By: ABP Desam | Updated at : 10 Aug 2021 06:46 PM (IST)
ఈ ఆహార నియమాలు పాటిస్తే మందులతో పనిలేదు…
పధ్యే సతి గదార్తస్య కి మౌషద నిషేవనై:
వినాపి భేశాజేవ్యర్ది : పత్యాదేవ్ నివర్తత
న తు పథ్య విహీనస్య భేశాజానాం శథైర్యపి
అంటే రోగికి ఔషధాల అవసరం లేకుండానే కేవలం నియమిత ఆహారం పాటించడం వలన వ్యాధులు దూరమవుతాయి .
రోగికి ఆహారంపై నియంత్రణ లేక పోతే అత్యుత్తమమైన మందులు కూడా ఫలితాన్ని ఇవ్వలేవు అని అర్ధం .
అన్నం బ్రహ్మా రసో విష్ణుః భోక్తా దేవో మహేశ్వరః
ఇతి సంచింత్య భుంజానః అన్నదోషై ర్న లిప్యతే
ఈ అన్నమే బ్రహ్మ…ఇందులోని సారమే విష్ణువు…దీనిని భుజించేవాడు సాక్షాత్తూ మహేశ్వరుడే…ఇలా భావించి భుజించేవారికి అన్నదోషము అంటదని అర్థం.
దేవుడికి నివేదన చేయడానికి ముందు…విస్తరిలో ఉప్పు వడ్డించకూడదని పండితులు చెబుతున్నారు. స్వామికి సమర్పించే నివేదనలో ముందుగా అన్ని వంటలు వడ్డించిన తర్వాత ఆఖరిలో ఉప్పు వేయాలి కానీ ప్రత్యేకంగా మాత్రం ఉప్పు వేయరాదని చెప్పారు…
ఇక యోగశాస్త్రం ప్రకారం…
Vitamin D: మనదేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురికి విటమిన్ డి లోపం - చెబుతున్న టాటా ల్యాబ్స్ సర్వే
Periods: పీరియడ్స్ ఆలస్యం అవుతున్నాయా? ఈ ఐదు ఆహారాలూ సమయానికి వచ్చేలా చేస్తాయి
Leftover Food: మిగిలిపోయాయి కదా అని ఈ ఆహారాలను దాచుకొని తింటే అనారోగ్యమే
Heart Attack: ఈ శరీరభాగాల్లో అసౌకర్యంగా ఉంటే అది గుండె సమస్య కావచ్చు, తేలిగ్గా తీసుకోకండి
Deodorant Death: డియోడరెంట్ వాసనకు ఆగిన బాలిక గుండె - ఆ స్మెల్ అంత ప్రమాదకరమా?
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!