెంచడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. డెంగ్యూ నుంచి కోలుకునే సమయంలో మరింత ఉపయోగకరంగా ఉంటుంది. 

తిప్పతీగ రసం చేయడానికి.. రెండు తిప్పతీగలను తీసుకుని.. బాగా కడిగి నీళ్లలో ఉడకబెట్టాలి. ఆ రసాన్ని ప్రతి రెండు రెండుసార్లు తాగాలి. గోరువెచ్చగా ఈ రసం తాగితే మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. 

సిట్రస్ పండ్లు..

నారింజ, దానిమ్మ పండ్లు రెండూ పూర్తిగా అనేక విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. కాబట్టి ఇవి మీరు డెంగ్యూ నుంచి కోలుకోవడానికి సహాయం చేస్తాయి. వీటిలో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మిమ్మల్ని హైడ్రేట్​గా ఉంచడంలో సహాయం చేస్తుంది. 
ఈ పండ్లలోని విటమిన్ సి కంటెంట్.. మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా దానిమ్మ మీ ప్లేట్​ లెట్​ కౌంట్​ను మెరుగుపరుస్తుంది. ఈ రెండూ అలసటను తగ్గించి.. శరీరంలో ఆక్సీకరణను తగ్గిస్తాయి. 

హెర్బల్ టీ

హెర్బల్ టీ కూడా డెంగ్యూ వ్యాధి తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తూ.. పోషణ అందిస్తుంది. దీనికోసం మీరు పుదీనా ఆకులు, ఏలకులు, అల్లం, దాల్చిన చెక్క వేసి ఈ టీని తయారు చేసుకోవచ్చు. ఇవి గొంతునొప్పి, జలుబు, ముక్కు కారటం, జ్వరం లక్షణాలనుంచి ఉపశమనం అందిస్తాయి. అంతేకాకుండా మీరు బాగా నిద్రపోవడానికి సహాయం చేస్తాయి. 

ఇవన్నీ డెంగ్యూ నుంచి మీరు త్వరగా కోలుకునేలా చేస్తాయి. అయితే మీరు వీటిని వినియోగించే ముందు కచ్చితంగా వైద్యుని సలహా తీసుకోండి. 

Also Read : సీజనల్ వ్యాధులు దరిచేరకూడదంటే ఇవి తినాలి.. ఎందుకంటే?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget