అన్వేషించండి

Trinayani August 4th: 'త్రినయని' సీరియల్ : నోరు జారిన హాసిని, గాయత్రి గురించి నిజం తెలుసుకోవటానికి తిలోత్తమా రచ్చ?

గాయత్రి గురించి నిజం తెలుసుకోవటానికి తిలోత్తమా మ్యాజిక్ పేరుతో ఇంట్లో వాళ్ళని మోసం చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Trinayani August 4th: హాసిని తిలోత్తమా గురించి  ఆస్తి కోసం ఏమైనా చేస్తుందని నిజాలు మాట్లాడుతూ ఉండటంతో విశాల్ ఆపే ప్రయత్నం చేస్తాడు. నయని కూడా ఆపడానికి ప్రయత్నిస్తుంది. హాసిని మాత్రం మాట్లాడుతూ.. డబ్బు కోసం విశాల్ కన్నతల్లిని అని అనబోతుంటే నయని ఆపుతుంది. వెంటనే విశాల్ వదిన ఎక్కడ నిజం చెబుతుందో అని నేను ఆపబోతుంటే నయని కూడా ఆపింది అని అనుమానం పడతాడు.

ఇక నయని హాసినితో నువ్వు తొందరలో ఏవేవో మాట్లాడేస్తూ ఉంటావు.. ఎందుకులే అవన్నీ అని అంటుంది. విశాల్ నయనిని పిల్లలను తీసుకొని రమ్మని అనటంతో నయని అక్కడి నుంచి వెళ్తుంది. ఇక వెంటనే విశాల్ హాసినితో వదిన నువ్వు కాస్త జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు.. కంగారులో ఏవేవో మాట్లాడిస్తున్నావు అనటంతా హాసిని కూడా అవునని అంటుంది.

ఆ తర్వాత తిలోత్తమా, వల్లభ అఖండ స్వామి దగ్గరికి వెళ్లి గాయత్రీ దేవి బతుకుందా లేదా తెలుసుకోవడానికి అడుగుతారు. ఇక అఖండస్వామి విశాలాక్షి గురించి తెలుసుకోవని లేదా అనటంతో లేదు అని అంటారు. గాయత్రి గురించి తెలుసుకోవాలని ఉందని అనడంతో అది సుమన ద్వారానే తెలుస్తుంది అని అనటంతో వాళ్ళు షాక్ అవుతారు.

సుమన కడుపులో ఉన్న బిడ్డ ద్వారా గాయత్రి ఎవరో తెలుస్తుంది అని అనటంతో తన కడుపులో ఉన్న బిడ్డ గురించి మీకు తెలుసా అని వల్లభ అనటంతో అంతా తెలుసు అని అంటాడు అఖండ స్వామి. ఇక ఎలా చేయాలి అని అనడంతో ఇంట్లో ఒక పటం గీసి సుమన ను మధ్యలో నిలబెట్టి తనకు ఎదురుగా కవల పిల్లలను కూర్చోబెట్టాలి అనటంతో వారిద్దరూ కవలలు కాదు అని వల్లభ అంటాడు.

కానీ అఖండస్వామి వారిద్దరు కవల పిల్లలు అని మాత్రం గట్టిగా చెబుతాడు. సరే మీరు చెప్పినట్లు చేస్తామని అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక నయని గాయత్రీ దేవి ఫోటో తుడుస్తూ ఉండగా అప్పుడే దిష్టి తీసిన కుంకుమ నీళ్ళు పట్టుకొని హాసిని అక్కడికి వచ్చి జారి పడటంతో ఆ కుంకుమ నీరు గాయత్రి దేవి ఫోటోపై పడతాయి. వెంటనే నయని షాక్ అవుతుంది.

