అన్వేషించండి

Jagan Meet Ram Madhav Fact Check: సీఎం జగన్ బీజేపీ నేత రామ్‌మాధవ్‌ను కలిశారా ? ఇదిగో ఫ్యాక్ట్ చెక్

Fact Check: సీఎం జగన్ రామ్ మాధవ్ ను కలిశారంటూ ఓ ఫోటో వైరల్ అయింది. కానీ ఇది పాత ఫోటోగా తేలింది.

Fact Check Jagan Meet Ram Madhav  :  వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తన్నారని చెప్పేందుకు సోషల్ మీడియాలో పాత ఫోటోలను కొత్తగా వైరల్ చేస్తున్నారు. బీజేపీలో కొన్నాళ్ల క్రితం కీలక పాత్ర పోషించిన రామ్ మాధవ్ తో జగన్ దిగిన ఫోటోను కొన్ని సోషల్ మీడియా హ్యండిల్స్ వైరల్ చేశాయి. టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తులు పెట్టుకున్నప్పటికీ బీజేపీకి దగ్గరగా ఉండేందుకు వైసీపి అధినేత జగన్ ప్రయత్నిస్తున్నారన్నది ఆ పోస్టుల సారాంశం. ఇదేమీ జగన్ కు మద్దతిస్తున్న ముస్లిం వర్గాలకు కనిపించదా అని కూడా పోస్టులు పెట్టిన వారు ప్రశ్నించారు.                        
Jagan Meet Ram Madhav Fact Check: సీఎం జగన్ బీజేపీ నేత రామ్‌మాధవ్‌ను కలిశారా ? ఇదిగో ఫ్యాక్ట్ చెక్

అయితే ఈ అంశంపై నిజం మాత్రం వేరుగా ఉంది. జగన్ మోహన్ రెడ్డి, రామ్ మాధవ్ ను కలిసిన  మాట నిజమే కానీ.. అది ఇప్పుడు కాదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు సీఎం జగన్ రామ్ మాధవ్ ను కలిశారు. అప్పటి ఫోటోను ఇటీవల భేటీ జరిగినట్లుగా కల్పిత కథ సృష్టించి ప్రచారం చేస్తున్నారు.                                   
Jagan Meet Ram Madhav Fact Check: సీఎం జగన్ బీజేపీ నేత రామ్‌మాధవ్‌ను కలిశారా ? ఇదిగో ఫ్యాక్ట్ చెక్

రామ్ మాధవ్ ఆరెస్సెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. కొన్నాళ్లు కీలక బాధ్యతలు నిర్వహించిన తర్వాత ఆయన బీజేపీ నుంచి వైదొలిగారు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఆయన పూర్తిగా ఆరెస్సెస్ కార్యక్రమాలకే పరిమితమయ్యారు. బీజేపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్పన్పుడు ఆయన స్వరాష్ట్రం ఏపీ కాబట్టి.. ఏపీ విషయాలను ఆయన పట్టించుకునేవారు. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ .. ఆయనతో సమావేశమయ్యారు.                                                                 

ఎన్నికల సమయంలో ఓటర్లను గందరగోళ పరిచి..ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఎన్నో రకాల ఫేక్ న్యూస్‌లను వివిధ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇందులో నిజానిజాలను .. వైరల్ అయ్యే ఫేక్ న్యూస్ గురించి పాఠకులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి ఫ్యాక్ట్ చెక్  బృందాలు నిరంతరంగా శ్రమిస్తున్నాయి.                                       

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ కూటమికి వ్యతిరేకంగా వైసీపీ పోరాడుతోంది.  ఏపీలో రాజకీయ పార్టీలన్నీ సోషల్ మీడియా సైన్యాలను పెట్టుకుని పోటాపోటీగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాయి.              

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
Car Maintenance Guide: తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
Organ Transplant Green Channel: ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
Car SafetyTips in Summer : ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
Embed widget