అన్వేషించండి

Jagan Meet Ram Madhav Fact Check: సీఎం జగన్ బీజేపీ నేత రామ్‌మాధవ్‌ను కలిశారా ? ఇదిగో ఫ్యాక్ట్ చెక్

Fact Check: సీఎం జగన్ రామ్ మాధవ్ ను కలిశారంటూ ఓ ఫోటో వైరల్ అయింది. కానీ ఇది పాత ఫోటోగా తేలింది.

Fact Check Jagan Meet Ram Madhav  :  వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తన్నారని చెప్పేందుకు సోషల్ మీడియాలో పాత ఫోటోలను కొత్తగా వైరల్ చేస్తున్నారు. బీజేపీలో కొన్నాళ్ల క్రితం కీలక పాత్ర పోషించిన రామ్ మాధవ్ తో జగన్ దిగిన ఫోటోను కొన్ని సోషల్ మీడియా హ్యండిల్స్ వైరల్ చేశాయి. టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తులు పెట్టుకున్నప్పటికీ బీజేపీకి దగ్గరగా ఉండేందుకు వైసీపి అధినేత జగన్ ప్రయత్నిస్తున్నారన్నది ఆ పోస్టుల సారాంశం. ఇదేమీ జగన్ కు మద్దతిస్తున్న ముస్లిం వర్గాలకు కనిపించదా అని కూడా పోస్టులు పెట్టిన వారు ప్రశ్నించారు.                        
Jagan Meet Ram Madhav Fact Check:  సీఎం జగన్ బీజేపీ నేత రామ్‌మాధవ్‌ను కలిశారా ? ఇదిగో ఫ్యాక్ట్ చెక్

అయితే ఈ అంశంపై నిజం మాత్రం వేరుగా ఉంది. జగన్ మోహన్ రెడ్డి, రామ్ మాధవ్ ను కలిసిన  మాట నిజమే కానీ.. అది ఇప్పుడు కాదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు సీఎం జగన్ రామ్ మాధవ్ ను కలిశారు. అప్పటి ఫోటోను ఇటీవల భేటీ జరిగినట్లుగా కల్పిత కథ సృష్టించి ప్రచారం చేస్తున్నారు.                                   
Jagan Meet Ram Madhav Fact Check:  సీఎం జగన్ బీజేపీ నేత రామ్‌మాధవ్‌ను కలిశారా ? ఇదిగో ఫ్యాక్ట్ చెక్

రామ్ మాధవ్ ఆరెస్సెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. కొన్నాళ్లు కీలక బాధ్యతలు నిర్వహించిన తర్వాత ఆయన బీజేపీ నుంచి వైదొలిగారు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఆయన పూర్తిగా ఆరెస్సెస్ కార్యక్రమాలకే పరిమితమయ్యారు. బీజేపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్పన్పుడు ఆయన స్వరాష్ట్రం ఏపీ కాబట్టి.. ఏపీ విషయాలను ఆయన పట్టించుకునేవారు. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ .. ఆయనతో సమావేశమయ్యారు.                                                                 

ఎన్నికల సమయంలో ఓటర్లను గందరగోళ పరిచి..ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఎన్నో రకాల ఫేక్ న్యూస్‌లను వివిధ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇందులో నిజానిజాలను .. వైరల్ అయ్యే ఫేక్ న్యూస్ గురించి పాఠకులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి ఫ్యాక్ట్ చెక్  బృందాలు నిరంతరంగా శ్రమిస్తున్నాయి.                                       

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ కూటమికి వ్యతిరేకంగా వైసీపీ పోరాడుతోంది.  ఏపీలో రాజకీయ పార్టీలన్నీ సోషల్ మీడియా సైన్యాలను పెట్టుకుని పోటాపోటీగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాయి.              

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమేంటి - ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే..
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమేంటి - ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే..
New Delhi Stampede Compensation: న్యూఢిల్లీలో తొక్కిసలాట ఘటన, మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ భారీ పరిహారం- గాయపడితే రూ.2.5 లక్షలు
New Delhi Stampede Compensation: న్యూఢిల్లీలో తొక్కిసలాట ఘటన, మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ భారీ పరిహారం- గాయపడితే రూ.2.5 లక్షలు
Telugu TV Movies Today: రజనీకాంత్ ‘వేట్టయాన్’, చిరంజీవి ‘డాడీ’ to పృథ్వీరాజ్ ‘గురువాయూర్ అంబలనాడయిల్’, సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ వరకు - ఈ ఆదివారం (ఫిబ్రవరి 16) టీవీలలో వచ్చే సినిమాలివే
రజనీకాంత్ ‘వేట్టయాన్’, చిరంజీవి ‘డాడీ’ to పృథ్వీరాజ్ ‘గురువాయూర్ అంబలనాడయిల్’, సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ వరకు - ఈ ఆదివారం (ఫిబ్రవరి 16) టీవీలలో వచ్చే సినిమాలివే
Revanth Chit Chat:  ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MLC Elections ఏపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఆధారాలు చూపిన శ్రీరాజ్Deputy CM Pawan Kalyan South India Temples Full Video | పవన్ తిరిగిన దక్షిణాది ఆలయాలు ఇవే | ABPDy CM Pawan Kalyan మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు | Tamil Nadu | ABP DesamKiran Royal Laxmi Comments On Pawan Kalyan | కిరణ్ రాయల్ వెనుక పవన్ ! | ABP DESAM

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమేంటి - ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే..
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమేంటి - ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే..
New Delhi Stampede Compensation: న్యూఢిల్లీలో తొక్కిసలాట ఘటన, మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ భారీ పరిహారం- గాయపడితే రూ.2.5 లక్షలు
New Delhi Stampede Compensation: న్యూఢిల్లీలో తొక్కిసలాట ఘటన, మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ భారీ పరిహారం- గాయపడితే రూ.2.5 లక్షలు
Telugu TV Movies Today: రజనీకాంత్ ‘వేట్టయాన్’, చిరంజీవి ‘డాడీ’ to పృథ్వీరాజ్ ‘గురువాయూర్ అంబలనాడయిల్’, సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ వరకు - ఈ ఆదివారం (ఫిబ్రవరి 16) టీవీలలో వచ్చే సినిమాలివే
రజనీకాంత్ ‘వేట్టయాన్’, చిరంజీవి ‘డాడీ’ to పృథ్వీరాజ్ ‘గురువాయూర్ అంబలనాడయిల్’, సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ వరకు - ఈ ఆదివారం (ఫిబ్రవరి 16) టీవీలలో వచ్చే సినిమాలివే
Revanth Chit Chat:  ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
NTPC: ఎన్టీపీసీలో 400 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఎంపికైతే నెలకు 55 వేల రూపాయల జీతం
NTPC: ఎన్టీపీసీలో 400 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఎంపికైతే నెలకు 55 వేల రూపాయల జీతం
New Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట- 18 మంది మృతి, పలువురి పరిస్థితి విషమం
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట- 18 మంది మృతి, పలువురి పరిస్థితి విషమం
Pawan Kalyan: 'టికెట్ కొనకుండా రావడం గిల్టీగా ఉంది' - తలసేమియా బాధితుల కోసం డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం, ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
'టికెట్ కొనకుండా రావడం గిల్టీగా ఉంది' - తలసేమియా బాధితుల కోసం డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం, ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.