విశాల్ కూడా అక్కడికి వచ్చి ఏం జరిగింది అని దిష్టి తీసిన నీళ్లు ఎక్కడ పారబోయాలో అని అడగడానికి వస్తే ఇలా జరిగింది అని చెబుతుంది హాసిని. నయని ఏదో కీడు జరగబోతుందేమో అని భయపడుతుంది. అటువంటిదేమీ జరగదు అని విశాల్ ధైర్యం ఇస్తాడు. ఏదైనా జరిగితే నీకు ముందే తెలుస్తుంది కదా అని హాసిని నయనిని అడగటంతో.. తన విషయంలో తన పిల్లల విషయంలో ముందు ఏది జరుగుతుందో తెలియదు అని అంటుంది నయని.

ఏదైనా జరిగితే గాయత్రి అమ్మగారు ఉన్నారు కదా అని మళ్లీ హాసిని నోరు జారటంతో వెంటనే విశాల్ కవర్ చేస్తాడు. ఆ తర్వాత తల్లి కొడుకులిద్దరూ అఖండ స్వామి చెప్పినట్లు గీత గీస్తారు. హాసిని పిల్లలిద్దరిని తీసుకొచ్చి ఏదో మ్యాజిక్ చేస్తా అన్నారు కదా అని అంటుంది. అప్పుడే అక్కడికి సుమన దంపతులు కూడా వస్తారు. ఏం జరుగుతుంది అని ఇక్కడ అనుమానంగా అడుగుతాడు విక్రాంత్.

అన్నయ్య వదినకు ఇలా చేస్తున్న విషయం చెప్పారా అనడంతో చెప్పలేదు అని ఇంట్లో వాళ్ళు అంటారు. వాళ్లకు చెప్పకుండా అలా ఎలా చేస్తారు అని అంటాడు. అప్పటికే తిలోత్తమా వాళ్ళు ఇలా ప్రయత్నిస్తున్నారని ధ్యానంలో ఉన్న గురువుకి తెలియడంతో ఆ ప్రయత్నాన్ని ఆపడానికి బయలుదేరుతాడు. ఇక తిలోత్తమా సుమనను గుండ్రంగా గీసిన గీతలో నిలబడమని అంటుంది.

ఇక సుమన వచ్చి అందులో నిలబడగానే ఆ గీతలు చుట్టూ ఒక వలయం ఏర్పడుతుంది. అది చూసి ఇంట్లో వాళ్లంతా ఆశ్చర్యపోతారు. నయని దంపతులు అక్కడికి రావడంతో అది చూసి షాక్ అవుతారు. ఏదో మ్యాజిక్ చేస్తుంది అని ఇంట్లో వాళ్ళు అనడంతో అది మ్యాజిక్ కాదు మోసం అని అంటుంది నయని. దాంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు.

 

also read it: Prema Entha Madhuram August 3rd: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్ : పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న నీరజ్.. అను చేసిన వంటను గుర్తుపట్టిన ఆర్య?

 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయమేంటి? విహారి ఆఫీస్‌లో శకుంతల ఏం చేసిందంటే!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయమేంటి? విహారి ఆఫీస్‌లో శకుంతల ఏం చేసిందంటే!
Godavari Serial Today July 7th: 'గోదావరి' సీరియల్: నందుకి అమెరికా సంబంధం తీసుకొచ్చిన సింహాద్రి! జాను అనుమానించడానికి కారణమేంటి?
'గోదావరి' సీరియల్: నందుకి అమెరికా సంబంధం తీసుకొచ్చిన సింహాద్రి! జాను అనుమానించడానికి కారణమేంటి?1
Nindu Manasulu Serial Today July 7th: నిండు మనసులు: సిద్ధూ ప్రేరణల పెళ్లికి ఏర్పాట్లు! ఇందిరకు దొరికిన సాక్ష్యం!
నిండు మనసులు: సిద్ధూ ప్రేరణల పెళ్లికి ఏర్పాట్లు! ఇందిరకు దొరికిన సాక్ష్యం!
Karthika Deepam 2 Serial Today July 7th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న, సూరజ్‌ల పెళ్లి ప్లాన్! ఇద్దరికీ కలపడానికి వచ్చిన ఈ మేడం ఎవరు?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న, సూరజ్‌ల పెళ్లి ప్లాన్! ఇద్దరికీ కలపడానికి వచ్చిన ఈ మేడం ఎవరు?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Embed widget